Bandi Sanjay: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో ఈ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నియోజకవర్గ నేతలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల ఈటెల రాజేందర్ తో పాటు మాజీ…
Bandisanjay sensational comments on CM KCR: నేను బూతులు మాట్లాడుతున్నాన? అయితే నాకు గురువు సీఎం కేసీఆర్ యే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడుతున్నది బూతులైతే.. వాళ్ళు మాట్లాడుతున్నది బూతులా? అంటూ ప్రశ్నించారు. హరీష్ నీకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో ముందు చెప్పు అంటూ వ్యంగాస్త్రం వేశారు. గోబెల్స్ ను మించిన వ్యక్తి కేసీఆర్ అంటూ ఆరోపణలు చేశారు. ఆయన అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని,…
ఏ శాఖలో ఎన్నిఖాళీలున్నాయో 24గంటల్లోగా చెప్పు బండి సంజయ్ అంటూ టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల అప్లికేషన్ లు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్టు మోడీ చెప్పారని తెలిపారు.
నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేక రాశారు.