జనగామ జిల్లాలో బండి సంజయ్ 18వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా.. జాఫర్గడ్ క్రాస్ రోడ్డు, జఫర్గడ్ విలేజ్, అశ్వారావుపల్లి మీదుగా మీదికొండ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచనళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు. రేపటి అమిత్ షా మునుగోడు సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.…
Bandi Sanjay will honor the media photographers: నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా పట్టణంలో యాత్ర శిబిరం వద్ద ఉదయం 10 గంటలకు బండి సంజయ్ మీడియా ఫోటో గ్రాఫర్లను సన్మానించనున్నారు. జనగామ జిల్లాలో బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 17 వ రోజులో జనగామ జిల్లాలో కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగంలో 4వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో నేడు 15…
బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 16 వ రోజులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు 4వ రోజు కొనసాగనుంది. జనగామ జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం కుందారం శివారు నుంచి యాత్ర ప్రారంభమై నెల్లుట్ల మీదగా జనగామ పట్టణానికి పాదయాత్ర చేరుకుంటుంది. నెల్లుట్ల నుండి జనగామ పట్టణం వరకు 15 కిలో మీటర్ల దూరం కొనసాగునుంది. పట్టణంలోని కలెక్టరేట్ ఆర్టీసీ చౌరస్తా, నెహ్రు పార్క్, MRO కార్యాలయం మీదుగా వర్ధన్…