Amit Shah : అమిత్ షా పర్యటన షెడ్యూల్ మినిట్ టు మినిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Tour Schedule minute to minute
మునుగోడు నియోజకవర్గం చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతనిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకుల తమ జెండాను మునుగోడులో ఎగురవేయాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పటికే మనుగోడలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే.. నిన్న సీఎం కేసీఆర్ ప్రజాదీవెన అంటూ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే నేడు.. బీజేపీ మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అయితే.. ఈ భారీ బహిరంగ సభకు జాతీయ నాయకులు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అంతేకాకుండా.. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో.. అమిత్ షా షెడ్యూల్ ను తెలంగాణ బీజేపీ నేతలు విడుదల చేశారు.
Also Read
- Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
Bandi Sanjay : టీఆర్ఎస్ పతనం.. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది
రెండు గంటలకు హైదరాబాద్ అమిత్ షా చేరుకోనున్నారు. 2.10 నుంచి 2.30 వరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం. 2.40 నుంచి 3.10 వరకు సికింద్రాబాద్ లోని బీజేపీ కార్యకర్త ఎన్.సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకుంటారు. 3.20 నుంచి 4 గంటల వరకు ప్రైవేట్ హోటల్ లో రైతులు,రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. 4.10 బేగంపేట ఎయిర్ పోర్ట్కు. 4.30 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. 4.35 నుంచి 4.55 వరకు మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం. 5 గంటల నుండి 6 గంటల వరకు మునుగోడు బీజేపీ బహిరంగ సభ. 6.05 నిమిషాలకు మునుగోడు నుంచి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం. 6.50 నుంచి 7.20 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక భేటీ. అనంతరం.. రాత్రి 8 గంటల కు నోవాటేల్ హోటల్కు అమిత్ షా చేరుకుంటారు. 8 నుంచి 9 గంటల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం. 9.05కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. 9.25 కి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా.
తాజావార్తలు
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!