Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
Nadendla Manohar Assures Diesel Supply Restoration : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఇంధన సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులు , కృత్రిమ కొరతపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు రేపు ఉదయం 6 గంటల కల్లా ఇంధన… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇవాళ IPLలో రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వేదికగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్ * అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు.. విజయవాడలో నోవాటేల్ కు సీఎం చంద్రబాబు. 11.45 కు లోక్ భవన్ కు సీఎం చంద్రబాబు.. హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు .. మధ్యాహ్నం 1 గంటకి ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు…. * అమరావతి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరుతో ఢిల్లీ ఢీ.. రాత్రి 7.30కి హైదరాబాద్తో చెన్నై మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ ఉ.11.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. * తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.. మలకోడు సరస్సు వద్ద నీటిమొక్కల (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన.. శాస్త్రవేత్తలు, ప్రజలతో పరస్పరం చర్చలు..… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: ఇవాళ గుజరాత్ వర్సెస్ కోల్కతా.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు గుజరాత్-కోల్కతా మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ రెండో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఇవాళ లోక్సభలో మూడు బిల్లులపై చర్చ.. మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్.. ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి.. మోడీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ * రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు.. ఇవాళ సాయంత్రం స్పష్టంకానున్న బిల్లుల భవితవ్యం.. మధ్యాహ్నం 3… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు.. మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ.. కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ఇవాళ్టి ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత.. * బీహార్… -
Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన కలకలం రేపింది. నందిగమ్మ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి భూ సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారు చెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇవాళ వాషింగ్టన్లో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కీలక దౌత్య చర్చలు.. హాజరుకానున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరుబియో.. పాల్గొననున్న ఇజ్రాయెల్ రాయబారి యెహియేల్ లైటర్, లెబనాన్ రాయబారి మోవాద్.. ఈ రోజు రాత్రి 10 గంటలకు లెబనాన్ – ఇజ్రాయెల్ కీలక సమావేశం * నేడు దేశీయ స్టాక్మార్కెట్లకు సెలవు.. అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు.. సాయంత్రం 5 నుంచి పనిచేయనున్న కమోడిటీ మార్కెట్లు * ఐపీఎల్: నేడు చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్.. చెన్నై వేదికగా… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: ఇవాళ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్.. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్లో నారీ శక్తి వందన సమ్మేళనం.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. మహిళలను ఉద్దేశించి ప్రసంగం * ముంబై: నేడు ఆశా భోస్లే అంత్యక్రియలు.. సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో అంతిమ సంస్కారాలు.. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు.. * తిరుమల: 20 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు… -
Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
Keesara Toll Plaza: ఎన్టీఆర్ జిల్లా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర సంఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక సిమెంట్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖరీదైన బీఎండబ్ల్యూ (BMW) కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..! హైదరాబాద్ వైపు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. పసిఫిక్ మహాసముద్రం శాన్డియాగో తీరంలో ఆర్టెమిస్-2 ల్యాండింగ్.. ఇవాళ ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్ క్యాప్సూల్.. 10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్-2 విజయవంతం.. భూమిపైకి నలుగురు వ్యోమగాములు * ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. ఇరాన్ హాజరుపై వీడిన ఉత్కంఠ.. అర్థరాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలకు ముందు 2 కండీషన్లు పెట్టిన…
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!