Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధునిక పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన ఊతాన్నిచ్చింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో రూ. 1,990.83 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రతిష్టాత్మక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ (UCF) కింద ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా… -
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా జరగాలని, డిసెంబర్ 2028 కల్లా ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రుల కమిటీ, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ఆచరణలో చూపాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంఓయూల స్థితిగతులు, ప్రాజెక్టుల పురోగతిపై ఐటీ శాఖా… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ గుజరాత్ వర్సెస్ చెన్నై.. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఉదయం ఇటలీ నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ.. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాల మధ్య కీలక భేటీ.. ప్రభుత్వ పనితీరు, అమలు కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష * తమిళనాడు: విజయ్ కేబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు.. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత… -
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ఆ టీడీపీ ఎమ్మెల్యే… కేవలం ఒకే సామాజికవర్గానికి చెందిన సహచరుల్నే ఎందుకు వరుసబెట్టి టార్గెట్ చేస్తున్నారు? తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందన్న సంగతి వదిలేసి… పక్క చూపులు చూడ్డం వెనకున్న ప్లాన్ ఏంటి? చివరికి కులం పేరుతో పార్టీ అధినాయకత్వాన్ని కూడా డిఫెన్స్లోకి నెట్టాలనుకుంటున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏ సామాజికవర్గం ఎమ్మెల్యేల గురించి వరుసబెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ వ్యవహారశైలిపై లోకల్గా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఆయన గురించి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు కోల్కతా వర్సెస్ ముంబై… కోల్కతా వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ * ఇవాళ దేశవ్యాప్త కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ బంద్.. AIOCD పిలుపు మేరకు బంద్ లో మెడికల్ షాపుల అసోసియేషన్లు… దాదాపు 12.5 లక్షల మెడికల్ షాపుల బంద్.. ఆన్ లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్.. ఆన్ లైన్ మందుల అమ్మకాలలో భారీ డిస్కౌంట్ లు వలన నష్టపోతున్నాం .. కోవిడ్ లో ఇచ్చిన జీఓ ను రద్దు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ రాజస్థాన్ వర్సెస్ లక్నో.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా మ్యాచ్ * బెంగాల్: సువేందు అధికారి PA హత్య కేసులో కీలక పురోగతి.. ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను యూపీలో అదుపులో తీసుకున్న సీబీఐ.. ఇవాళ కోల్కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో నిందితుడిని హాజరుపర్చనున్న సీబీఐ * ఇవాళ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన.. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మత్య్సకార సేవలో కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.… -
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
Kharif Water Release: ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.. కృష్ణా, గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదలపై సమగ్రంగా చర్చించనున్నారు.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మే 15 నుంచే ఖరీఫ్కు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ CSK వర్సెస్ SRH.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న వీడీ సతీశన్.. సీఎంతో సహా మంత్రులుగా 21 మంది ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న AICC చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి * అమరావతి: ఖరీఫ్ కు నీటి విడుదల పై… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు.. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3.30కి పంజాబ్ వర్సెస్ బెంగళూరు.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ * నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ .. పరీక్ష రాయనున్న 1.90 లక్షల మంది అభ్యర్థులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 45 వేల మంది అభ్యర్థులు.. జూన్ 1న ఫలితాలు * హైదరాబాద్: నేడు EAPCET-2026 ఫలితాలు.. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల * హైదరాబాద్లో నేడు కేంద్రమంత్రి… -
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
జనసేన పార్టీ ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. కేవలం 150 మంది సభ్యులతో తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ, నేడు 21.50 లక్షల క్రియాశీలక సభ్యత్వాలతో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూడా…
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!