What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడే రథసప్తమి.. రథసప్తమి సందర్భంగా అరసవిల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్న భక్తులు.. ఆదివారం రథసప్తమి కావడంతో లక్షలాదిగా దర్శనలకు వచ్చిన బక్తులు.. జనంతో నిండిపోయిన అరసవెల్లి రోడ్లు..
* నేడు తిరుచానూరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. అశ్వ వాహనంపై తిరుమాఢ విధుల్లో విహరిస్తున్న సూర్యనారాయణ స్వామి..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న మలయప్పస్వామి..
* నేడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి.. పండగ సందర్భంగా సూర్య నమస్కారాలు, అనంతరం శ్రీ స్వామివారి సూర్యప్రభ వాహన సేవా..
* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి పాదాలు చెంత పూజ చేసిన పెన్నలు పంపిణీ.. పెన్నుల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు.. సుమారు రెండు లక్షల పెన్నులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న ఆలయ అధికారులు..
* నేడు శ్రీశైలం మల్లన్న ఆలయంలో మాఘ శుద్ధ సప్తమి సందర్భంగా రథసప్తమి వేడుకలు.. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యా రాధన.. వైదికాచార్యులు బీజమంత్రాలు, ప్రత్యేక ముద్రలతోనూ సూర్యా నమస్కారాలు.. సూర్య భగవానుడికి ఉత్తరపూజనము, నివేదన, మంత్రపుష్పం..
* నేడు సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎంపీల సమావేశం.. కేంద్ర బడ్జెట్, పార్లమెంట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం..
* నేడు మహారాష్ట్ర నాందేడ్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. గురుద్వారాలో సిక్కు దస్తార్ (టర్బన్) ధారణ చేయనున్న పవన్.. దర్బార్ సాహిబ్లో ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్..
* నేడు కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో రాష్ట్రస్థాయి ఎద్దుల పరుగు ప్రదర్శన అందాల పోటీలు.. పాల్గొననున్న 44 జతల ఎద్దులు.. నగదు బహుమతులు ప్రకటించిన నిర్వాహకులు..
* నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మూడో టీ20.. గౌహాతి వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!