What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్.. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆదేశం.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని కేటీఆర్ కి సూచన..
* నేడు ఉదయం 9 గంటలకి తెలంగాణ భవన్ కి కేటీఆర్.. ఉదయం 10 గంటలకి మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్.. అనంతరం సిట్ ఆఫీస్ కి వెళ్లనున్న కేటీఆర్..
Also Read
- Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
- Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
* నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన.. హుజూర్ నగర్ లో ప్రభుత్వ వ్యవసాయ కాలేజీతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న గవర్నర్.. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్ కుమార్..
* నేటి నుంచి మేడారంలో హెలికాఫ్టర్ సేవలు.. ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించే అవకాశం.. జాయ్ రైడ్ సేవలను ప్రారంభించనున్న మంత్రి సీతక్క.. జాయ్ రైడ్ కు ఒకరికి రూ. 5 వేల చార్జ్ వసూలు.. హనుమకొండ నుంచి మేడారానికి రూ. 35,999..
* నేడు దావోస్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు.. ఉదయం 8: 25కు హైదరాబాద్ రానున్న చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్లనున్న చంద్రబాబు.. ఉదయం 10: 30కి గన్నవరం చేరుకోనున్న చంద్రబాబు.. అక్కడి నుంచి 11: 30కి సచివాలయానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
* నేడు వెలిగొండ ప్రాజెక్టు పనులు, ఏర్పాట్లను పర్యవేక్షించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు..
* నేడు అమరావతి రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ఈ-లాటరీ విధానంలో గతంలో మాదిరిగానే ప్లాట్ల కేటాయింపునకు ఏర్పాట్లు పూర్తి చేసిన సీఆర్డీఏ.. మొత్తం 14 గ్రామాల్లోని 90 మంది రైతులకు 135 ప్లాట్ల కేటాయింపు..
* నేటితో ముగియనున్న ఏపీ కల్తీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్.. ఇవాళ కోర్టులో జోగి రమేశ్ తో పాటు నిందితులను హాజరుపర్చనున్న పోలీసులు..
* నేడు ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ.. లిక్కర్ కేసులో ఈడీ ముందుకు మిథున్ రెడ్డి.. మిథున్ రెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ అధికారులు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం
* నేడు బాసర సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. వసంత పంచమి సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు..
* నేడు తెలంగాణకు తొలి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్.. చర్లపల్లి- తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలు.. తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
* నేడు తమిళనాడులో అన్నాడీఎంకే- ఎన్డీయే కూటమి సభ.. చెన్నై శివారులో భారీ బహిరంగ సభ.. బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..
* నేడు కేరళలో కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం.. మీటింగ్ లో పాల్గొననున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ..
* నేడు రష్యా- ఉక్రెయిన్- అమెరికా తొలి త్రైపాక్షిక భేటీ.. యూఏఈ వేదికగా మూడు దేశాల ప్రతినిధుల సమావేశం..
* నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20.. రాత్రి 7 గంటల నుంచి రాయ్ పూర్ వేదికగా మ్యాచ్.. 5 మ్యాచుల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!