What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు 18వ రోజ్గార్ మేళా.. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. 61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోడీ.. దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్గార్ మేళా
* తిరుపతి: నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం ..
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
* హైదరాబాద్: నేడు చంద్రాయణగుట్టకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రోజ్గార్ మేళాలో పాల్గొననున్న కిషన్ రెడ్డి
* విశాఖ: నేడు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ టూర్.. CISF ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్ గార్ మేళాలో నియామక పత్రాలు అందించనున్న మంత్రి
* విజయవాడకు కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘావాల్.. ఏకాత్మ మానవ దర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘావాల్
* తిరుమల: ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమల వసతి గదులు కోటా విడుదల
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం , ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం , ఉదయం 11 గంటలకు గరుడ వాహనం , మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం , మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం , సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు
* నేడు బాపట్లలో నో డ్రగ్స్ ర్యాలీ, పాల్గొనున్న ఈగల్ చీఫ్ రవికృష్ణ, ఎమ్మెల్యే నరేంద్రవర్మ, అధికారులు.
* పల్నాడు జిల్లా: నేడు మాచవరం మండలం పిన్నెల్లిలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పర్యటన. దాడిలో మృతి చెందిన సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మంద కృష్ణ
* కర్నూలు: నేడు కోడుమూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
* కర్నూలు: ఎమ్మిగనూరు లో బంద్ ను అడ్డుకున్న పోలీసులు. ఆదోని జిల్లా ప్రకటించాలని ఇవాళ బంద్ కు పిలుపిచ్చిన ఆందోళనకారులు.. బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న ఆదోని జిల్లా సాధన సమితి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు.
* కర్నూలు: నేడు మంత్రాలయంలో అదోని జిల్లా సాధన కోసం వైసిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధ్వర్యంలో ర్యాలీ, ధర్నా… నాలుగు మండలాల నుంచి భారీగా తరలిరానున్న వైసిపి శ్రేణులు, నాయకులు.
* గుంటూరు: నేడు చేబ్రోలు మండలం వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ లో ఎమ్మారై సెంటర్ ప్రారంభించనున్న మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.
* నేటి నుంచి విశాఖ ఉత్సవ్ 2026.. ఆర్కే బీచ్లో ఉత్సవాలను ప్రారంభించనున్న మంత్రి డోలా.. విశాఖ – అనకాపల్లి -అరకులో ఒకేసారి టూరిజం ఫెస్ట్.. సీ టూ స్కై థీమ్ తో జరుగుతున్న ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు…. భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్గా ప్రమోట్ చేయడం లక్ష్యం
* అనంతపురం : గార్లదిన్నె మండల పరిధిలోని కోటంక గ్రామంలో నేటి నుంచి గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు ప్రారంభం.
* అనంతపురం : ఈ నెల 25న అనంతపురం జిల్లా తెలుగుదేశం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం.. హాజరుకానున్న మంత్రి పయ్యావుల కేశవ్.
తాజావార్తలు
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!