Business Headlines: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిఫ్టీ50 గత నెలలో ఆసియాలో టాప్ లెవల్కి చేరుకుంది. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించాయి.
trai releases may month telecom companies subscribers data: ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం మే నెలలో రిలయన్స్ జియో రికార్డు స్థాయిలో కొత్త కస్టమర్లను చేర్చుకుంది. మే నెలలో జియో నెట్వర్క్ను కొత్తగా 31 లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జియో సబ్స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది. ఇదే నెలలో ఎయిర్టెల్లో 10.27 లక్షల మంది చేరడంతో యూజర్ల సంఖ్య 36.21 కోట్లకు చేరింది. వొడాఫోన్…
ఎయిర్టెల్లో 1.2 శాతం వాటా గూగుల్కి. ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఎయిర్టెల్లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్టెల్ సెబీకి తెలిపింది. ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో…
12 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 19 పాయింట్ 6 శాతానికి పెరిగింది. ఇది 12 నెలల గరిష్టం కావటం విశేషం. ఏప్రిల్ నెలలో ఇందులో దాదాపు సగం మాత్రమే అంటే 6 పాయింట్ 7 శాతమే నమోదైంది. ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందనటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ‘5జీ’కి జియో ఖర్చు 60 వేల కోట్లు! 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం కేంద్రం ఈ నెల 26న వేలం…
టెలికం మార్కెట్లో జియో ఎంట్రీ తర్వాత ఆ రంగంలోని ఉన్న సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి.. ఫ్రీ ఆఫర్ ఎత్తివేసి.. జియో కొత్త టారిప్లు తెచ్చినా.. చార్జీలు పెంచుతున్నా.. ఆ సంస్థకు ఆదరణ తగ్గడం లేదనే చెప్పవచ్చు.. కొన్ని సందర్భాల్లో జియో చందాదారులు తగ్గిపోయినా.. మళ్లీ పుంజుకుంది.. ఏప్రిల్లో కొత్తగా 16.8 లక్షల మంది చందాదారులు చేరడం విశేషం.. దీంతో.. జియో మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు పెరిగి.. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది. Read…
తన యూజర్లకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్.. కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో వంటి స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్ని అందిస్తోంది.. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ యూజర్ అయినప్పటికీ ఎయిర్టెల్ ఈ స్మార్ట్ మిస్డ్ కాల్ ఫీచర్ని అందరికీ అందిస్తోంది. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న యూజర్లు.. ఎయిర్టెల్ను అభినందిస్తున్నారు. రిలయన్స్ జియో వినియోగదారులు చాలా కాలంగా ఈ ఫీచర్ని ఉపయోగిస్తున్నారు. ఇది గొప్ప ఫీచర్ మరియు…
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తద్వారా తాను కోల్పోయిన కస్టమర్లతో పాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఎయిర్టెల్. తాజాగా ఎయిర్టెల్ మరో సంచలన ఆఫర్ తీసుకువచ్చింది. మరి లేట్ ఎందుకు ఆ ఆఫర్ వివరాలు చూసేద్దామా. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నాటి నుంచి డేటా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులు సైతం ఎక్కువగా డైలీ డేటా అందించే ప్లాన్ల కోసం…
ప్రస్తుతం వినియోగదారులకు భారంగా మారిన టెలికాం ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మరో విడత టారిఫ్లు పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో వెల్లడించింది. టెలికాం సంస్థలు తమ నెట్వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్పై వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందని… ఒకవేళ అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని…
అన్నీ ఉచితమంటూ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ ఇవ్వడంతో.. పోటీ పడి తమ ప్లాన్స్ రేట్లను తగ్గిస్తూ వచ్చిన వివిధ టెలికం సంస్థలు.. మళ్లీ క్రమంగా వడ్డింపు ప్రారంభించాయి.. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, ఐడియా.. ఇలా అన్ని తమ టారీప్ రేట్లను పెంచేయగా.. మరోసారి చార్జీల పెంపునకు సిద్ధం అవుతోంది భారతీ ఎయిర్టెల్.. మినిమం ఛార్జీ రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్విత్తల్ వెల్లడించారు.. నెలలో కనీస ఛార్జీ రూ.300గా ఉండాలన్న…
ప్రముఖ మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నది. తాజాగా ఇంటర్నెట్ కన్సార్టియం సీమీవీ6లో చేరింది. వేగంగా అభివృద్ది చెందుతున్న డిజిటల్ ఎకానమీకి కావాల్సిన నెట్వర్క్ అవసరాలను తీర్చేందుకు ఈ సీమీవీ6 ఉపయోగపడుతుంది. ఇక ఈ సీమీవీ6 2025 నుంచి అందుబాటులోకి రానున్నది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల్లో 20 శాతం నిధులను ఎయిర్టెల్ సంస్థ సమకూర్చుతున్నది. Read: Live: గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్ ఈ ప్రాజెక్టులో ఎయిర్టెల్తో…