Jio, Airtel, VI Super Plans: ఐపీఎల్ 2023 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో గుజరాత్-చెన్నై జట్లు తలపడనున్నాయి. మిగతా క్రికెట్ మ్యాచ్లతో పోలిస్తే ఐపీఎల్కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.
Today Business Headlines 25-03-23: తెలంగాణలో తొలిసారిగా..: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ మార్ట్ హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ మార్కెట్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. దీని మెయింటనెన్స్లో భాగంగా 65 లక్షల రూపాయలతో ధాన్యం గోడౌన్, 35 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. గ్రామీణ ప్రజల కోసం ఇందులో 500 రకాలకు పైగా నిత్యావసర సరుకులను గరిష్ట రిటైల్ ధర కన్నా 5 శాతం…
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ 5G యూజర్ల కోసం తమ సేవలు విస్తృతం చేస్తుంది. భారతీ ఎయిర్టెల్ ఇప్పుడే 235 నగరాల్లో 5G ప్లస్ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
Airtel Vs Jio: జియో, ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. 5జీ యూజర్ల కోసం అన్లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించింది. తాజాగా.. ఎయిర్టెల్ సైతం ఇదే ప్రకటన చేసింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు మరియు 239 రూపాయలు అంతకన్నా ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై అపరిమితంగా డేటా వాడుకోవచ్చని తెలిపింది.
BSNL :ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, జియో కాకుండా తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీతో ప్రభుత్వ రంగ సంస్థ BSNL సరికొత్త ప్లాన్లను అందజేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో వచ్చే ఇలాంటి ప్లాన్లు కూడా వీటిలో చాలా ఉన్నాయి.
Airtel: ఎయిర్టెల్ మినిమం రీఛార్జ్ 99 రూపాయల నుంచి 155 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారే 56 రూపాయలు పెంచటం ఇదే ఫస్ట్ టైమ్. పైగా.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఖరీదు ఎక్కువ.. వ్యాలిడిటీ తక్కువ కావటం గమనించాల్సిన విషయం. 155 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 24 రోజుల వరకు మాత్రమే వస్తుంది. నెల తిరిగే లోపు మళ్లీ 155 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.
Airtel: తన యూజర్లకు టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్టెల్ బిగ్ షాక్ ఇచ్చింది.. తన అన్లిమిటెడ్ ప్యాక్స్లో కనీస రీచార్జ్ ధరపై ఏకంగా 56 రూపాయలు వడ్డించింది.. ఎయిర్టెల్ కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.99 నుంచి రూ.155కి పెంచింది.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.99 ప్యాక్పై 24 రోజుల వ్యాలిడిటీ, 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ కాల్స్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్…
కొత్త సంవత్సరం ప్రారంభమైంది.. ప్రీపెయిడ్ వినియోగదారులు కొందరు లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం చూస్తూ ఉంటారు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే.. ఏకంగా ఏడాది పాటు మళ్లీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. బెస్ట్ వార్షిక ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.. టెలికం మార్కెట్లో దిగ్గజ సంస్థలైన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా దాదాపు ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే ప్లాన్స్పై అన్లిమిటెడ్ టాక్ టైం అందుస్తున్నాయి.. ఈ దీర్ఘకాలిక ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు మరియు ఓటీటీ ఆఫర్లతో…
Vodafone Idea Suffers Subscriber Loss As Jio, Airtel Add To User Tally: జియో, ఎయిర్ టెల్ సంస్థలు కొత్త సబ్స్క్రైబర్లను పెంచుకుంటూ పోతుంటే.. వొడాఫోన్ ఐడియా మాత్రం తమ సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం.. భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 30.6 లక్షల మందికి తగ్గింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా.. వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది.