టెలికాం కంపెనీలు ఇటీవల తమ కస్టమర్లకు షాకిస్తున్నాయి. చౌకైన ప్లాన్లను తొలగిస్తూ రీఛార్జ్ భారాన్ని పెంచుతున్నాయి. కోట్లాది మంది యూజర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. ప్రైవేట్ టెలికాం దిగ్గజం రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేసింది. కంపెనీ రూ. 121, రూ. 181 రీఛార్జ్ డేటా ప్యాక్లను తొలగించింది. ఈ రెండు ప్లాన్లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేవి. OTT ప్రయోజనాలను కూడా అందించాయి. ఎయిర్టెల్ రూ.121 ప్లాన్ ఎయిర్టెల్ రూ. 121 డేటా ప్లాన్ మొత్తం…
Jio vs Airtel: ప్రస్తుతకాలంలో ఒక వ్యక్తి జీవించడానికి తిండి, నీరు, గాలి ఎంత ముఖ్యమో.. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యంలా అయిపోయింది. ప్రపంచంలో ఏ విషయం జరిగినా సెకెన్ల వ్యవధిలో అది మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక మొబైల్ ను వినియోగించుకోవాలంటే నెట్వర్క్ చాలా అవసరం. అన్తదుకోసం నెట్వర్క్ ప్రొవైడర్స్ నుండి సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసుకొని.. వారు అందించే రీఛార్జ్ ప్లాన్ ను కొనుకోవాల్సి ఉంటుంది. AP FiberNet Case: ఫైబర్…
కరోనా మహమ్మారి కారణంగా లైఫ్ స్టైల్ తో పాటు పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిమోట్ వర్క్, ఆన్లైన్ క్లాస్ లు అనివార్యమైంది. ఇది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను ఒక ముఖ్యమైన సేవగా మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఎయిర్టెల్, జియో వంటి ప్రధాన టెలికాం కంపెనీలు వివిధ బడ్జెట్లు, డేటా వినియోగ అలవాట్లు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అనేక బ్రాడ్బ్యాండ్ ప్రణాళికలను ప్రారంభించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్…
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్టెల్కు టెలికమ్యూనికేషన్స్ విభాగం రూ.2.14 లక్షల జరిమానా విధించింది. కర్ణాటక టెలికాం సర్కిల్లోని సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ నియమాలను పాటించడంలో టెలికాం విఫలమైనందున ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకుండానే కంపెనీ సిమ్ కార్డులను జారీ చేసిందని, ఇది దాని లైసెన్స్ షరతులను ఉల్లంఘించడమేనని DoT వెల్లడించింది. Also Read:CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్బ్రాండ్ రెడ్మీ ఎంట్రీ లెవల్లో ‘రెడ్మీ ఏ5’ స్మార్ట్ఫోన్ను గత ఏప్రిల్లో లాంచ్ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్టెల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఎయిర్టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్టెల్ ఎడిషన్ ఫోన్ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. రెడ్మీ ఏ5లో ఎయిర్టెల్…
దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లు కాల్స్, మెసేజ్లు చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారులు ఎయిర్టెల్ నంబర్ నుంచి కాల్స్ చేయగలిగినప్పటికీ, X లో ఫిర్యాదు చేస్తున్నారు. కాల్ చేస్తున్నప్పుడు, కాల్ ఫెయిల్డ్ అనే మెసేజ్ వస్తోంది. మొబైల్ ఇంటర్నెట్ పనిచేయడం లేదు. కోరకుండానే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ OTPని కూడా పొందుతున్నట్లు తెలిపారు. Also Read:Vizianagaram :విజయనగరం చెల్లూరు వద్ద బస్సు బోల్తా. ఎయిర్టెల్తో పాటు,…
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం రూ.1,000 లోపు ధరలో క్రేజీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇవి అపరిమిత కాలింగ్, డేటా, మెసేజింగ్ ప్రయోజనాలతో పాటు OTT ప్రయోజనాలను అందిస్తాయి. రూ.100 నుంచి ప్రారంభమయ్యే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, 5GB డేటా, 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్లో ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలు లేవు. దీనితో పాటు, కంపెనీ రూ.398, రూ.449, రూ.598 రూ.838 వంటి ఇతర…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంను సందర్శించే భక్తులకు సెల్ఫోన్ సిగ్నల్స్ కష్టాలు తప్పడం లేదు. శనివారం (జూన్ 21) సాయంత్రం నుండి బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మినహ ఇతర సెల్ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియో వినియోగదారులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గత మూడు నెలలుగా ఎయిర్టెల్, జియో వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. భక్తులు ఎందరో ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు…
సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టమ్ అడ్డుకోనుంది. దాంతో ఎయిర్టెల్ వినియోగదారులను సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఈ ఫీచర్ కాపాడనుంది.