సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టమ్ అడ్డుకోనుంది. దాంతో ఎయిర్టెల్ వినియోగదారులను సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఈ ఫీచర్ కాపాడనుంది.
Airtel: ప్రముఖ టెలికం సేవలందిస్తున్న ఎయిర్టెల్ భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 189 దేశాల్లో అన్లిమిటెడ్ డేటా సేవలను పొందవచ్చు. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియ�
ఇప్పుడు మీకు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కావాలంటే షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సరికొత్త సేవలను ప్రారంభించింది. పది నిమిషాల్లోనే కస్టమర్లకు సిమ్ కార్డులను డెలివరీ చేయడానికి కంపెనీ ఇప్పుడు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో మీరు ఇం
రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్యాన్స్.. నిరంతరాయంగా మ్యాచ్లు చూసేందుకు తమ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో వచ్చే రెండు కొత్త ప్లాన్లను ప్రారంభించింది.
Vodafone Idea: భారత టెలికాం దిగ్గజ సంస్థలు ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ ‘‘స్టార్లింక్’’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్లోకి తీసుకువచ్చేందుకు ఒప్పందాలు ప్రకటించాయి. ఇప్పటికే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కూడా స్టార్లింక్తో
Jio Vs Airtel: భారతదేశంలో టెలికాం రంగంలో ప్రస్తుతం ఎయిర్టెల్, జియో కంపెనీలు అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కంపెనీలు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. అలాంటి ప్లాన్లలో రూ.1199 ప్లాన్ ఒకటి. ధర ఒకటే అయినా ఇందులో అందించే ప్రయోజనాలు వే
Starlink Link India: భారత మార్కెట్లో SpaceX సంస్థకు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బాండ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న సంగతి విధితమే. అయితే, దీని అధిక ధర కారణంగా సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం కష్టంగానే కనపడుతుంది. స్టార్ లింక్ (Starlink) సేవలు ప్రస్తుతం ఉన్న జియో, ఎయిర్టెల్ లాంటి ప్రముఖ బ్రాడ�
Airtel: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్తో భారతీ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎయిర్టెల్ వెల్లడించింది. భారతదేశంలో స్టార్లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ను తీసుకురావడానికి ఎయిర్టెల్ స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది.
రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో మొబైల్ యూజర్లు నెట్ వర్క్ మారేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తు్న్నాయి. మీరు ఎయిర్ టెల్ యూజర్స్ అయితే మీకు క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ తన పోర్ట్ఫ�
రీఛార్జ్ ధరలు మొబైల్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ధరలతో సతమతమైపోతున్నారు. రీఛార్జ్ చేసుకోకపోతే సేవలను పొందలేని పరిస్థితి. ఈ క్రమంలో యూజర్లకు ఊరట కలిగేలా ఎయిర్ టెల్ తీపి కబురును అందించింది. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. బెనిఫిట్స�