ఎయిర్టెల్ తన కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. కంపెనీ బెస్ట్ ప్లాన్స్ లో ఓ ప్లాన్ 1.5GB రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్టెల్ తన కస్టమర్లకు రూ. 859 ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్లో రోజుకు 1.5GB డేటా, అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. స్పామ్ ప్రొటెక్షన్,…
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వార్షిక ప్లాన్స్ ను కూడా తక్కువ బడ్జెట్ లోనే తీసుకొస్తోంది. ఇప్పుడు, మీరు తక్కువ ధరకు ఏడాది పొడవునా అపరిమిత కాల్స్ చేయవచ్చు. ఎయిర్టెల్ తన రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియోను పూర్తిగా అప్గ్రేడ్ చేసింది. తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించడానికి వినియోగదారులకు ఇప్పుడు మరిన్ని దీర్ఘకాలిక ప్లాన్లను అందిస్తోంది. మీరు తక్కువ ధరకు ఒక సంవత్సరం పాటు…
టెలికాం కంపెనీలు ఇటీవల తమ కస్టమర్లకు షాకిస్తున్నాయి. చౌకైన ప్లాన్లను తొలగిస్తూ రీఛార్జ్ భారాన్ని పెంచుతున్నాయి. కోట్లాది మంది యూజర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. ప్రైవేట్ టెలికాం దిగ్గజం రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేసింది. కంపెనీ రూ. 121, రూ. 181 రీఛార్జ్ డేటా ప్యాక్లను తొలగించింది. ఈ రెండు ప్లాన్లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేవి. OTT ప్రయోజనాలను కూడా అందించాయి. ఎయిర్టెల్ రూ.121 ప్లాన్ ఎయిర్టెల్ రూ. 121 డేటా ప్లాన్ మొత్తం…
Jio vs Airtel: ప్రస్తుతకాలంలో ఒక వ్యక్తి జీవించడానికి తిండి, నీరు, గాలి ఎంత ముఖ్యమో.. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యంలా అయిపోయింది. ప్రపంచంలో ఏ విషయం జరిగినా సెకెన్ల వ్యవధిలో అది మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక మొబైల్ ను వినియోగించుకోవాలంటే నెట్వర్క్ చాలా అవసరం. అన్తదుకోసం నెట్వర్క్ ప్రొవైడర్స్ నుండి సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసుకొని.. వారు అందించే రీఛార్జ్ ప్లాన్ ను కొనుకోవాల్సి ఉంటుంది. AP FiberNet Case: ఫైబర్…
కరోనా మహమ్మారి కారణంగా లైఫ్ స్టైల్ తో పాటు పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిమోట్ వర్క్, ఆన్లైన్ క్లాస్ లు అనివార్యమైంది. ఇది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను ఒక ముఖ్యమైన సేవగా మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఎయిర్టెల్, జియో వంటి ప్రధాన టెలికాం కంపెనీలు వివిధ బడ్జెట్లు, డేటా వినియోగ అలవాట్లు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అనేక బ్రాడ్బ్యాండ్ ప్రణాళికలను ప్రారంభించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్…
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్టెల్కు టెలికమ్యూనికేషన్స్ విభాగం రూ.2.14 లక్షల జరిమానా విధించింది. కర్ణాటక టెలికాం సర్కిల్లోని సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ నియమాలను పాటించడంలో టెలికాం విఫలమైనందున ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకుండానే కంపెనీ సిమ్ కార్డులను జారీ చేసిందని, ఇది దాని లైసెన్స్ షరతులను ఉల్లంఘించడమేనని DoT వెల్లడించింది. Also Read:CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్బ్రాండ్ రెడ్మీ ఎంట్రీ లెవల్లో ‘రెడ్మీ ఏ5’ స్మార్ట్ఫోన్ను గత ఏప్రిల్లో లాంచ్ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్టెల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఎయిర్టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్టెల్ ఎడిషన్ ఫోన్ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. రెడ్మీ ఏ5లో ఎయిర్టెల్…
దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లు కాల్స్, మెసేజ్లు చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారులు ఎయిర్టెల్ నంబర్ నుంచి కాల్స్ చేయగలిగినప్పటికీ, X లో ఫిర్యాదు చేస్తున్నారు. కాల్ చేస్తున్నప్పుడు, కాల్ ఫెయిల్డ్ అనే మెసేజ్ వస్తోంది. మొబైల్ ఇంటర్నెట్ పనిచేయడం లేదు. కోరకుండానే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ OTPని కూడా పొందుతున్నట్లు తెలిపారు. Also Read:Vizianagaram :విజయనగరం చెల్లూరు వద్ద బస్సు బోల్తా. ఎయిర్టెల్తో పాటు,…