Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Airtel

Airtel News

    • Airtel: రీఛార్జ్‌లో మోత.. వ్యాలిడిటీలో కోత..
      #బిజినెస్‌

      Airtel: రీఛార్జ్‌లో మోత.. వ్యాలిడిటీలో కోత..

      Airtel: ఎయిర్‌టెల్‌ మినిమం రీఛార్జ్‌ 99 రూపాయల నుంచి 155 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారే 56 రూపాయలు పెంచటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. పైగా.. ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ ఖరీదు ఎక్కువ.. వ్యాలిడిటీ తక్కువ కావటం గమనించాల్సిన విషయం. 155 రూపాయలు పెట్టి రీఛార్జ్‌ చేయించుకుంటే 24 రోజుల వరకు మాత్రమే వస్తుంది. నెల తిరిగే లోపు మళ్లీ 155 రూపాయలు ఇచ్చి రీఛార్జ్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
    • Today (28-01-23) Business Headlines: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద. మరిన్ని వార్తలు
      #బిజినెస్‌

      Today (28-01-23) Business Headlines: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద. మరిన్ని వార్తలు

      Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.
    • Airtel: యూజర్లకు ఎయిర్‌టెల్‌ షాక్.. కనీస రీఛార్జ్ ప్లాన్‌పై భారీగా వడ్డింపు
      #బిజినెస్‌

      Airtel: యూజర్లకు ఎయిర్‌టెల్‌ షాక్.. కనీస రీఛార్జ్ ప్లాన్‌పై భారీగా వడ్డింపు

      Airtel: తన యూజర్లకు టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ బిగ్‌ షాక్‌ ఇచ్చింది.. తన అన్‌లిమిటెడ్‌ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్‌ ధరపై ఏకంగా 56 రూపాయలు వడ్డించింది.. ఎయిర్‌టెల్ కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.99 నుంచి రూ.155కి పెంచింది.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.99 ప్యాక్‌పై 24 రోజుల వ్యాలిడిటీ, 1 జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, హెలోట్యూన్స్, వింక్‌ మ్యూజిక్‌…
    • Best plans of 2023: బెస్ట్‌ ఇయర్లీ ప్లాన్స్‌.. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ అదిరిపోయే ఆఫర్స్‌..
      #బిజినెస్‌

      Best plans of 2023: బెస్ట్‌ ఇయర్లీ ప్లాన్స్‌.. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ అదిరిపోయే ఆఫర్స్‌..

      కొత్త సంవత్సరం ప్రారంభమైంది.. ప్రీపెయిడ్‌ వినియోగదారులు కొందరు లాంగ్‌ టర్మ్‌ ప్లాన్స్‌ కోసం చూస్తూ ఉంటారు.. ఒక్కసారి రీచార్జ్‌ చేస్తే.. ఏకంగా ఏడాది పాటు మళ్లీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. బెస్ట్‌ వార్షిక ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.. టెలికం మార్కెట్‌లో దిగ్గజ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా దాదాపు ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే ప్లాన్స్‌పై అన్‌లిమిటెడ్‌ టాక్‌ టైం అందుస్తున్నాయి.. ఈ దీర్ఘకాలిక ప్లాన్‌లలో అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు మరియు ఓటీటీ ఆఫర్‌లతో…
    • Vodafone Idea: భారీగా యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా
      #జాతీయం

      Vodafone Idea: భారీగా యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా

      Vodafone Idea Suffers Subscriber Loss As Jio, Airtel Add To User Tally: జియో, ఎయిర్ టెల్ సంస్థలు కొత్త సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంటూ పోతుంటే.. వొడాఫోన్ ఐడియా మాత్రం తమ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం.. భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 30.6 లక్షల మందికి తగ్గింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా.. వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది.
    • Airtel Recharge Plan: యూజర్లకు షాక్.. మళ్లీ ఛార్జీలను పెంచేసిన ఎయిర్‌టెల్
      #బిజినెస్‌

      Airtel Recharge Plan: యూజర్లకు షాక్.. మళ్లీ ఛార్జీలను పెంచేసిన ఎయిర్‌టెల్

      Airtel Recharge Plan: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మరోసారి తన వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్ అందించింది. నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ 57 శాతం పెంచేసింది. 28 రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్‌ను రూ.99 నుంచి ఏకంగా రూ.155కి పెంచినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు కావాలంటే రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ట్రయల్ ప్లాన్‌గా అందుబాటులోకి తెచ్చిన ఎయిర్‌టెల్ త్వరలో…
    • New SMS Rule: కొత్త రూల్స్‌ గురు.. ఇక, ఆ సమయంలో నో ఎస్ఎంఎస్‌…
      #టెక్నాలజీ

      New SMS Rule: కొత్త రూల్స్‌ గురు.. ఇక, ఆ సమయంలో నో ఎస్ఎంఎస్‌…

      ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ వచ్చేస్తూనే ఉన్నాయి.. పాత వాటితో కొత్త సమస్యలు వస్తున్నాయంటే.. వాటిని అధిగమించడానికి కొత్త దారులను వెతుకుతోంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్).. ఇప్పుడు షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్‌)లపై కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది… డాట్‌ తీసుకొచ్చిన ఈ నయా రూల్‌ ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా సహా టెలికాం ఆపరేటర్లకు అందరికీ వర్తించనుంది.. ఇంతకీ ఎస్ఎంఎస్‌లపై కొత్త రూల్‌ అంటే.. మొత్తంగా ఎస్‌ఎంఎస్‌లు ఆపేస్తారా ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం…
    • Free Amazon Prime : ఫ్రీగా అమెజాన్‌ ప్రైమ్‌ అందిస్తున్న ఎయిర్‌టెల్‌, జియో, వీఐ
      #టెక్నాలజీ

      Free Amazon Prime : ఫ్రీగా అమెజాన్‌ ప్రైమ్‌ అందిస్తున్న ఎయిర్‌టెల్‌, జియో, వీఐ

      Amazon prime free membership on this plans. Amazon Prime, Airtel, Jio, VI, Vodafone Idea, Amazon Free Membership Plans
    • 5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్
      #జాతీయం

      5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్

      5G India Rollout: దేశంలో అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొదటి విడతలో 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దశల వారీగా మరిన్ని నగరాల్లో ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మార్చి, 2023 నాటికల్లా దేశంలోని 200 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
    • IPhone 5G Update: డిసెంబర్‌ నాటికి అన్ని ఐఫోన్‌ మోడళ్లలో 5జీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
      #జాతీయం

      IPhone 5G Update: డిసెంబర్‌ నాటికి అన్ని ఐఫోన్‌ మోడళ్లలో 5జీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

      దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు, టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు.
    ←1…5678910→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం!

  • TTD Laddu Controversy: నేటి నుంచి కల్తీ లడ్డుపై ఏకసభ్య కమిషన్ విచారణ స్టార్ట్

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Israel-Lebanon: బీరూట్‌ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు

  • Nayanthara : యష్ కోసం తగ్గిన లేడీ సూపర్‌స్టార్.. టాక్సిక్ పారితోషికం లీక్!

ట్రెండింగ్‌

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions