జనగామ జిల్లా లో చైన్ స్నాచింగ్కు వచ్చి పాపను నీటిసంపులో పడేసి చంపిన ఘటన క
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. ఈయాత్ర ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను చుడుతూ, 328 కిలోమీటర్ల మేర.. 24 రోజుల పాటు బండి పాదయాత్ర చేయనున్నారు. పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మ�
August 2, 2022శ్రావణ మాసం పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తొలి శ్రావణ మంగళవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. https://www.youtube.com/watch?v=9Rxk_UKPFuQ
August 2, 2022కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి గోవాలో బార్ & రెస్టారెంట్ ఉందని కాంగ్రెస్ నేతలు...
August 2, 2022IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుం�
August 2, 2022అల్ఖైదా అగ్రనాయకుడు ఐమన్ అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టింది. ఈ విషయాన్ని..
August 2, 2022What’s Today: * ఢిల్లీ: పింగళి వెంకయ్య గౌరవార్ధం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘తిరంగ ఉత్సవ్’ కార్యక్రమం.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద
August 2, 2022తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో కమిటీతో సమావేశం కానున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై కమిటీతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అంటే రెండు వారాల పాటు వ�
August 2, 2022unknowl people killed advocate mallareddy. Advocate Mallareddy, Breaking News, Crime News, Latest News, Big News
August 1, 2022Ambati Rambabu: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సోమవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అయితే తనపై మహిళలు తిరగబడ్డారంటూ కొన్ని మీడియా ఛానళ్లలో రావడంపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
August 1, 2022Telangana corona bulletin 01.08.2022. Corona Updates, Corona News, Latest News, Corona In Telangana, Covid19,
August 1, 2022Woman Missing For 20 Years Was found In Pak : 20 ఏళ్ల క్రితం ఉద్యోగం, ఉపాధి నిమిత్తం విదేశాాలకు వెళ్లిన మహిళ తప్పిపోయింది. 20 ఏళ్లుగా మహిళ గురించి వెతికినా.. కుటుంబ సభ్యులు ఆచూకీ కనిపెట్ట లేకపోయారు. తాజాగా ఆ మహిళ ఆచూకీని పాకిస్తాన్ లో కనుగొన్నారు. దీనికి కారణం సోషల్ మీడియాన
August 1, 2022MP Ranjith Reddy fired bjp government. MP Ranjith Reddy, Latest News, Breaking News, TRS, CM KCR
August 1, 2022TPCC Chief revanth reddy letter to cm kcr. CM KCR, TPCC Chief Revanth Reddy, Congress, TRS, Latest News,
August 1, 2022Revenue association leader lachireddy about VRO Posts. CM KCR, Latest News, Breaking News, Big News, Revenue Officer Lachi Reddy,
August 1, 20225G spectrum auction: వారం పాటు సాగిన 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తంగా రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 కోట్ల కనెక్షన్లున్న యూపీ స్పెక్ట్రం దక్కించుకోవడానికి టెలికాం సంస్థలు పోటీ పడ్డాయి. ఈ బిడ్డింగ్లో రిలయన్
August 1, 2022Nigerian Man Tests Positive For Monkeypox In Delhi: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఢిల్లీలో ఓ నైజీర�
August 1, 2022son carry mother's dead body on bike: మధ్యప్రదేశ్ లో మరోసారి ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యం బయటపడింది. తల్లి శవాన్ని బైక్ పై స్వగ్రామానికి తీసుకెళ్లాడు ఓ కుమారుడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. బైక్ పై తల్లి శవాన్ని పెట్టుకుని సొతూరుకు వెళ్లారు. ఇప్పుడు ఈ వీ�
August 1, 2022