భారతదేశంలో ఇండిగో ఎయిర్లైన్స్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మా దగ్�
బాలీవుడ్ లెజెండరీ నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం మరియు సుదీర్ఘ విరామం గురించి మనసు విప్పి మాట్లాడారు. 1971లో బిగ్ బీ తో వివాహం తర్వాత సినిమాలను తగ్గించిన జయా, 1981లో వచ్చిన ‘సిల్సిలా’ చిత్రం తర్వాత దా�
December 8, 2025Sangareddy: సంగారెడ్డి రాయికోడ్ (మం) శంశోద్దీన్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పీపడ్పల్లి గ్రామ సర్పంచ్గా రాజు పోటీ చేస్తున్నాయి. ని
December 8, 2025టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను విమర్శిస్తాడనే ఆరోపణలు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కోల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇద్దరూ ఇలాగే స్థిరంగా రాణించాలన�
December 8, 2025కాలం ఏదైనా ఆదరణ తగ్గనిది సైకిల్ మాత్రమే. వివిధ అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్లు సైతం సైక్లింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంటారు. అయితే ఒకప్పుడు సాధారణ సైకిల్స్ టెక్నాలజీ డెవల
December 8, 2025లోకేష్ కనకరాజ్ రీసెంట్ సినిమా కూలీలో అమీర్ ఖాన్ ప్రత్యక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ హీరోగా ఈ తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రానుందని కొన్ని నెలల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ పై ప�
December 8, 2025టాలీవుడ్లో మరో వారసుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు
December 8, 2025Team India Playing XI: టెస్ట్ సిరీస్లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది.
December 8, 2025మగువలకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. క్రిస్మస్ సమయానికైనా తగ్గుతాయేమోనని భావిస్తున్న పసిడి ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. రోజుకోలాగా ధరలు ఉంటున్నాయి.
December 8, 2025World Best Selling Smartphone in 2025: ప్రస్తుతం ‘స్మార్ట్ఫోన్’ నిత్యావసర వస్తువుగా మారింది. ఆహారం, దుస్తులు, నివాసం, విద్య అనంతరం ఐదవ అవసరంగా స్మార్ట్ఫోన్ మారింది. ఎందుకంటే కమ్యూనికేషన్, ఆన్లైన్ విద్య, బ్యాంకింగ్, షాపింగ్, జాబ్స్ కోసం తప్పనిసరి అయింది. ముఖ్య�
December 8, 2025గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వ్యవహారశైలికి నిరసనగా నిర్వాసిత కార్మికులు పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. గతంలో వన్ టైం సెటిల్మంట్ కింద కార్మికులతో చేసిన ఒప్పందం నెరవేర్చకపోవడమే ఈ ఆ
December 8, 2025సెప్టెంబర్ 2025లో GST ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రొడక్టుల ధరలు చౌకగా మారాయి. గతంలో 28% GST విధించిన స్మార్ట్ టీవీలు 18% GST పరిధిలోకి వచ్చాయి. GST తగ్గింపుతో, స్మార్ట్ టీవీలు చౌకగా మారాయి, కానీ ఇప్పుడు వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్
December 8, 2025దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. గత వారం నుంచి విమానాలు నిలిచిపోవడంతో అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిన కూడా పరిస్థితుల్లో మార్పులు కనిపించడం లేదు.
December 8, 2025Hyderabad: నగరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో రియల్టర్ దారుణ హత్య కలకలం సృష్టించింది.. ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు దుండగులు వెంకటరత్నం(50) అనే రియల్టర్ను నడిరోడ్డుపై షూట్ చేసి చంపారు. కాల్పులు జరిపి కత్తులతో నరికి హత్య చేశార�
December 8, 2025యూఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. రూపాయి విలువ రోజురోజుకూ కనిష్ట స్థాయికి ఎందుకు చేరుకుంటోంది? డాలర్, రూపాయి మధ్య అంతరం క్రమంగా ఎందుకు ప�
December 8, 2025జమ్ముకాశ్మీర్ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ బృందం దాడులు నిర్వహించింది. ఒక ఉగ్రవాద స్థావరంపై దాడి చేసింది. ఉగ్రవా ద స్థావరంలో రైఫిల్, 22 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
December 8, 2025150 Years Of Vande Mataram: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. నేడు వందేమాతరంపై పార్లమెంట్లో 10 గంటల పాటు చర్చ ఉండనుంది. 'వందేమాతరం' గేయాన్ని బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచారు. దీన్ని తన 'ఆనందమఠం' నవలలో చేర్చారు. ఇది 1875 నవంబర్ 7న ప్రచురితమైంది. ఇందులో భా�
December 8, 2025Hyderabad: మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి పడి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి కోసం నలభై రోజుల దీక్ష పూనిన అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సామూహిక పడి పూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వాములు భక్తి శ్
December 8, 2025