Digital Gold Vs Physical Gold: బంగారం ధరలు రోజురోజుకు పైపైకి వెళ్తున్న క్రమంలో కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టే వారికి డిజిటల్ గోల్డ్, రియల్ గోల్ట్లలో ఏది బెస్ట్ అనే సందేహం వస్తుంది. వాస్తవానికి భారతదేశంలో బంగారాన్ని కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, నమ్మదగిన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి సాంప్రదాయ బంగారం కంటే డిజిటల్ బంగారం ఎక్కువ లాభదాయకంగా ఉందా? అనే ప్రశ్న వెంటాడుతుంది. ఈ ప్రశ్నకు […]
Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన జేఎంఎం పార్టీ తాజాగా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా చేసిన రాజకీయ కుట్ర కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. READ ALSO: Rashmika : బ్రేకప్ […]
Pakistan Earthquake 2025: పాకిస్థాన్లో సోమవారం భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో నమోదు అయ్యింది. ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనడంతో పాటు, పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పాక్ అధికారులు పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. READ ALSO: IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. 60 రూపాయలకే టికెట్! నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) […]
Diwali Fireworks Sales: దేశ వ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి. బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల పెరుగుదల నమోదు అయ్యింది. READ ALSO: Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల […]
San Francisco: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంతో ప్రపంచ దేశాలపై బెదరింపులకు దిగినట్లే సొంతం దేశంలో కూడా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను బెదిరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు ట్రంప్ తాజా నిర్ణయం బలం చేకూర్చుతుందని అంటున్నారు. ఆదివారం ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయన నిర్ణయంతో యూఎస్లో కలకలం చెలరేగుతుంది. ఇంతకీ ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా.. READ ALSO: Mana Shankara Vara […]
Saudi Arabia: సాంకేతిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతూన్న దేశం సౌదీ అరేబియా. తాజాగా ఈ దేశంలో ఒక బ్లాక్బస్టర్ ప్రాజెక్ట్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో భారీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియాలో రైళ్లు అధిక వేగంతో నడుస్తాయి. ఈ ప్రాజెక్టు పేరు ల్యాండ్ బ్రిడ్జి అని పిలుస్తున్నారు. దీని ఖర్చు.. 7 బిలియన్ డాలర్లు అని అంచనా. READ ALSO: Delhi […]
PM Modi Diwali 2025: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతుండగా, గోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నావికాదళ సిబ్బందితో 2025 దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని గోవా నావికా స్థావరంలో నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీతో దీపావళి జరుపుకోవడం ఒక గౌరవం” అని అన్నారు. “ఒక వైపు నాకు సముద్రం ఉంది, మరోవైపు వీర సైనికుల అపారమైన బలం ఉంది. సముద్ర జలాలపై సూర్యకిరణాల ప్రకాశం, వీర సైనికులు వెలిగించిన […]
Saad Rizvi Missing: పాకిస్థాన్లో ఇటీవల తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో TLP ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనల ఫలితంగా పౌరులు, పోలీసు అధికారులు మరణించారు. ఇది జరిగిన తరువాత TLP చీఫ్ సాద్ రిజ్వి అదృశ్యం అయినట్లు సమాచారం. వాస్తవానికి ఆయన కోసం ప్రస్తుతం దాయాదీ పోలీసులు అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు..? READ ALSO: YS Jagan: చంద్రబాబు గారూ.. ఒక్క […]
China – US: యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో అమెరికాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అగ్రరాజ్యాన్ని ఇంతలా దెబ్బ కొట్టిన దేశం ఏంటో తెలుసా? చైనా.. అవును డ్రాగన్ దేశం అమెరికాను దెబ్బ కొట్టింది.. ఏ విధంగా అనుకుంటున్నారు.. ప్రపంచంపై వాణిజ్యం విషయంలో ఒత్తిడి తెస్తున్న డొనాల్డ్ ట్రంప్కు చైనా మామూలు దెబ్బ కొట్టలేదు. గత ఏడు ఏళ్లలో మొదటిసారిగా డ్రాగన్ దేశం అగ్రరాజ్యం నుంచి […]
BrahMos 800km Missile: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే సమయంలో భారత్.. పాకిస్థాన్కు అదిరిపోయే దీపావళి షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత సైన్యం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటుంది. తాజాగా సైన్యం కొత్త ప్రకటన విడుదల చేసింది.. రాబోయే రెండేళ్లలో సైన్యంలోకి 800 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చేరనుంది. ఈ క్షిపణి 2027 చివరి నాటికి పూర్తిగా పనిచేయనుందని రక్షణ […]