Vissannapeta Financial Scam: తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన సంస్థపై బాధితులు సీపీకి ఫిర్యాదుకు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో ఉన్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నమ్మించి నట్టేట ముంచిందన్నారు. తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు కంటతడి పెట్టుకున్నారు. READ ALSO: Dandora Song : సామాజిక అసమానతలను ప్రశ్నించేలా ‘దండోరా’ టైటిల్ సాంగ్ రూ.10 వేలు కడితే […]
AP Chambers Business Expo: ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పోలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఎలా ఆలోచించారో మనం చూశాం, ఐటీకి భవిష్యత్తు ఉంటుందని నాటి యువతను ప్రోత్సహించారు, అవసరమైన మౌళిక సదుపాయాలను ఆనాడు ఏర్పాటు చేశారని అన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందని, దేశంలో పెట్టుబడులు ఎలా పెట్టాలని, […]
Lionel Messi: కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీని సత్కరించే కార్యక్రమంలో పెద్ద గందరగోళం చెలరేగింది. ఈ కార్యక్రమంలో మెస్సీని చూడటానికి వేలాది మంది అభిమానులు గుమిగూడారు. కానీ వాళ్లు ఈ ఫుట్బాల్ స్టార్ను కనీసం చూడలేకపోవడంతో స్టేడియంలో పెద్ద గందరగోళం మొదలైంది. తమ అభిమాన స్టార్ను కలవ లేకపోవడంతో అభిమానులు కోపంతో స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరి పెద్ద గొడవ సృష్టించారు. READ ALSO: Shivraj […]
Shivraj Singh Chouhan: ఐఎస్ఐ నిఘాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈక్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఒక లేఖ పంపింది. ఈ లేఖలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐఎస్ఐ లక్ష్యంగా ఉన్నారని పేర్కొంది. దీంతో భద్రతా సంస్థలు ఆయన భద్రతను పెంచాయి. శివరాజ్ సింగ్ చౌహాన్పై ఐఎస్ఐ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు నిఘా […]
Pankaj Chaudhary: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఆయన వెంట ఉన్నారు. డిసెంబర్ 14 ఆదివారం రోజు ఓటింగ్ రేపు జరుగుతుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. అయితే పంకజ్ చౌదరి తప్ప మరెవరూ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి […]
Morning Headache Causes: చాలా మందికి నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తుంది. నిజానికి ఈ నొప్పిని తేలిక పాటిది కాదని, కొన్నిసార్లు ఇది రోజంతా మనిషిని ప్రభావితం చేసేంత తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే దీనిని విస్మరించకూడదని, ఎందుకంటే దీని వెనుక అనారోగ్య సమస్యలు దాగి ఉంటాయని చెబుతున్నారు. చల్లని వాతావరణం కారణంగా రక్త ప్రసరణను నెమ్మదిస్తుందని, దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరదని తెలిపారు. దీంతో పాటు రోజువారీ ఆహారంలో పోషకాలు తక్కువగా ఉంటే […]
Egg Nutrition Facts: చాలా మంది కోడి గుడ్లు రోజూ తినడం వల్ల ఊబకాయం వస్తుందని లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ చాలా మంది అభిప్రాయానికి పూర్తి భిన్నంగా వాస్తవం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు శరీరానికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి12, విటమిన్ డి, జింక్, సెలీనియం, అనేక ఇతర సూక్ష్మపోషకాలను అందించే ఆహారం అని వైద్యులు పేర్కొన్నారు. రోజుకు రెండు గుడ్లతో మీ రోజును ప్రారంభించడం వల్ల మీ శక్తి […]
Jaish Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో శుక్రవారం ఆయుధాలు ధరించిన జైషే మహ్మద్ ఉగ్రవాదిని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసింది. రాజౌరి జిల్లాలోని బుధాల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాలిక్, పూంచ్, రాజౌరిలలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థకు ఓవర్గ్రౌండ్ వర్కర్ (OGW)గా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. READ ALSO: Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ పాలన మరింత బలోపేతం.. కీలక సంస్కరణలకు పవన్ శ్రీకారం.. ఖాలిక్ […]
Indigo Crisis: పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు లోక్ సభలో విమాన ఛార్జీలపై ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏడాది పొడవునా విమాన ఛార్జీలను పరిమితం చేయలేదని అన్నారు. పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఛార్జీలు పెరుగుతాయని అన్నారు. రద్దీగా ఉండే పండుగ సీజన్లో విమానయాన సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు కేంద్రం ఛార్జీలను పరిమితం చేస్తుందన్నారు. మహా కుంభమేళా, […]
Sashivadane: ‘పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ అట్లూరి హీరోగా, ‘హిట్’ సిరీస్తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించిన కోమలి హీరోయిన్గా నటించిన కొత్త సినిమా ‘శశివదనే’. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. రవితేజ బెల్లంకొండ నిర్మించారు. READ ALSO: Congress: ‘‘ వరసగా 6 […]