Natural Remedy for Constipation: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల చాలా మందిని వేధించే ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది ఇతర తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఖరీదైన మందుల జోలికి వెళ్లకుండా మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో దీనికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. లైఫ్స్టైల్ కోచ్ అను త్రిపాఠి సూచించిన ఈ ప్రత్యేక పానీయంతో కేవలం […]
Weight Loss Tips in Telugu :మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు చాలా ముఖ్యమైనవి. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, మెంతులను ఒక ఔషధంగా పరిగణించవచ్చని డాక్టర్ ఆర్ఆర్ జైన్ పేర్కొన్నారు. వీటిలో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మెంతులలోని పోషక విలువలు: మెంతులలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి6, ప్రొటీన్లు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని పోషక లోపాలను […]
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటినా, అమరవీరుల ఆశయాలైన నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాకారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసం కాకుండా, ‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ఒక కొత్త శక్తి ఉద్భవించాల్సిన సమయం […]
రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు జనసేన క్లీన్చిట్ ఇచ్చిందా? ఆ వ్యవహారాన్ని కేవలం ఆయన వ్యక్తిగత అంశంగా పరిగణిస్తోందా? పైకి ప్రకటించకున్నా….కామ్గా నీ పని నువ్వు చేసుకోమని హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? ఆ విషయంలో నియమించిన పార్టీ కమిటీ ఏమైంది? ఏమని నివేదిక ఇచ్చింది? అసలీ క్లీన్చిట్ కహానీ ఏంటి? జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణల ఎపిసోడ్ ముందు ఎంత సంచలనంగా మారిందో ఇప్పుడు […]
అమెరికా-ఇరాన్ యుద్దం…భారత్ కొంప ముంచుతోందా ? కరోనా పరిస్థితులు దేశంలో వచ్చే అవకాశం ఉందా ? యుద్ధం సుదీర్ఘకాలం కాలం కొనసాగుతుందని మోడీ చెప్పడం వెనుక ఆంతర్యమేంటి ? సంక్షోభ పరిస్థితులు వస్తాయని…ప్రజలంతా సిద్ధంగా ఉండాలని మోడీ హెచ్చరిస్తున్నారా ? ప్రజలు అన్ని రకాలుగా కష్టాలు ఎదుర్కోబోతున్నారా ? నిత్యావసరాలు ధరలు పెరుగుతాయా ? ఎలాంటి పరిస్థితులు వచ్చినా…ఎదుర్కోడావనికి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందేనా ? ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. దేశంలో మళ్లీ కరోనా పరిస్థితులు రిపీట్ […]
అజహరుద్దీన్ మంత్రి పదవి సేఫా? లేక డేంజర్ జోన్లో ఉందా? మినిస్టర్గా ప్రమాణం చేసి ఐదు నెలలు గడిచిన క్రమంలో ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇంకో నెల రోజుల్లో కచ్చితంగా చట్టసభకు ఎన్నికవుతారా? ఆ పరంగా కాంగ్రెస్ లెక్కలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారు? వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజారుద్దీన్. గవర్నర్ కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ… కేబినెట్ ఆమోదించింది. […]
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నిజామాబాద్ (ఇందూరు) వేదికగానే ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించే అధికారిక సమావేశంలో “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో కొత్త పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల తేదీని కూడా అదే వేదిక నుంచి వెల్లడించేందుకు సర్వం సిద్ధమైంది. […]
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర శాసనమండలి హాల్లో గురువారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 0-10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ సీఎం దృష్టిక తీసుకువచ్చారు. […]
ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో కొత్త సమీకరణలు కనిపిస్తున్నాయా? జనసేన ముఖ్య నాయకుడు అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారా? ఆయన ఎంట్రీతో వైసీపీ కూడా యాక్టివ్ అయి రాజకీయాన్ని రక్తి కట్టిస్తోందా? ఒకప్పుడు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో పోరు మెల్లిగా జనసేన వర్సెస్ వైసీపీగా మారుతోందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా జనసేన ముఖ్య నాయకుడు? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియెజకవర్గం వైసీపీని గ్రూప్వార్ దెబ్బతీస్తోంది. ప్రతి మండలంలో ఏర్పడ్డ గ్రూపులు పార్టీని కోలుకోలేని దెబ్బ […]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను అనుసరిస్తూ, కొత్త రాజధాని స్థానంలో ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు ఈ శనివారం అసెంబ్లీలో నాలుగు గంటల […]