తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలతో మరోసారి సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీనం వరకు పలు ప్రధాన అంశాలపై కీలక ఆమోదాలు లభించాయి. ప్రమాద బీమా, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్, హెచ్ఎండిఎ విస్తరణ, రోడ్లు–నీటి ప్రాజెక్టులు వంటి నిర్ణయాలతో రాష్ట్ర పరిపాలనలో కొత్త దిశ కనిపిస్తోంది. 1. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక […]
హైదరాబాద్ సిటీలో గంజాయి గ్యాంగ్ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మైలార్దేవ్పల్లిలో జరిగింది. గంజాయి రాస్కెల్స్.. స్థానికులపైకి ఇనుప రాడ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన అరాచకం మరొకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి శాస్త్రిపురంలో గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. శాస్త్రిపురంలో మహ్మద్ ఖదీర్, మహ్మద్ ఖలీల్, మహ్మద్ […]
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి బోనస్ దక్కబోతోందా? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న ఓ నిర్ణయం ఆయనకు వరం కాబోతోందా? ముఖ్యమంత్రికి కూడా ఆ విషయంలో అంతో ఇంతో సమాచారం ఉన్నందునే ఈ మధ్య తరచూ దాని గురించి ప్రస్తావిస్తున్నారా? ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాంగ్రెస్కు ఎలా కలిసొస్తుంది? ఏంటా కథ? రేవంత్ సర్కార్కు ఆరు నెలలు అదనపు పరిపాలనా కాలం బోనస్గా రాబోతోందా? జమిలి ఎన్నికలు ఫిక్సా..? తెలంగాణ అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే లాభం […]
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా శాకాహారులకు (Vegetarians) శరీరానికి కావలసినంత ప్రోటీన్ను అందించే సరైన ఆహారం దొరకడం సవాలుగా మారింది. సాధారణంగా మనం ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్లో తీసుకునే ఇడ్లీ, దోశల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి తక్షణ శక్తిని ఇచ్చినప్పటికీ శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ను తక్కువగా అందిస్తాయి. ఈ నేపథ్యంలో, మాంసాహారంతో సమానమైన ప్రోటీన్ విలువలు కలిగి ఉండి, ‘వెజిటేరియన్ మీట్’ అని పిలవబడే సోయా బీన్స్ను […]
హైదరాబాద్లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్మెంట్ జరిపించుకుంటున్నారు కేటుగాళ్లు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులు వారికి దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్లే కదా.. ఎప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ […]
TG Cabinet Decisions : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురోగతికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం, వైద్య విధాన పరిషత్లో మార్పులు , భూ కేటాయింపులపై కేబినెట్ ముద్ర వేసింది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) […]
యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హఠాన్మరణం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. తొలుత పొలిటికల్ మర్డర్ అని భావించారు. కానీ చివరికి ఆర్ధిక లావాదేవీలే అతని ప్రాణం తీశాయని నిర్ధారణ అయింది. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకీ బొగ్గుల శ్రీనివాస్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారా? ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా తేల్చారు పోలీసులు. ఈ హత్య కేసులో […]
Top SUVs Coming to India in 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా SUVల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే, ఈ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు రెనాల్ట్, నిస్సాన్, స్కోడా , ఫోక్స్వ్యాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సరికొత్త మోడళ్లతో భారత్లోకి దండయాత్రకు సిద్ధమయ్యాయి. 2026 […]
కారు రిపేర్ వర్క్స్ మొదలయ్యాయా? మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గులాబీ అధిష్టానం పైకి ఎంత గాంభీర్యంగా మాట్లాడుతున్నా….. లోలోపల అంతర్మథనం జరుగుతోందా? కొన్ని జిల్లాల విషయంలో పూర్తి స్థాయి పోస్ట్మార్టం మొదలైందా? ఆయా జిల్లాల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందన్న భయం కూడా పెరుగుతోందా? ఏయే ఉమ్మడి జిల్లాలను ప్రత్యేకంగా భావిస్తోంది బీఆర్ఎస్? అక్కడున్న పరిస్థితులేంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్త లెక్కలు, సరికొత్త సమీకరణలు తెర మీదికి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ళకు పార్టీ […]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (Census 2027) ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు ఈ […]