స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోకో (POCO), మరోసారి బడ్జెట్ ధరలో పవర్ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను పలకరించబోతోంది. త్వరలోనే భారత మార్కెట్లో POCO M8 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ కేవలం పనితీరులోనే కాకుండా, డిజైన్ పరంగా కూడా సరికొత్త బెంచ్మార్క్లను సెట్ చేయబోతోందని సమాచారం. కళ్లు చెదిరే 50MP AI కెమెరా : ఈ ఫోన్కు సంబంధించి కంపెనీ ప్రధానంగా హైలైట్ చేస్తున్న ఫీచర్ […]
20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్కు దక్కని క్రెడిట్ సారా సొంతం! ‘సారా అర్జున్’.. ఈపేరు ఇప్పుడు భారతీయ సినీ రంగంలో మారుమోగుతోంది. మొదటి సినిమాలోనే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘చిన్న పిల్ల’ అంటూ విమర్శలు చేసిన నోళ్లతోనే వావ్ అనిపించుకుంది సారా. తొలి సినిమాతోనే భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. వంద కాదు, రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల హీరోయిన్గా ఎదిగింది. ఎవరూ ఊహించని విధంగా […]
పదవిలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా… ఆ ఎమ్మెల్యేకి పాత వాసనలు పోలేదా? తీరు మార్చుకో సారూ…. అని దగ్గరి వాళ్లు చెబుతున్నా…. మళ్ళీ మాట్లాడితే లెఫ్ట్ లెగ్తో తంతానన్నట్టు ట్రీట్ చేస్తున్నారా? చివరికి నియోజకవర్గ ప్రజల్లో సైతం ఆయన బిహేవియర్ గురించిన చర్చ జరుగుతోందా? కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నారంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన పాత వాసనలేంటి? ఈయన ఇంకా మారలేదా….? ఇక మారబోరా…? ఇలాగైతే… నెక్స్ట్ కష్టమే. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. […]
పాత సీసాలో కొత్త నీళ్ళు పోసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? నీళ్ళలో నిప్పులు రాజేసి పొలిటికల్గా గెయినయ్యే ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? ప్రభుత్వానికి దీటుగా తమ ప్లాన్ ఉండేలా పార్టీ పెద్దలు జాగ్రత్త తీసుకుంటున్నారా? ఇంతకీ గులాబీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? గవర్నమెంట్ని ఏ రూపంలో కౌంటర్ చేయాలనుకుంటోంది? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సెగలు పుట్టిస్తున్నాయి. నీళ్ళలో నిప్పులు రాజేయబోతున్నాయి. ఈ సెషన్ మొదలైన మొదటి రోజు జీరో అవర్లోనే హాట్ హాట్ చర్చ […]
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్లో భాగంగా, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను (CURE) అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పరిపాలనను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ‘క్యూర్’ పరిధిని 12 […]
ఇన్నాళ్లు సైలెంట్ మోడ్లో ఉన్న ఆ వైసీపీ లీడర్ ఉన్నట్టుండి ఎందుకు యాక్టివ్ అయ్యారు. ఆరోగ్య సమస్యలున్నాసరే… పడుతూ లేస్తూనే… పర్యటనలు చేయడానికి కారణాలేంటి? పార్టీ అధ్యక్షుడి నుంచి ఆయనకేదైనా భరోసా దక్కిందా? ఎవరా లీడర్? ఆయన చెబుతున్న ఈక్వేషన్స్ అండ్ పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి కొన్నేళ్ళు కనుమరుగైన మాజీ ఎమ్మెల్యే తాజా కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయ ఉనికి చాటుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పట్నుంచే […]
జనం సొమ్ముతో జల్సాలు చేయడమంటే జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్కు మహా సరదానా? ముక్కు పిండి వసూలు చేసే పన్నుల డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడానికి పోటీలు పడుతున్నారా? ఇంకో 40 రోజుల్లో పదవి నుంచి దిగిపోయే కార్పొరేటర్స్ ఏం వెలగబెడదామని, ఎవర్ని ఉద్ధరిద్దామని స్టడీ టూర్స్ వేయబోతున్నారు? అవి స్టడీ టూర్సా? లేక ఫైనల్ స్టేజ్లో వేసే జాలీ ట్రిప్సా? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్లో మరో స్టడీ టూర్కు రంగం సిద్ధమవుతోంది. జనవరి నాలుగు నుంచి […]
Samsung Q-Series Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, హోమ్ ఆడియో విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా 2026 సంవత్సరానికి గానూ సరికొత్త ఆడియో పరికరాల లైనప్ను ప్రకటించింది. మెరుగైన ఇమ్మర్సివ్ సౌండ్, ఏఐ (AI) టెక్నాలజీ , వినూత్న డిజైన్తో కూడిన ఈ పరికరాలను జనవరి 6 నుంచి ప్రారంభం కానున్న CES 2026లో అధికారికంగా ప్రదర్శించనున్నారు. క్యూ-సిరీస్ సౌండ్బార్లు అంటే ఇంట్లోనే థియేటర్ అనుభూతి అని చెప్పొచ్చు. శాంసంగ్ తన పాపులర్ క్యూ-సిరీస్లో రెండు […]
WhatsApp Scam: కొత్త సంవత్సరం (New Year) వేళ వాట్సాప్లో వచ్చే ‘హ్యాపీ న్యూ ఇయర్’ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు పంపిన లింక్ ప్రకారం, ఒక చిన్న గ్రీటింగ్ మెసేజ్ మీ బ్యాంక్ ఖాతాను ఎలా ఖాళీ చేయగలదో ఇక్కడ వివరించారు. స్కామ్ ఎలా జరుగుతుంది? నమ్మకమైన సందేశం: మీ స్నేహితులు లేదా బంధువుల నుండి వచ్చినట్లుగా ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అందులో “మీ కోసం ఒక సర్ప్రైజ్ […]
భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్ ఆవేదన భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న ఇరు దేశాలు […]