తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగం సిద్ధం చేసింది. గురువారం నాడు నందినగర్లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూనే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరుతూ ప్రత్యుత్తరం ఇచ్చారు. Mood of the Nation survey 2026: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే […]
భారతీయ రైల్వేలు ప్రస్తుతం ఆధునికీకరణ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశీయ రవాణా వ్యవస్థలో సరికొత్త సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఇవి కేవలం సీటింగ్ (Chair Car) సౌకర్యానికే పరిమితం కావడంతో, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ లోటును భర్తీ చేస్తూ, ప్రయాణికులకు విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాన్ని అందించేందుకు భారతీయ రైల్వే శాఖ ‘వందే భారత్ స్లీపర్’ […]
దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ, ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచిన ఇండి (INDIA) కూటమి భవిష్యత్తుపై సరికొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన, దాని ప్రభావంపై ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విపక్షాల ఐక్యతలో కాంగ్రెస్ పార్టీ ఒక ‘గుదిబండ’ (Weakest Link) గా మారుతోందా అన్న అనుమానాలను ఈ సర్వే ఫలితాలు బలపరుస్తున్నాయి. గత లోకసభ ఎన్నికల తర్వాత […]
అంతన్నాడింతన్నాడు…… ఆఖరికి వస్తే… అందరిలో ఒకడయ్యాడు. పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ప్లేట్ ఫిరాయించారా? ఆయన మాటల మార్పు వెనకున్న మర్మం ఏంటి? బస్తీమే సవాల్, బైపోల్కు రెడీ అంటూ గతంలో తొడగొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు పిల్లిమొగ్గలేస్తున్నారన్నది నిజమేనా? ఎవరా శాసనసభ్యుడు? ఏంటా ఫిరాయింపి కథ? పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి పొలిటికల్గా చర్చనీయాంశమవుతోంది. నేను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ గతంలో మీడియా ముందే ప్రకటించేశారాయన. నాకేం […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, అందుకే రేపటి విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని, తనకు మరింత సమయం కావాలని ఆయన సిట్ అధికారులను కోరారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే విచారణను తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే […]
ఆ జిల్లాలో బీజేపీ.. కాంగ్రెస్తో సై అంటే సై అంటోందా? గట్టిగా మాట్లాడుకుంటే…. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? హస్తం నేతలు సైతం… మా అభివృద్ధి మంత్రం ముందు మీరెంత? ఉఫ్మని ఊదేస్తామని అంటున్నారా? ఏ జిల్లాలో ఉందా వాతావరణం? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం సంగతి ఒక ఎత్తయితే… నారాయణపేట జిల్లాలో మాత్రం […]
మాఘ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలోని మొదటి పక్షంలో వచ్చే ప్రదోష వ్రతం 2026, జనవరి 30వ తేదీ శుక్రవారం నాడు వస్తోంది. శుక్రవారం నాడు వచ్చే ఈ ప్రదోషాన్ని ‘భృగు వార ప్రదోషం’ లేదా ‘శుక్ర ప్రదోషం’ అని పిలుస్తారు. శివుని అనుగ్రహంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వారికి ఈ రోజు ఒక గొప్ప అవకాశంగా ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. Health Secrets: నార్మల్ సాల్ట్ మానేసి Pink Salt వాడుతున్నారా.? […]
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్ని బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తోందా? రేపు అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ రన్ అనుకుంటోందా? అందుకే ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? గల్లీ ప్రచారం కోసం ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా రెక్కలు కట్టుకుని రాబోతున్నారా? అసలు కాషాయ దళం ప్లాన్ ఎలా ఉంది? పెద్ద నేతలు ఎవరెవరు రాబోతున్నారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న టార్గెట్తో కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని జాగ్రత్తలు తీసుకుంటోంది నాయకత్వం. పట్టణ […]
తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, దీనిని అత్యంత ప్రమాదకరమైన ‘కేటగిరి-1’ డ్యామ్గా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతర తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని, వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన మూడు అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులలో మేడిగడ్డ ఒకటిగా ఉంది. […]
Nizamabad Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు లేవని తెలిపే ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను, కుళాయి పన్ను బకాయిలు ఇప్పుడు వసూలవుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులు సుమారు 25 లక్షల రూపాయల మేర పాత […]