India vs New Zealand: రేపు తుది సమరానికి భారత్ సిద్ధమైంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీ కొట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే.. టీమిండియా తాజాగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హోటల్ను మార్చింది. భారత క్రికెట్ జట్టులో నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు చిన్న చిన్న విశ్వాసాలను సీరియస్గా తీసుకుంటారు. తాజాగా ఫైనల్ దగ్గర పడుతున్న సమయంలో అలాంటి సంఘటన ఒకటి చర్చకు వచ్చింది. అహ్మదాబాద్లో జరగబోయే తుది పోరుకు ముందు భారత జట్టు తమకు కేటాయించిన హోటల్ను…
Gaddar Telangana Film Awards 2025 Winners: తెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ప్రతిష్టాత్మకంగా "గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్" (Gaddar Film Awards) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ అవార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉత్తమ చిత్రంగా 'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai) చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు జ్యూరీ సభ్యులు అందజేశారు. డ చిరంజీవికి 'ఎన్టీఆర్ నేషనల్'…
Rameswaram 22 Sacred Wells Story: భారతదేశం...! అనాది కాలం నుంచి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన పవిత్ర భూమి. ప్రతి అడుగులో దేవాలయాల ఘంటానాదం వినిపించే దేశం. ప్రతి నదీ ప్రవాహంలో దైవత్వం ప్రతిధ్వనించే దేశం. యుగయుగాలుగా ఋషులు, మునులు తపస్సు చేసిన నేల ఇది. దేవతలు సంచరించిన తీర్థక్షేత్రాల సమాహారం ఇది. అలాంటి అనేక పవిత్రక్షేత్రాలు ఉన్న భారతంలో తమిళనాడులోని రామేశ్వరం ప్రత్యేకంగా నిలుస్తోంది. అత్యంత పవిత్ర తీర్థక్షేత్రాల్లో ఒకటిగా భక్తుల హృదయాల్లో వెలుగొందుతోంది.
India vs New Zealand: క్రికెట్ అభిమానులు రేపటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు తాము కప్పు గెలవాలని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికరమై లెక్కలు బయటకు వచ్చాయి. గతంలో టీ20 ఫార్మాట్లో భారత్-న్యూజిలాండ్ జట్లు మొత్తం 30 సార్లు తలపడ్డాయి. వాటిలో భారత్ 18 మ్యాచ్లు గెలవగా, న్యూజిలాండ్ 11 విజయాలు సాధించింది.
Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హసన్పర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు SR కాలేజీకు చెందిన విద్యార్థులు కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది.
Ravichandran Ashwin: రేపు(ఆదివారం) టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఉంటాడా? లేదా? అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో అభీపై విశ్వాసం ఉంచాలని ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. అయితే అదే సమయంలో అభిషేక్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు సైతం చేశాడు. సెమీ ఫైన్లో అభిషేక్…
India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ స్టేడియంలో ఓ షాకింగ్ స్టాట్స్ దాగి ఉన్నాయి. ఇక్కడ టాస్ గెలిచిన జట్లు అత్యధికంగా మ్యాచ్లు గెలిచాయి. గత సౌతాఫ్రికా vs భారత్ మ్యాచ్లోనూ అదే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు భారత్పై 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ల్లో…
India vs New Zealand: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ పోరులో టీమిండియా విజయం సాధించింది. రేపు న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పరుగులు చేయడం విశేషం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఇంత స్కోర్ చేయడం ఇదే మొదటి సారి. అయితే.. ఈ మ్యాచ్లో టీమిండియా చాలా మంచి ట్రిక్ ప్లే చేసింది. ఈ వ్యూహం…
Faf du Plessis: భారత జట్టు ఫైనల్కు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో టీమ్ను రక్షించడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్పై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis) కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్కు అర్థం కావడం లేదన్నాడు. ఒత్తిడి సమయంలో జస్ప్రీత్ బుమ్రా…
TS-AP SSC Exams: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థుల సర్వం సిద్ధమైంది. తెలంగాణ(Telangana)లో ఇప్పటికే ఎస్ఎస్సీ హాల్ టికెట్లు(SSC Hall Tickets) విడుదలయ్యాయి. పరీక్షల కౌంట్డౌన్ షురూ అయ్యింది. టీజీలో మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మార్చి 16 నుంచి పరీక్షల పర్వం స్టార్ట్ కానుంది. ఈ పరీక్షల నేపథ్యంలో చాలా మంది విద్యార్థుల మనసుల్లో ఒకే భావన తిరుగుతూ ఉంటుంది. అన్ని సబ్జెక్టులు ఒకలా అనిపించినా ఒక సబ్జెక్ట్ మాత్రం గుండెల్లో చిన్న టెన్షన్ను పెంచుతుంది.…