Hyderabad: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని ప్రొద్దుటూరుకి చెందిన చందన జ్యోతికు కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ కు మూడు నెలల క్రితం వివాహమైంది.. యశ్వంత్ ఓ ప్రైవేటు (medplus)లో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇరువురు కలిసి మూసాపేట్ లో నివాసం ఉంటున్నారు.. కొద్ది రోజుల నుంచి ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉండటంతో చందన జ్యోతి మనస్తాపానికి గురైంది. గత రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని చందన జ్యోతి…
Hyderabad Police: న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు... డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు.. వేడుకల కోసం 3 స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్లు ముందుగానే అనుమతి తీసుకోవలని పోలీసులు తెలిపారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి అని వెల్లడించారు.. పోలీసులు ప్రకటన ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత అవుట్డోర్ సౌండ్ సిస్టమ్స్కు అనుమతి లేదు.. ఇండోర్ కార్యక్రమాలు మాత్రమే…
Maruti Suzuki Upcoming Cars 2026: 2025 సంవత్సరంలో మారుతి సుజుకీ భారత్లో కేవలం ఒకే ఒక కొత్త కారును మాత్రమే విడుదల చేసింది. అది విక్టోరిస్ అనే మిడ్సైజ్ SUV. సాధారణంగా ఏటా 2 లేదా 3 కొత్త కార్లు విడుదల చేసే మారుతీకి ఈ ఏడాది కాస్త వెనుకబడింది. కానీ 2026లో మళ్లీ వేగం పెంచేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మారుతీ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు, ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ విడుదల చేయడంతో పాటు బ్రెజ్జా SUVకి ఫేస్లిఫ్ట్ను…
Toyota Hilux ANCAP 5 Star: ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన పికప్ ట్రక్గా పేరుగాంచిన టయోటా హైలక్స్ మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈసారి భద్రత విషయంలో మంచి గుర్తింపును సాధించింది. 2025 టయోటా హైలక్స్ కి ANCAP (ఆస్ట్రేలియా న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) నుంచి పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. హైలక్స్పై చేసిన ANCAP పరీక్షలు ప్రమాదాల సమయంలో రక్షణతో పాటు, ప్రమాదం జరగకుండా చేసే సిస్టమ్ల పనితీరును కూడా పరిశీలించాయి. పెద్దల భద్రతలో హైలక్స్ 40కి గాను 33.96…
Kusuma Krishnamurthy: తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. కృష్ణమూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Harish Rao: 90 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకవచ్చారు. కింగ్ కోఠి ఆసుపత్రికి చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారిని పరామర్శించారు. ఫుడ్ పాయిజన్కి గల కారణాలు అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Jayashankar Bhupalpally: భార్యను చంపి తాను ఉరివేసుకొని చనిపోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి(50) తన భార్య సంధ్య(42)ను తాడుతో ఉరిబెట్టి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక ధర్మపత్నిని చంపిన అనంతరం వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు బాలరాజు రామాచారి..
Khauf: వీకెండ్ మొదలైంది. ఈ వీకెండ్కు ఇంట్లోనే ఉండి ఓటీటీలో మంచి థ్రిల్లర్ సిరీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఇటీవల 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో విడుదలైన ఒక సిరీస్ ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఇది ప్రేక్షకులకు వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది. ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి అనేక ప్రశంసలను అందుకుంది. ఈ సిరీస్ పేరు "ఖౌఫ్". ఈ హర్రర్ సిరీస్ను స్మితా సింగ్ రూపొందించారు. మోనికా పవార్, రజత్ కపూర్, చుమ్ దరాంగ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ…
Fake Currency: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వస్తున్న 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురిచేస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్ కు నగదు…
Messi vs Revanth Reddy: ఫుట్బాల్ దిగ్గజం, ఆల్టైమ్ గ్రేట్ లియోనెల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే.. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్…