Women's Day Inspiring Stories: మహిళా శక్తి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో మనసును కుదిపేసే కొన్ని కథలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల ప్రతిభను గుర్తు చేసుకునే మహిళా దినోత్సవం(మార్చి8) దగ్గరపడుతున్నప్పుడు అలాంటి స్టోరీలు మరింత స్ఫూర్తిని నింపుతాయి. వాటిల్లో ఒకటి రష్యా(Russia)కి చెందిన వాలెంటీనా వ్లాదిమిరోవ్నా తెరిష్కోవా(Valentina Tereshkova) కథ. సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక యువతి తన కలల శక్తితో భూమి, ఆకాశాలను దాటి అంతరిక్షం వరకు చేరిన స్టోరీ ఇది. ఒకప్పుడు కేవలం కలలుగా కనిపించిన ఆకాశం.. ఆమె ధైర్యం…
Gautam Gambhir: నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. గత కొన్ని నెలల కిందట టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఓ వ్యాఖ్య చేశారు. చిన్న ఫార్మాట్లో ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ అన్నదే లేదని, ప్రత్యేకంగా మిడిల్ ఆర్డర్లో పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను పంపించాలని గంభీర్ అన్నాడు. కొన్ని మ్యాచ్లు తన ప్లాన్ వల్ల చేతిలో నుంచి జారిపోయినా, ఈ విధానాన్ని మార్చే ఆలోచన లేదని గంభీర్ స్పష్టం చేశాడు. అప్పట్లో…
MS Dhoni- India vs England: టీమిండియా మరో టీ20 వరల్డ్ కప్ గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉంది. నిన్న సెమీస్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. పూర్తి జట్టు సహాయ సహకారాల వల్ల ఇది సాధ్యమైంది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో ఓ యాదృచ్ఛికమైన ఘటన జరిగింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ స్కోర్ 253/7, ఇంగ్లాండ్ స్కోర్…
Suryakumar Yadav: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్పై స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. కేవలం ఏడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు దేశాలకు చెందిన కోట్లాది మంది అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కు పోయారు. చివరి వరకు మ్యాచ్ను వీక్షించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో మాత్రం భారత్ పూర్తిగా ఆధిపత్యం చాటింది. హార్దిక్ పాండ్యా కీలక సమయంలో ఫిల్ సాల్ట్ వికెట్ తీసి జట్టుకు…
Harry Brook: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బ్యాచ్లో చివరకు భారత్ గెలిచి ఫైనల్కు చేరింది. ఇంగ్లాండ్ సైతం వీరోచిత పోరాటం చేసింది. చివరివరకు పోరాడి కేవలం ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు సారథి హ్యారీ బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. తన వల్లే జట్టు ఓటమి పాలైందని.. దీనికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. సంజూ శామ్సన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను వదిలేయడం…
Harry Brook: నిన్న జరిగిన టీమిండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ ఎంత ఉత్కంఠకు తెరలేపిందో పెద్దగా చెప్పనవసరం లేదు. చివర క్షణం వరకు మ్యాచ్కు కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు తృటిలో ఓటమి పాలై ఇంటికి పయనమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన బిగ్ మిస్టెక్ మ్యాచ్ రూపాన్నే మార్చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ శామ్సన్ క్యాచ్ను మిస్ చేశాడు. దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.…
India vs England: టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్లోకి దిగనుంది. ఇక సూపర్ 8లో సంజు శామ్సన్ 97 పరుగులు చేసి వెస్టిండీస్పై విజయం సాధించడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ అద్వితీయంగా సెమీస్లో అడుగుపెట్టింది. మరోవైపు, హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు వరుస విజయాలతో సంచలనం సృష్టించింది. ఇక ఈ మ్యాచ్లో…
Kim Jong Un: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో భీకర పోరాటం సాగుతోంది. ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల్లో అనేక మంది ప్రజలు మరణించారు. కీలక అధినేతలు సైతం మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా నిర్మించిన భారీ యుద్ధ నౌకతో మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వ్యూహాత్మక క్షిపణులను ప్రయోగిస్తూ తన నౌకాదళ శక్తిని ప్రపంచానికి చూపించాడు. అధికారిక…
Nizamabad: మార్చి 5 నాడు నిజామాబాద్లో సరికొత్త షోరూమ్ను ప్రారంభించడం ద్వారా ఆర్.ఎస్. బ్రదర్స్ మరో మైలురాయిని సగర్వంగా చేరుకుంది. సౌత్ ఇండియాలో ఆర్.ఎస్. బ్రదర్స్ బ్రాండ్ తన పేరు ప్రఖ్యాతల్ని విస్తరించి, కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకైక గమ్యంగా, నిజామాబాద్ నడిబొడ్డున ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట, ఆర్.పి. రోడ్లో విజయకేతనం ఎగురవేస్తోంది. దార్శనికులైన శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. రాజమౌళి, శ్రీ టి. ప్రసాదరావు, దిగంగత పి. సత్యనారాయణ గార్లు నెలకొల్పిన ఆర్.ఎస్. బ్రదర్స్ –…
Hyderabad: హైదరాబాద్ టోలీచౌకిలో విషాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల భవనం నిర్మాణ సమయంలో భద్రతా లోపం వల్ల నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. ప్రమాద సమయంలో 10 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం.. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది. పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడు అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా […]