Gelao Tribe Tradition: ప్రపంచంలో అనేక దేశాలు.. ఆయా దేశాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయి. అయితే.. కొన్ని తెలగలకు చెందిన సంస్కృతులు, ఆచారాలు విభిన్నంగా ఉంటాయి. పెళ్లికి ముందు వధువు పళ్లు రాలగొట్టే సంప్రదాయాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చైనాలోని గెలావో (Gelao) అనే గిరిజన సమూహంలో ఒకప్పుడు చాలా విచిత్రమైన, కఠినమైన సంప్రదాయం ఉండేది. పెళ్లి కావాలంటే వధువుకు పై దంతాల్లో ఒకటి లేదా రెండు…
UP: ఉత్తరప్రదేశ్లో ఓ భయంకరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తనతో లివ్-ఇన్ రిలేషన్లో ఉన్న మహిళను హత్య చేసి తల నరికి, మృతదేహాన్ని అడవి ప్రాంతంలో పడేసిన కేసులో పోలీసులు ఓ ట్యాక్సీ డ్రైవర్ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమా అనే 30 ఏళ్ల మహిళను ఆమె బాయ్ఫ్రెండ్ బిలాల్ అనే ట్యాక్సీ డ్రైవర్ హత్య చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉమాతో ఉన్న సంబంధాన్ని ముగించాలనుకుని…
Palnadu District: పల్నాడు జిల్లా విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ భర్త తన భార్యను వేధింపులకు గురి చేశాడు. దీంతో కోడలు ఏకంగా అత్తమామల ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జిల్లా పరిధిలోని వినుకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుంచి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు రెండు ఎకరాల…
Ram Vilas Das Vedanti: రామజన్మభూమి ఉద్యమానికి కీలక నిర్మాత, ఉద్యమ ప్రధాన సూత్రధారి అయోధ్య మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతి(75) సోమవారం ఉదయం మధ్యప్రదేశ్లో కన్నుమూశారు. ఆయన మరణ వార్త అయోధ్యను, సాధువులను, రాజకీయ వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. డాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతి డిసెంబర్ 10న ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని రేవాకు వచ్చారు. రామకథ నిర్వహించారు. ఇంతలో బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. స్థానికులు వెంటనే…
Hyderabad: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని ప్రొద్దుటూరుకి చెందిన చందన జ్యోతికు కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ కు మూడు నెలల క్రితం వివాహమైంది.. యశ్వంత్ ఓ ప్రైవేటు (medplus)లో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇరువురు కలిసి మూసాపేట్ లో నివాసం ఉంటున్నారు.. కొద్ది రోజుల నుంచి ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉండటంతో చందన జ్యోతి మనస్తాపానికి గురైంది. గత రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని చందన జ్యోతి…
Hyderabad Police: న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు... డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు.. వేడుకల కోసం 3 స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్లు ముందుగానే అనుమతి తీసుకోవలని పోలీసులు తెలిపారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి అని వెల్లడించారు.. పోలీసులు ప్రకటన ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత అవుట్డోర్ సౌండ్ సిస్టమ్స్కు అనుమతి లేదు.. ఇండోర్ కార్యక్రమాలు మాత్రమే…
Maruti Suzuki Upcoming Cars 2026: 2025 సంవత్సరంలో మారుతి సుజుకీ భారత్లో కేవలం ఒకే ఒక కొత్త కారును మాత్రమే విడుదల చేసింది. అది విక్టోరిస్ అనే మిడ్సైజ్ SUV. సాధారణంగా ఏటా 2 లేదా 3 కొత్త కార్లు విడుదల చేసే మారుతీకి ఈ ఏడాది కాస్త వెనుకబడింది. కానీ 2026లో మళ్లీ వేగం పెంచేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మారుతీ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు, ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ విడుదల చేయడంతో పాటు బ్రెజ్జా SUVకి ఫేస్లిఫ్ట్ను…
Toyota Hilux ANCAP 5 Star: ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన పికప్ ట్రక్గా పేరుగాంచిన టయోటా హైలక్స్ మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈసారి భద్రత విషయంలో మంచి గుర్తింపును సాధించింది. 2025 టయోటా హైలక్స్ కి ANCAP (ఆస్ట్రేలియా న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) నుంచి పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. హైలక్స్పై చేసిన ANCAP పరీక్షలు ప్రమాదాల సమయంలో రక్షణతో పాటు, ప్రమాదం జరగకుండా చేసే సిస్టమ్ల పనితీరును కూడా పరిశీలించాయి. పెద్దల భద్రతలో హైలక్స్ 40కి గాను 33.96…
Kusuma Krishnamurthy: తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. కృష్ణమూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Harish Rao: 90 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకవచ్చారు. కింగ్ కోఠి ఆసుపత్రికి చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారిని పరామర్శించారు. ఫుడ్ పాయిజన్కి గల కారణాలు అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.