Pakistan Cricket: టీ20 వరల్డ్ కప్లో భారత్ ఘన విజయం సాధించింది. మూడో కప్పు కొట్టేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక బ్యాటింగ్లో సంజూ, ఇషాన్, అభిషేక్ దుమ్ముదులిపేశారు. ఈ విజయం టీమిండియా ప్లేయర్లు, అభిమానుల భావోద్వేగాలను రేకెత్తించింది. భారత్ విజయంపై ఊహించిన వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వ్యక్తులు ఎవరోకాదు..
Ahmedabad: భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించారు. ఈ కప్పులు కెప్టెన్ సూర్యకుమార్ అందుకోగానే హనుమాన్ ఆలయానికి పరుగులు తీశాడు. ఈ విజయం సాధించిన వెంటనే అర్ధరాత్రి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ క్రికెట్…
Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. మూడు సార్లు టీ20 ప్రపంచ కప్పు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్పై వస్తున్న విమర్శలకు కళ్లెం పడింది. విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ అనంతరం కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు. తాను సోషల్ మీడియాలో వస్తున్న విమర్శకులకు జవాబుదారీ తనంగా ఉండాలనుకోవడం లేదని.. కేవలం డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న తన 30 మంది ఆటగాళ్లుకు మాత్రమే జవాబుదారీతనంగా ఉంటానన్నారు. ఆటగాళ్లు…
Jasprit Bumrah: బుమ్రా పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు స్టార్ట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒత్తిడి ఫీల్ అవ్వడు. ఓవర్లో ఆరు బాల్స్ సైతం యార్కర్ వేయగల సామర్థ్యం ఉన్న బౌలర్. "భారత్కు ఇలాంటి బౌలర్ ఉండటం అదృష్టం." "ఇలాంటి బౌలర్ ప్రపంచంలోనే లేడు" అంటూ విదేశీ ప్లేయర్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి చెప్పనవసరం లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం బుమ్రాకు సొంత అడ్డా. కానీ, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సరిగ్గా…
Suryakumar Yadav: భారత్ తన ఖాతాలో మరో టీ20 వరల్డ్ కప్పును వేసుకుంది. అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఘన విజయం సాధించింది. క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతదేశానికి ఈ ట్రోఫీని అందించిన మూడో కెప్టెన్గా నిలిచాడు. అంతేకాదు, తన మొదటి వరల్డ్ కప్లోనే కెప్టెన్గా టైటిల్ గెలిచి ఎంఎస్ ధోని సరసన నిలిచి, రోహిత్ శర్మ కంటే ఒక అడుగు ముందుకేశాడు. ఇక టీ20 క్రికెట్లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సూర్యకు పరాజయం కలగలేదు. ఈ ఫైనల్ మ్యాచ్కు…
ICC T20 World Cup Trophy: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో ఎలాగైనా కప్పు గెలవాలని ఇరు జట్లు తాపత్రయపడుతున్నాయి. అయితే.. ఇంతకీ ఈ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఎక్కడ తయారైందో తెలుసా? ఈ ట్రోఫీ రాజస్థాన్లోని జైపూర్లో రూపుదిద్దుకుంది. జైపూర్కు చెందిన ట్రోఫీ […]
James Anderson: టీమిండియాలో ఒక బౌలర్ పేరు చెబితే ప్రపంచ క్రికెట్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆ బౌలర్ గురించి భారత్ ప్లేయర్సే కాదు ఇతర జట్ల ప్లేయర్స్ సైతం మెచ్చుకోక తప్పదు. ఇటీవల సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis) బుమ్రాను ఎంతలా పొగిడాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. తాజాగా టీ20 ఫైనల్కు ముంద టెస్టు క్రికెట్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. 600కు పైగా టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్…
Mohammad Amir: మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ సమయం ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు రసవత్తరంగా సాగనుంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ టీ20 వరల్డ్ కప్లో మొదటి నుంచి టీమిండియాపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ విమర్శలు కురిపిస్తూనే ఉన్నాడు.
YouTuber Anurag Dobhal (UK07 Rider) Suicide Attempt: డబ్బు, ఫాలోయింగ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎలాగైనా బతికేయొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ.. తల్లి దండ్రుల ప్రేమ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ లేకుంటే జీవనమే కష్టంగా మారుతుంది. తల్లి దండ్రులు బతికి ఉన్నా.. వాళ్లు మనల్ని పట్టించుకోకుంటే చాలా బాధగా ఉంటుంది. ఇదే బాధ ఓ ప్రముఖ యూట్యూబర్కు ఎదురైంది. కట్ చేస్తే ఆ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. అనురాగ్ డోబాల్(UK07 Rider). అనురాగ్…
Sircilla: చేనేతల కళాఖండం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అగ్గి పెట్టెలో పట్టేంత చీర నేసిన నేతన్నలను మనం చూశాం. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చేనేత దంపతులు మరో కళా ఖండాన్ని సృష్టించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీ శక్తిని ప్రతిబింబించేలా చేనేత మగ్గంపై నేసిన ప్రత్యేక పట్టుచీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు నెలల పాటు కష్టపడి హరిప్రసాద్, రేఖా దంపతులు ఈ అపురూపమైన చీరను తయారు చేశారు. మన దేశ మహిళలు సాధించిన ఘన విజయాలను గుర్తు…