Darren Sammy: రేపు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్- వెస్టిండీస్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో సింపుల్ నినాదం ఒక్కటే.. గెలిచిన జట్టు సెమీస్కు, ఓడిన జట్టుకు ఇంటికి.. ఇది మాత్రం ఫిక్స్. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. స్టేడియంలో 80 వేల మందికి పైగా ప్రేక్షకులు, బయట 140 కోట్ల ప్రజల ఆశలు ఈ మ్యాచ్పైనే ఉన్నాయి. ప్లేయర్స్పై ఒత్తిడి సైతం బాగానే ఉంది. ఈ తరుణంలో వెస్టిండీస్ కోచ్ మాత్రం…
Pakistan Cricket: శ్రీలంకపై పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. సొంత శ్రీలంక సొంత గడ్డపై పాక్ 212 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్లో మరో పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫలితం ఎలా ఉన్నా, జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పదవి కోల్పోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు…
Sri Lanka vs Pakistan: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో భాగంగా నేడు శ్రీలంక, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్థాన్ వీర బాదుడు బాదింది. ఓపెనర్ ఫర్హాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చివరి ఓవర్ వరకు క్రీజ్లో ఉన్న ఫర్హాన్ 100 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఫఖర్ జమాన్ సైతం 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాకిస్థాన్ స్కోర్ రెండు వందల మార్క్ దాటింది.…
India MEA: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను…
Iran Defence Minister Aziz Nasirzadeh Killed in US–Israel Strikes: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి చెందారు. అజీజ్ నాసీర్జాదే మృతి చెందాడని రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఇప్పటికే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ సైతం మృతి చెందినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో […]
India Puts Airports: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈ తరుణంలో భారత విమానయాన రంగం అప్రమత్తమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సమీపంలోని దేశాలు గగనతలాన్ని మూసేశాయి. దీంతో అంతర్జాతీయ విమాన మార్గాలపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్లోని అన్ని విమానాశ్రయాలను శనివారం ఆపరేషనల్ […]
Pakistan vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. డూ ఆర్ డై మ్యాచ్లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంక సొంత గడ్డ పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి. ఈ మ్యాచ్లో ఒక వేళ శ్రీలంక గెలిస్తే నెట్రన్రేట్తో సంబంధం […]
Gold and silver prices: సామాన్యుల పాలిట గల్ఫ్ యుద్ధం శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం, గల్ఫ్లో యుద్ధ వాతావరణంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. ఇవాళ ఒక్కరోజే ధరలు భారీగా పెరిగాయి. నిన్న రూ. 2,95,000 ఉన్న సిల్వర్ ధర.. ఇవాళ ఒక్క రోజే రూ.25 వేలు పెరిగింది. 3 లక్షల మార్కు దాటి ధర రూ.3,20,000కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,650 కి చేరింది. నిన్న రూ. 1,48,100 గానే ఉంది.…
Virender Sehwag: పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక హోమ్ గ్రౌండ్ పల్లెలెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ ముందు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ మ్యాచ్ పాక్కు డూ ఆర్ డైగా మారనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్లో కేవలం పాయింట్స్ మాత్రమే కాదు.. నెట్ రన్రేట్ సైతం పెంచాలి. అప్పటికే న్యూజిలాండ్ +1.390 రన్రేట్తో బలంగా ఉంది. కానీ.. పాకిస్థాన్ మాత్రం -0.461తో చాలా వెనకబడింది. ఈ కారణం చేత ఈ మ్యాచ్లో కేవలం శ్రీలంకను ఓడిస్తే సరిపోదు. ఉదాహరణకు,…
Israel – Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై బీకర దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేసింది.. మినాబ్లోని స్కూల్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.. ఈ దాడిలో ఏకంగా 36 మంది విద్యార్థులు మృతి చెందారు. అంతే కాదు.. ఇరాన్లో చాలా ప్రదేశాలు బాంబుల దాడు జరిగాయని ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి.