Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్కు ఇది ‘డూ ఆర్ డై’ రోజు. సూపర్ 8 దశలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు, ఇప్పుడు సెమీఫైనల్ ఆశలను తమ చేతుల్లోనే ఉంచుకుంది. ఈ ఒక్క విజయంతో పాకిస్థాన్ గట్టెక్కినట్టే! ఇప్పటికే సూపర్ 8 గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ టికెట్ను ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ శుక్రవారం న్యూజిలాండ్ను ఓడించడం పాకిస్థాన్కు పెద్ద ఊరటనిచ్చింది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచుంటే,…
Chaganti Koteswara Rao: చాగంటి కోటేశ్వరరావు గురించి తెలియని వారుండరు. ఆయన ప్రవచనాలంటే అందరికీ ప్రీతి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మంపురాణాలు, ఆధ్యాత్మికతపై అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చే ప్రముఖ తెలుగు ప్రవచనకర్త. మానవ విలువలుకుటుంబ వ్యవస్థ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేలా ఆయన బోధనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నైతిక విలువల సలహాదారుగా సైతం సేవలందిస్తున్నారు. అయితే.. ఇటీవల చాగంటి ఓ ప్రవచనంలో ఓ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్లో కొన్ని ఛానెల్స్ వీవ్స్ సాధించడానికి రకరకాలుగా థంబ్ నెయిల్స్ పెడుతుంటాయి. అయితే..…
Virat Kohli: సచిన్ vs కోహ్లి.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్న చాలా మంది అభిమానులకు వచ్చే ఉంటుంది. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ చర్చకు ముగింపులేదు. ఇద్దరూ వేర్వేరు యుగాల్లో, వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) యుగంలో క్రికెట్ మామూలుగా ఉండేది కాదు.. ఒకే బంతితో రివర్స్ స్వింగ్ను ఎదుర్కోవడం అప్పట్లో సాధారణ విషయం కాదు. ఆ పరిస్థితుల్లోనూ సచిన్ అద్భుతంగా రాణించాడు. మరోవైపు విరాట్ కోహ్లి చేజింగ్లో చూపించిన ఆధిపత్యం అంతా ఇంతా కాదు..…
Ravichandran Ashwin: అభిషేక్ శర్మ.. నిన్న జరిగిన జింబాబ్వే మ్యాచ్కు ముందు ఈ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అభిషేక్ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తొలించాలని గట్టిగానే వాదనలు వినిపించాయి. టీ20 వరల్డ్కప్ 2026లో అభిషేక్ శర్మ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir) తీవ్రంగా వ్యాఖ్యానించాడు. గ్రూప్ దశలో అభిషేక్ వరుసగా విఫలమవుతుండగా, “అతనికి డిఫెన్సివ్ గేర్ ఏదీ లేదు.. కేవలం స్లోగర్ మాత్రమే” అంటూ అమీర్ వ్యాఖ్యానించాడు. ఈ […]
Khawaja Asif: పాకిస్థాన్ వక్ర బుద్ధి మారడం లేదు. తమ దేశంపై ఎవరు దాడి చేసినా.. ఎక్కడ ఏం జరిగినా దీనికి కారణం భారత్ అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం దాయాది దేశానికి కామన్గా మారిపోయింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంలో భారత్ జోక్యం ఉందంటూ మరోసారి ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్థాన్పై ప్రాక్సీ యుద్ధం…
India vs West Indies: సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ జట్టు పుంజుకుంది. నిన్న జింబాబ్వే జట్టుపై భారీ స్కోర్ చేసింది. 72 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అసలు కథ ముందుంది. మార్చి 1, ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్ట్ ఇండీస్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిదే. గెలిచిన జట్టే సెమీస్కు దూసుకెళ్తుంది. జింబాబ్వేపై భారత విజయం తర్వాత గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్ టికెట్ దక్కించుకుంది. జింబాబ్వే…
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌండ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, మనీష్లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సహచరుడు మనీష్ సిసోడియాలను రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు […]
O Panneerselvam: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. సీఎం ఎంకే స్టాలిన్ స్వయంగా ఆయనకు శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. "నేను సంతోషంగా డీఎంకేలో చేరాను.. మళ్ళీ తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో అధికారంలో వస్తారు.. పళణి స్వామి ఎఐడీఎంకేను నాశనం చేస్తాడు.. పళణి స్వామి ఒక నియంత.. ఏఐడీఎంకేలో ఏ నాయకుడు ఎదగడానికి లేకుండా కుట్రలు…
Pakistan-Afghanistan Clashes: పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి గందరగోళంగా మారింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్పై యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఇది పాకిస్థాన్కు బిగ్షాక్గా మారింది. ఆఫ్ఘాన్ గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్కు చెందిన ఓ విమానాన్ని తమ దళాలు కూల్చివేశాయని టోలో న్యూస్ (TOLOnews) వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సోషల్…
Honour Killing in East Godavari: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమె భర్తపై అన్నదమ్ములు రాళ్లతో దాడికి పాల్పడి హత్య చేశారు. మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పరువు హత్యకి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయవరం డిప్యూటీ తహశీల్దార్గా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్ రావు అనే […]