-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Sikkim Tunnel Collapse: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్దుంగ్-మామరింగ్ టన్నెల్ బయట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు 27 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించింది. మృతదేహాలను సింగ్తం జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్టాక్లోని STNM ఆసుపత్రి మరియు నామ్చి జిల్లా ఆసుపత్రులకు తరలించారు. -
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
Lalchand Rajput: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతున్నా, హిట్ మ్యాన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోహిత్ మరో రెండేళ్ల పాటు హాయిగా ఆడగలడని, ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ వల్ల వచ్చే సహజమైన అలసట మాత్రమేనని అతని తొలి కోచ్, గురువు లాల్చంద్ రాజ్పుత్ నొక్కి చెప్పారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కొట్టిపారేసిన నేపథ్యంలో రాజ్పుత్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో… -
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Chief Minister Revanth Reddy: ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, ఇకపై పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకత్వం అంటే హైదరాబాద్లోని ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయడమన్నారు. పదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని కరాఖండిగా చెప్పారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయి బాధ్యతలపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులెవ్వరూ… -
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
Shubman Gill: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ క్రేజీ అడ్వైస్ వచ్చింది. మైదానంలో పరుగుల వరద పారించాలంటే, కాసేపు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ బోర్డు ఆటగాళ్లకు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న మన ఆటగాళ్లు లండన్లోని ఇండియా హౌస్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఆసక్తికర ముచ్చట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జట్టును ముందుండి నడిపిస్తున్న వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒత్తిడిని ఎలా జయిస్తాడనే విషయంపై మనసు విప్పాడు. లార్డ్స్ మైదానంలో… -
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
Rohit Sharma Retirement: లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడో వన్డేతో మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ కేవలం ఒక టోర్నమెంట్ విజేతను తేల్చేది కాదు, ఇరు దేశాల మధ్య జరిగే 22వ ద్వైపాక్షిక వన్డే సిరీస్ టైటిల్ ఎవరిదో నిర్ణయించే అసలైన ఫైనల్ మ్యాచ్. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి సిరీస్ను సమం చేయడంతో ఇప్పుడు లార్డ్స్లో జరిగే పోరు… -
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
Hyderabad: భాగ్యనగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల సందడి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం నాడు తొలి బోనాన్ని సమర్పించడంతో ఈ నెల రోజుల ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరిగింది. అమావాస్య తర్వాత వచ్చే గురు, ఆదివారాల్లో మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. ఇందులో భాగంగానే మొదటి ఆదివారం నాటి బోనాల సమర్పణతో గోల్కొండ కోట ప్రాంగణం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక… -
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
Rohit Sharma Retirement: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నిర్ణయాత్మక మూడో వన్డే (3rd ODI) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, సిరీస్ విజేతను తేల్చే ఈ కీలక పోరు కంటే ఎక్కువగా.. భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవితవ్యంపైనే క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ వస్తున్న ఊహాగానాలపై భారత క్రికెట్ నియంత్రణ… -
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
Hyderabad: శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడా గ్రామం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 650 ఎకరాల భూమి చుట్టూ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేసే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా నిర్మిచుకున్న దీక్షా శిబిరాన్ని 'హైడ్రా' (HYDRAA) సిబ్బంది అర్ధరాత్రి ఆకస్మికంగా తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. రైతుల టెంట్లను తొలగించిన హైడ్రా బలగాలు, సదరు దీక్షా శిబిరం ఉన్న ప్రాంతంలోనూ ఫెన్సింగ్ వేసి భూమిని తమ… -
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
India vs England 3rd ODI: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, సిరీస్ విజేతను నిర్ణయించే అసలైన సమరం. గత మ్యాచ్లో జో రూట్ మెరుపు బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ సమం చేసిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. మరోవైపు టీమిండియా ఈ నిర్ణయాత్మక పోరులో గెలవాలంటే తమ ఓపెనింగ్ సమస్యలను వెంటనే అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ నెమ్మదైన… -
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
Rohit Sharma Retirement: భారత క్రికెట్లో ఒక శకం ముగియనుందా? టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆదివారం ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరగబోయే వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మకు భారత్ జెర్సీలో చివరి మ్యాచ్ కాబోతోందనే వార్త ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, బలమైన యువ జట్టును తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చీఫ్ సెలెక్టర్ అజిత్…
తాజావార్తలు
-
West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
-
IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్లో భారీ మార్పు!
-
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్పై రూ.2 వేల పెరుగుదల!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!