Harley-Davidson X440 T vs Royal Enfield Classic 350: హార్లే–డేవిడ్సన్ మళ్లీ రాయల్ ఎన్ఫీల్డ్తో పోటీకి దిగింది. హార్లే–డేవిడ్సన్ భారత మార్కెట్లో కొత్త X440 T బైక్ను విడుదల చేసింది. ఇది X440 సిరీస్లో టాప్ వేరియంట్. ఇది హీరో–హార్లే బైక్స్లో మూడు సంవత్సరాల క్రితం వచ్చిన X440 తర్వాత వచ్చిన పెద్ద అప్డేట్ గా చెబుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇప్పటికీ రెట్రో క్రూయిజర్ బైక్లలో ఆధిపత్యం చూపిస్తోంది. కానీ X440 T మాత్రం ఆధునిక టెక్నాలజీతో, రైడర్కు అనుకూలమైన…
Maha Lakshmi Scheme: మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9,2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది.. నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటి…
Tata Nexon vs Maruti Victoris Crash: టాటా కార్లు నాణ్యతకు ఇప్పటికే మంచి పేరు సంపాదించాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులకు పెద్ద గాయాలు కాకుండా బయటపడ్డారు. కొనుగోలుదారులు భద్రతపై దృష్టి పెడుతుండటంతో ఇటీవలి మారుతి సుజుకి వంటి ఇతర దేశీయ కంపెనీలు సైతం కార్ల భద్రతపై ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలుపెట్టాయి. అయితే.. తాజాగా ఉత్తరాఖండ్లో జరిగిన ఓ ప్రమాదం ప్రయాణికుల భద్రతపై కంపెనీ ప్రాధాన్యతను చూపించింది. మారుతి విక్టోరిస్, టాటా నెక్సాన్ ఒక మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదం…
Telangana Thalli Statue: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందు కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కొరకు ఒక్కొక్కటి సుమారు రూ.17.50 లక్షల వ్యయంతో మొత్తం రూ.5 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.. తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 12 అడుగులు, క్రింద ఉన్న దిమ్మె 6…
Top 5 Safest Cars in India: భారత్లో వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం చాలా మంది ప్రజలు కారు కొనే మందు సేఫ్టీని చెక్ చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు కార్ల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి నాణ్యత, కుటుంబానికి రక్షణ ఇచ్చే కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. కారు నిజంగా సురక్షితమా కాదా తెలుసుకోవడానికి చాలా మంది భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్లను ఆధారంగా తీసుకుంటున్నారు. ఈ టెస్ట్ ఆధారంగా ప్రస్తుతం…
Tata Sierra 1.5 Hyperion Top Speed Test: టాటా మోటార్స్ తమ కొత్త Hyperion 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ఇంజిన్ను కొత్త టాటా సియెర్రా (Tata Sierra) హై వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇండోర్లోని NATRAX టెస్ట్ ట్రాక్లో చేసిన హై-స్పీడ్ టెస్ట్లో ఈ ఇంజిన్ ఉన్న సియెర్రా 222 కిలోమీటర్లు గంట వేగాన్ని సాధించింది. దీంతో ఇది ఇప్పటివరకు వచ్చిన సియెర్రాలలో అత్యంత వేగవంతమైన మోడల్గా నిలిచింది. Hyperion 1.5 లీటర్ టర్బో…
Bomb Threat: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టుకు అమెరికా నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అమెరికా వెళ్ళే విమానాల్లో బాంబు ఉందని మెయిల్ పంపాడు.. విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తా అంటూ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. బాంబు పేలకూడదు అంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్…
Akhanda 2 Release Date: ‘అఖండ 2’లో బాలకృష్ణ హీరోగా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. తదుపరి తేదీ గురించి అభిమానులు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే.. విడుదల తేదీపై తాజాగా కీలక ప్రకటన వెలువడింది. రేపటికి (బుధవారం) కోర్టు ఆర్డర్ మేకర్స్ చేతికి వచ్చే…
GHMC Wards Increased to 300: జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 300 కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య డబుల్ చేసింది ప్రభుత్వం.. ORR పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు GHMC లో విలీనం అవ్వడంతో వార్డుల సంఖ్య పెరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీ ఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించిన కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.…
Telangana Rising Global Summit Day 1: భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. రాష్ట్ర ఉజ్జ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజు పేరొందిన కంపెనీలు.. దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజే సుమారు రూ..2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఓయూల పై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం “విజన్ 2047” దిశగా వేగంగా పయనిస్తున్న…