US Clears F-16 Upgrade for Pakistan: పాకిస్థాన్కు అమెరికా గిఫ్ట్ ఇచ్చింది. పాక్ ఎఫ్-16 కు అమెరికా మరింత శక్తిని జోడించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ వాయుసేనకు చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు అమెరికా ఓకే చెప్పేసింది. పాక్ వార్తాపత్రిక డాన్ ప్రకారం.. ఈ ఒప్పందానికి సంబంధించి 686 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,700 కోట్లు) విలువైన ఒప్పంద ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్కు తెలియజేసింది. ఈ ప్యాకేజీపై కాంగ్రెస్ 30 రోజుల్లోగా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఈ…
UP: ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఒక విషాదకర, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేశాడు. ఈ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. కోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్రాపూర్ మజ్రా సైదాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం తన భార్య మునిశ్రా రావత్కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని బాధితుడు ఫతే బహదూర్ వివరించాడు. దీంతో ఆమెను కోఠి బజార్లోని జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, వివేక్ మిశ్రా నిర్వహిస్తున్న శ్రీ…
Hyderabad: సికింద్రాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు దుండగులు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని లాడ్జిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతోపాటు నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డిలో 13 ఏళ్ల బాలిక ఈ నెల 4వ తేదీన కనిపించకుండా పోయింది. ఆ బాలిక సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చింది. ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డుపై తిరిగుతూ ఉండిపోయింది. బాలికను ఓ మైనర్ బాలుడు గమనించాడు. ఇంటికి…
Bigger Upgrade to Challenge Creta: హ్యూండాయ్ క్రెటా భారత్లో బెస్ట్సెల్లింగ్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇతర కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తీసుకువస్తుండటంతో క్రేటా పోటీ మరింత పెరుగుతోంది. తాజాగా టాటా సియెర్రా లాంచ్తో SUV మార్కెట్లో పోటీ ఇంకా పెరిగింది. దీనికి తోడు, స్కోడా సైతం తమ కొత్త కుషాక్ ఫేస్లిఫ్ట్ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు చూస్తే ఇప్పటికీ బెంచ్మార్క్గా క్రెటా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
Local Body Elections: తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,834 గ్రామపంచాయతీలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవుల కోసం 65,455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలకు సగటున…
CM Revanth Reddy Emotional Speech at Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి.. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు.. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది దైర్యం కాదు... నాది అభిమానం అని.. నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీ…
Hyderabad: జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం చేసిన ఘటన హైదరాబాద్లోని మలక్పేట్లో చోటు చేసుకుంది. శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపిస్తామని చెప్పి కోట్లు వసూలు చేసింది ఓ వీసా కన్సల్టెన్సీ కంపెనీ.. జర్మన్ భాష లో శిక్షణ, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డారు. నెలలు గడిచినా కంపెనీ ఎండీ రఘువీర రెడ్డి స్పందించకపోవడంతో Visa Vision Consultancy వద్ద బాధిత యువకుల ఆందోళన చేపట్టారు.. అనంతరం మలక్పేట్ పోలీసులకు యువకులు ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయలు వసూలు…
CM Revanth Reddy: హైదరాబాద్లో ఉన్న అగ్రస్థాయి స్టార్ట్-అప్స్ లో గూగుల్ ఒకటని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఒక విషయం చెబుతా... ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్ట్-అప్ ను ప్రారంభించారు.
Priyanka Chopra: ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో దేశీ అమ్మాయిగా ఉన్న ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్టార్గా మారింది. ఆమె హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్లోనూ తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటోంది. కానీ.. ఈ స్థాయికి చేరిన ప్రియాంక ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. తన కెరీర్లో జరిగిన విషయాలను తాజాగా ప్రియాంక పంచుకుంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా గడ్డు కాలాలు ఉన్నాయి. అయితే.. పని పట్ల ఆమెకున్న మక్కువ నేడు ప్రపంచవ్యాప్తంగా…
Hyderabad: తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతున్నాయి.. ప్రస్తుతం ఆర్టీసీలో 810 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే 300 బస్సులు తిరుగుతున్నాయి.. ఇవ్వాళ మరో 65 ఈవీ బస్సులు రోడ్డెక్కనున్నాయి.. సికింద్రాబాద్ కొండాపూర్ మధ్య 14 బస్సులు, సికింద్రాబాద్ ఇస్నాపూర్ మధ్య 25 బస్సులు, సికింద్రాబాద్ బోరబండ రూట్ లో 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి రామయంపేట్ 6 బస్సులు, సికింద్రాబాద్ టు గచ్చిబౌలి ఎనిమిది బస్సులు, సికింద్రాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ వరకు 4 బస్సులు ప్రయాణికులకు…