Xiaomi MIX Flip 2: షియోమి కొత్త ఫోల్డబుల్ ఫోన్ MIX Flip 2ను అధికారికంగా విడుదల చేసింది. గత మోడల్తో పోలిస్తే డిజైన్, కెమెరా, ప్రాసెసర్, డిస్ప్లే, AI ఫీచర్లు మరింత అప్డేటెడ్ అయ్యాయి. తాజా వేరియంట్ ప్రీమియం హార్డ్వేర్, ఫ్యూచరిస్టిక్ ఫోల్డబుల్ డిజైన్తో కూడి ఉంది. డిస్ప్లే, డిజైన్: MIX Flip 2 ట్రిపుల్-కర్వ్ ఫోల్డబుల్ AMOLED డిస్ప్లేతో వస్తోంది. ఈ మొబైల్ ను తెరిచినపుడు సీమ్లెస్గా, మూసినపుడు స్మూత్గా అనిపించేలా రూపొందించారు. ఫ్రేమ్ […]
BC Janardhan Reddy: బనగానపల్లెలో మొహర్రం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నవాబు వారసులైన మీర్ ఫజల్ అలీ ఖాన్ లు పాల్గొన్నారు. పట్టణంలోని ఆస్థానాలో హజరత్ అబ్బాస్ ఆలీ బంగారు పీర్లను కొలువుతీర్చారు. ఈ సందర్భంగా మంత్రి పూల షేర దట్టిని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. Read Also:Bengaluru: […]
YS Jagan: గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి లతోపాటు మరికొందరు చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ గురువారం జరగాల్సిన నేపథ్యంలో దానిని కొన్ని కారణాల వల్ల శుక్రవారంకి వాయిదా వేసింది. సింగయ్య మృతికి సంబంధించిన ఘటనపై న్యాయమూర్తి డా. జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also:Lover Entry […]
Lover Entry In Marriage: నెల్లూరు నగరంలో ఓ ప్రేమ వ్యవహారం ఒక వివాహాన్ని మధ్యలోనే ఆపేసింది. సినిమాను తలపించే ఈ ఘటన జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ ఫంక్షన్ను ప్రియుడు అడ్డుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్సీఐ కాలనీకి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా లేగుంటపాడు ప్రాంతానికి చెందిన నందవర్ధన్ అనే యువకుడితో […]
WI vs AUS: వెస్టిండీస్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 92/4 స్కోరు వద్ద నిలిచింది. దీనితో మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 13 పరుగులు, వెబ్ స్టర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. Read […]
Minister Satya Prasad: రాష్ట్రంలో వెలుగు చుసిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ-స్టాంపుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Read Also:CM Chandrababu: నేడు మూడు జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..! ఈ నేపథ్యంలో […]
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మూడు జిల్లాల్లో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగ అభివృద్ధిపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సీఎం మాట్లాడనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు బయలుదేరి చంద్రబాబు, సాయంత్రం 3 గంటలకు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ […]
Road Accident: శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి, అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం, జాతీయ రహదారిపై నిలిచి […]
Best Smartphones:భారతదేశంలో చాలా వరకు బుడ్జెస్ట్ సెగ్మెంట్ లోని ఫోన్స్ నే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకు తగ్గట్టుగానే.. మొబైల్ తయారీ కంపెనీలు మొబైల్స్ ను తాయారు చేస్తున్నాయి. మరి బుడ్జెస్ట్ ఫోన్స్ కోసం చూసే వారి కోసం రూ.15,000 లోపు దొరికే స్మార్ట్ఫోన్లలో అద్భుతమైన ప్రాసెసర్లు, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, 5G సపోర్ట్, మంచి బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో లభిస్తున్నాయి. మరి తక్కువ బడ్జెట్లో ఎక్కువ పనితీరును కోరుకునే వారికి టాప్ 5 […]
BSNL 1499: గత కొంతకాలంగా కొత్త ప్లాన్స్ తో వినియోగదారుల్ని పెంచుకుంటూ దూసుకెళ్తుంది ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL). ఇప్పటికే ఎంతో మంది వినియోగదారుల్ని ఆకట్టుకున్న బీఎస్ఎన్ఎల్, తాజాగా ఓ ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్తో ముందుకు వచ్చింది. “దేశ భక్తితో రీచార్జ్ చేయండి.. గర్వంతో కనెక్ట్ అవ్వండి” అనే నినాదంతో బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్రత్యేక ప్లాన్ ను అందిస్తోంది. ఈ ప్లాన్.. దేశానికి తోడుగా, నమ్మకంగా, వినియోగదారులకు లాభంగా ఉండేలా రూపొందించబడింది. Read […]