Kothuru Ram Kumar
Author- NTV Telugu-
8200mAh భారీ బ్యాటరీ, IP69+ సర్టిఫికేషన్ తో విడుదలకు సిద్దమైన Vivo Y500
Vivo Y500: వివో తన కొత్త స్మార్ట్ఫోన్ Y500ను చైనాలో సెప్టెంబర్ 1న అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది విడుదలైన Y300 కు ఇది అప్డేటెడ్ మోడల్. అయితే ఈ సారి వివో ఏనగా 8200mAh భారీ బ్యాటరీని అందిస్తోంది. ఇది Y300లోని 6500mAh కంటే చాలా ఎక్కువ. కంపెనీ ప్రకారం ఇది ఇప్పటివరకు వివో చరిత్రలో అత్యంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగిన స్మార్ట్ఫోన్గా ఇది నిలుస్తుందని తెలిపింది. Bandi Sanjay : “No […] -
AP Liquor Scam: సిట్ చార్జి షీట్ పై కోర్టు అభ్యంతరాలు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ!
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో దాఖలైన సిట్ చార్జ్షీట్పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం సుమారు 20కి పైగా అభ్యంతరాలు నమోదు చేసింది. న్యాయస్థానం స్పష్టంగా సిట్ను అభ్యంతరాలను మూడు రోజుల్లోగా నివృత్తి చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సిట్ ఈ కేసులో రెండు చార్జ్షీట్లు దాఖలు చేసింది. Harsh Goenka-BCCI: టీమిండియాకు జెర్సీ […] -
6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 50MP కెమెరాతో Samsung Galaxy A07 బడ్జెట్ ధరలో లాంచ్!
Samsung Galaxy A07: శాంసంగ్ తన A సిరీస్ లోకి కొత్త బడ్జెట్ 4G స్మార్ట్ఫోన్ Galaxy A07ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఇది ఇదివరకు వచ్చిన Galaxy A06 కు అప్డేటెడ్ మోడల్. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఈ Galaxy A07లో డిస్ప్లే, డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల HD+ LCD డిస్ప్లే (720 × 1600 పిక్సెల్స్ రిజల్యూషన్) ఉంది. ఇది 90Hz […] -
Minister Atchannaidu: రైతులకు ఎరువుల కొరత రానివ్వను.. మంత్రి హామీ!
Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశామని.. అందులో ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని ఆయన తాజాగా విలేకర్ల సమావేశంలో అన్నారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. ఎరువుల కొరత రాకుండా […] -
12,140mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల డిస్ప్లేతో రాబోతున్న OnePlus Pad 3.. ధర, ఫీచర్లు ఇలా!
OnePlus Pad 3: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) తాజాగా తన కొత్త టాబ్లెట్ OnePlus Pad 3 ను రెండు నెలల ముందు OnePlus 13s సిరీస్తో పాటు భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే అప్పుడు సేల్ తేదీని వెల్లడించలేదు. తాజాగా కంపెనీ అధికారికంగా ఈ టాబ్లెట్ సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించింది. దీనిని వన్ప్లస్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ధర […] -
Realme: ఇక పవర్ బ్యాంక్స్ అవసరం లేదు భయ్యా.. త్వరలో కొత్త 15,000mAh బ్యాటరీ మొబైల్!
Realme: స్మార్ట్ఫోన్ మార్కెట్లో సునామీ సృష్టించడానికి రియల్మీ సిద్ధమయ్యింది. రెండు రోజుల క్రితమే 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో ఫోన్ను టీజ్ చేసిన కంపెనీ, తాజాగా 15,000mAh బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ మొబైల్ ను తీసుకరానున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త మొబైల్ ను ఆగస్టు 27న గ్లోబల్గా పరిచయం చేయనుంది రియల్మీ. allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి రియల్మీ […] -
Free Power Supply: రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి లోకేష్ చొరవ?
Free Power Supply: వినాయకచవితి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేలకు పైగా […] -
D Raja: నక్సలైట్లు పేరుతో గిరిజనుల్ని చంపుతున్నారు!
D Raja: ప్రకాశం జిల్లాలో ప్రకటించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అనేక విషయాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని అన్నారు. ప్రజా సమస్యలపై సుధాకర్ రెడ్డి జీవితాంతం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్కర్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియదంటూనే.. ఆయన రాజీనామా వెనుక రాజకీయ వత్తిడిలు ఉన్నాయన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ […] -
Budda Rajasekhar Reddy: దాడి చేశానని నిరూపిస్తే బహిరంగంగా మోకాళ్లపై కూర్చొని క్షమాపణ చెప్పేందుకు సిద్ధం
Budda Rajasekhar Reddy: రెండు రోజుల క్రితం శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై జరిగిన ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలో, అటు సొంత పార్టీలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వైస్సార్సీపీ నాయకులు అబంటీ రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గం ఆయన సెటైర్లు వేశారు. శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో మద్యం […] -
AUS vs SA: ఆకాశమే హద్దుగా చెలరిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ముగ్గురు సెంచరీలతో 431 భారీ స్కోర్!
AUS vs SA: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న సౌత్ఆఫ్రికా, ఆస్ట్రేలియా 3వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్లను సౌత్ ఆఫ్రికా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకాపడ్డారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మాకేలో జరుగుతున్న మూడో వన్డేలో ఆతిథ్య జట్టు చెలరేగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి […]
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!