-
Tollywood: చిత్రసీమలో డబుల్ థమాకా!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే హోలీ కూడా రావడంతో చిత్రసీమలో డబుల్ థమాకా నెలకొంది. వివిధ చిత్రాల బృందాలు ఈ రెండు స్పెషల్ డేస్ సందర్భంగా ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. -
Aadarsh: ‘గీత సాక్షిగా’ రెండు భాషల్లో…
ఆదర్శ్, చిత్రశుక్లా జంటగా నటించిన చిత్రం 'గీత సాక్షిగా'. ఈ నెల 22న మూవీ తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. -
RGV: వర్మ అసలు గురువు కన్నుమూత!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ రాజు కన్నుమూశారు. వర్మలోని ప్రతిభను గుర్తించి ఆయన్ని సినిమా రంగంలో ప్రోత్సహించిన వారిలో మురళీ రాజు ప్రథములు. ఆయన తనయుడు మధు మంతెన ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. -
Damodara: శ్రీకాకుళం నేపథ్యంలో ‘కన్యాకుమారి’!
ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' తెరకెక్కించిన దర్శకుడు దామోదర ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో 'కన్యాకుమారి' సినిమాను తీస్తున్నాడు. తొలి చిత్ర నేపథ్యం తెలంగాణ కాగా, ఇప్పుడీ సినిమాకు శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ కావడం విశేషం. -
‘Bedurulanka 2012’: వెన్నెల్లో ఆడపిల్లతో కార్తికేయ రొమాన్స్!
కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న 'బెదురులంక 20212' చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. మణిశర్మ స్వరాలకు తగ్గట్టుగా ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాశారు. -
AHA: ఊహకందని మలుపులతో ‘సత్తిగాని రెండెకరాలు’ టీజర్!
మైత్రీ మూవీ మేకర్స్ నుండి రాబోతున్న తొలి ఓటీటీ ఫిల్మ్ 'సత్తి గారి రెండెకరాలు' టీజర్ విడుదలైంది. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను అభినవ్ దండా తెరకెక్కించాడు. -
‘O Saathiya’: విడుదల సన్నాహాల్లో ఆర్యాన్ గౌర ‘ఓ సాథియా’
'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర నటించిన రెండో సినిమా 'ఓ సాథియా'. ఈ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా దీనిని నిర్మిస్తున్నారు. -
Parari: చక్రి సోదరుడి సంగీత దర్శకత్వంలో ‘పరారి’
యోగేశ్వర్, అతిథి జంటగా నటించిన 'పరారి' మూవీ ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతోంది. ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు చక్రి సోదరుడు మహిత్ నారాయణ సంగీతాన్ని సమకూర్చాడు. -
Nawazuddin Siddiqui: మాజీ భార్య ఆరోపణలకు బదులిచ్చిన బాలీవుడ్ స్టార్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ మొత్తానికి నోరు విప్పాడు. తన మాజీ భార్య అలియా చేసిన ఆరోపణలకు సోషల్ మీడియా వేదికగా బదులిచ్చాడు. -
Mythri Movie Makers: ‘సత్తిగాని రెండు ఎకరాలు’ కథ కంచికి!
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.
తాజావార్తలు
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!