తెలుగు చిత్రసీమలోనే కాదు, ప్రపంచ చలనచిత్రసీమలోనే ఓ అరుదైన అద్భుతం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన జయంతి అయిన మే 28వ తేదీ అభిమానులకు ఓ పర్వదినం. 1923 మే 28�
శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించిన ‘# మెన్ టూ’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. వినోదప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అందరి�
లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ 'ది ట్రయల్' టీజర్ విడుదలైంది. రామ్ గన్నీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమా లో స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించారు.
"ఉయ్యాల జంపాల, మజ్ను'' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ ఇప్పుడు నూతన నటీనటులతో ఓ పిరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం నిజ సంఘట
ఆరేళ్ళ క్రితం రానా - తేజ కాంబినేషన్ లో వచ్చిన 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లోనే సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాథ�
విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'భూ'. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 27 నుండి జీ సినిమా ఓటీటీలో వ్యూవర్స్ కు అందుబాట�
సీనియర్ దర్శకులు వంశీ... పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తాజాచిత్రానికి పాటలు రాస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాంఛ
తెలుగు వారి ఆహ్లాద రచయిత మల్లాది రాసిన 'రేపటి కొడుకు' నాలుగు దశాబ్దాల క్రితం హిందీలో 'కువారి బహు'గా రూపుదిద్దుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన రాసిన 'అందమైన జీవితం' నవల హిందీలో '8
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి హీరోగా 'ఓ తండ్రి తీర్పు' సినిమా తెరకెక్కుతోంది. ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో శ్రీరామ్ దత్తి దీనిని నిర్మిస్తున్నారు.