దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దీని పై గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదు అన్న ఆయన అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం జరగనుంది. ఆన్లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల సర్వే నిర్వహించాలని… విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ […]
సినిమా పరిశ్రమ పవన్ కళ్యాణ్ సొంత సొత్తుకాదు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే చిరంజీవి కి ఉన్న హూందాతనం పవన్ కళ్యాణ్ కు లేదు అని తెలిపారు. సినిమా పోర్టల్ అన్ లైన్ వ్యవస్థ కు చిరంజీవి పూర్తి మద్దతు ఇస్తానన్నారు. యుద్ధానికి సిద్ధంకండి అంటూ కార్యకర్తలను పవన్ రెచ్చగొడుతున్నారు. తాలిబన్ తరహా పరిపాలన పవన్ కోరుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్పారు. జీఎస్టీ విధానంపై ప్రధానిని ప్రశ్నించి తర్వాత మా ప్రభుత్వ పనితీరును […]
హుజురాబాద్ నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ కట్టలేదు. కానీ ధరలు పెంచిన ఆ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని అడిగారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు ఇచ్చిన. హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న. ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్ప […]
కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం జరిగింది. అందులో నక్సలిజం 23శాతానికి , మరణాల సంఖ్య 21శాతానికి తగ్గింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజాన్ని అణిచివేయడంలో సఫలం. దశాబ్దాల పోరాటంలో తొలిసారిగా 200 కంటే తక్కువ మంది మరణించారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన జరగకపోతే దేశ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదు. కేంద్రబలగాల కోసం రాష్ట్రాలు భరించే ఖర్చును […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో జరుగుతున్న రెండో మాస్క్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ దేవదత్ పాడిక్కల్ డక్ ఔట్ గా వెనుదిరిగిన మరో ఓపెనర్ కోహ్లీ(51) అర్ధశతకంతో రాణించాడు. అలాగే కీపర్ శ్రీకర్ భరత్(32) పరుగులు చేయగా గ్లెన్ మాక్స్వెల్(56) కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత పరుగుల వేగం […]
అక్టోబర్ 5వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. అక్టోబర్ 6వ తేదిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ… అక్టోబర్ 7 నుండి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే అక్టోబర్ 7వ తేదిన సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు… 7వ తేది రాత్రి 8.30 నుండి 9.30 గంటల మధ్య పెద్దశేష వాహనం మీద దర్శనమివ్వనున్నారు. ఇక 8వ తేది ఉదయం […]
నేడు ఐపీఎల్ 2021 లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. అయితే 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(40), ఫాఫ్ డు ప్లెసిస్(43) శుభారంభాన్ని అందించారు. గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత వచ్చిన మోయిన్ అలీ(32)తో రాణించాడు. దాంతో చెన్నై సులువుగా విజయాన్ని అందుకుంటుంది అనుకున్న సమయంలో వరుస వికెట్లు కోల్పోయింది జట్టు. అయితే […]
ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్భంగా నేడు రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో కోహ్లీసేన మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో ముంబై వస్తుంటే ఆర్సీబీ మాత్రం మూడు మార్పులతో వస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ఇది 10వ మ్యాచ్ కాగా ప్రస్తుతం 10 పాయింట్లతో బెంగళూర్ మూడవ స్థానంలో […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో మాట్లాడారు. ఆ సమయంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కలవడం లేదు అని విమర్శలు గతంలో ఉన్న సమయంలో నేను ప్రజలను కలుస్తాను. అవసరమైతే రాజ్ భవన్ లో ఒక సెల్ కూడా పెడతాను అని గవర్నర్ గా మీరు చెప్పారు. అది ఎందుకు ఇంకా ప్రారంభం కాలేదు అని అనే ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం ఇస్తూ… నేను ప్రజా దర్భార్ ప్రారంభించాలి అనుకున్నాను. ఆ […]