నిబంధనల కు విరుద్ధంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ హాలియా సభను అడ్డుకోవాలని పిటిషన్ లను విచారించడాని హైకోర్టు నిరాకరించింది. ఈ సభ పై వేర్వేరు పెటిషన్ లు దాఖలు చేసారు నాగార్జునసాగర్ స్వతంత్ర అభ్యర్ధి సైదయ్య, సభ నిర్వహించే భూముల రైతులు. కానీ ఆ రెండు పిటిషన్ లను విచారిండానికి హైకోర్టు నిరాకరించింది.రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు. కానీ కేసీఆర్ […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒక్కటి. ఇక గత ఏడాది ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గా మారిలోకి దిగ్గిన పంజాబ్ కింగ్స్ ప్పోయింట్ల పట్టికలో 6వ స్థానానికి పరిమితం అయ్యింది. దాంతో అదృష్టం మార్చుకోవడం కోసం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో జట్టు పేరును మార్చుకొని బరిలోకి దిగుతుంది పంజాబ్. ఇక గత […]
విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇదే అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దొంచుకుంటున్నాయి. దీంతో కోవిడ్ పేషెంట్ లకు ఇచ్చే రెమిడెసివర్ కు డిమాండ్ పెరిగింది. మెడికల్ షాపుల్లో కూడా రెమిడెసివర్ కు కొరత ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి వాటి నిల్వలు ఉంచుకున్నాయి పలు ప్రైవేట్ హాస్పిటల్స్. కరోనా పేషెంట్ల నుండి పలు కార్పోరేట్ హాస్పిటల్స్ వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు పరఁరించుకోకపోవడంతో మారింధా రెచ్చిపోతున్నాయి. అయితే […]
2021-22 సంవత్సరంలో నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ప్రకటించింది ప్రభుత్వం. వివిధ సంక్షేమ పథకాలను ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నారనే విషయాన్ని వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, రైతులకు సున్నా వడ్డీ(రబీ) అమలు చేస్తారు. ఇక మేలో ఉచిత పంటల బీమా(ఖరీఫ్), వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా… జూన్ లో జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ చేయూత… జులైలో […]