Home
Viral News
Viral News News
-
Vasavi Matha: శరన్నవరాత్రి ఉత్సవాలలో రూ.6,66,66,666తో వాసవీ కన్యకాపరమేశ్వరి అలంకరణ
Vasavi Matha: మహబూబ్ నగర్ లోని పాలమూరు బ్రాహ్మణవాడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ అర్యవైశ్య సంఘం అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారును మహాలక్ష్మీ దేవి రూపంలో రూ.6,66,66,666.66 పైసల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవాలయ అలంకరణ అమ్మవారి అలంకారం చేసారు. హైందవ బంధువులందరూ అమ్మ వారి భక్తాదులందరూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తరించగలరని మహబూబ్ నగర్ పట్టణ… -
Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు
బీహార్లోని గయా జిల్లాలో ఓ పేద కూలీకి ఆదాయపు పన్ను శాఖ రూ.2 కోట్లకు పైగా పన్ను నోటీసులిచ్చిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. -
Viral News: ఇది బస్సా? వ్యభిచార గృహమా? శృంగారం కోసం బస్సులను “మొబైల్స్ హాస్టల్స్” గా మార్చి..
పోలీసుల దౌర్జన్యానికి భయపడి వ్యభిచార ముఠా కొత్త ఎత్తుగడ వేసింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. ఎవ్వరి కంటా పడకుండా వేసిన ఈ ప్లాన్ కి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
Viral News: అబ్బాయిలూ.. విన్నారా? అమ్మాయిలకు యావరేజ్ పోరగాళ్లే నచ్చుతారట!
అమ్మాలకు నచ్చాలంటే ఆరడుగుల పొడవు.. సిక్స్ ప్యాక్ బాడీ.. నిగనిగలాడే రంగుతో ఉండాలని అందరం అభిప్రాయపడుతుంటాం.. అందమైన అమ్మాయిలకు నచ్చడానికి పుట్టుకతో రాని రంగు, హైట్ని పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. -
Black Magic: క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
Black Magic: ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇకపోతే సినిమాలు, సీరియల్స్ లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా కొందరు క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్న సంగటనలు కూడా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. లేపాక్షి మండలంలోని మానేంపల్లి – జూమాకులపల్లి గ్రామాల మధ్య రోడ్డు పైన పూజల ఆనవాళ్లు కనపడ్డాయి.… -
Lipstick: లిప్స్టిక్ ఎంత పని చేసింది.. ఏకంగా ఉద్యోగానికే ఎసరు పెట్టిందిగా..
Lipstick: లిప్స్టిక్ పెట్టుకున్నందుకే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ తనను బదిలీ చేశారని.. ఇది మహిళలకు అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘనేనని దాపేతర్ మాధవి ఆరోపించారు. చెన్నై కార్పొరేషన్ కార్యాలయం నుంచి మనాలి జోన్కు బదిలీ అయిన దాపేటర్ మాధవిని కూడా ఎందుకు బదిలీ చేశారో కొన్నియు విషయాలు ప్రస్తుతం చర్చినీయాంసంగా మారింది. 50 ఏళ్ల మాధవి చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ వద్ద టేపీదార్గా పనిచేస్తున్నారు. మేయర్ ముందు వెళ్లి మేయర్ వస్తున్నారని… -
Electric Bill: అయ్యయ్యో.. 15 సంవత్సరాలుగా పక్కింటి వారి విద్యుత్ బిల్లును కడుతున్న వ్యక్తి..
Electric Bill: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియా నివాసి తన పక్కింటి వారి విద్యుత్ బిల్లును 15 సంవత్సరాలకు పైగా చెల్లిస్తున్నట్లు కనుగొన్నాడు. కెన్ విల్సన్ 2006 నుండి వాకావిల్లేలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. లైట్ల వినియోగం పరిమితంగా ఉన్నప్పటికీ, అతని లైట్ బిల్లు పెరుగుతూ ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. వారు విచారించగా, స్థానిక విద్యుత్ సంస్థ చేసిన షాకింగ్ తప్పును కనుగొన్నారు. విచారణలో 15 ఏళ్ల… -
Viral News : భార్యకు గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందటం తో ఆమె గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి… భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేసి ప్రేమను చాటుకున్నాడు భర్త..చనిపోయిన భార్య చేయి, తన చేయి, తన కూతురి చేయితో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేపించి భార్య పై ప్రేమను చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన… -
VIP Toilets : మాల్లో ‘విఐపి టాయిలెట్’… ఇందులో పోసుకోవాలంటే.. విచిత్ర నిబంధన..!
VIP Toilets : బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటి. అయితే.. వివిధ షాపింగ్ గమ్యస్థానాలకు కూడా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైట్ఫీల్డ్లోని ఒక షాపింగ్ మాల్ గురించి రెడ్డిట్ వినియోగదారుడు ఒకతను తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అక్కడ టాయిలెట్ను ప్రజలకు ఉపయోగించడానికి అనుమతించలేదు.. దానిని “VIP టాయిలెట్”గా మార్చారు, ఇది ఇప్పుడు షాపింగ్ మాల్ కస్టమర్ల నుండి విమర్శలు ఎదుర్కొంటోందని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. Balineni… -
Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్టాప్లను దొంగిలించిన టెక్కీ..
Laptops Stolen: తాను పండించిన టమాటా పంట నష్టపోవడంతో ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్టాప్లను దొంగిలించిన వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని వ్యక్తిని మురుగేష్గా గుర్తించారు పోలీసులు. అతను గత 6 నెలలుగా ITPL కంపెనీలో సిస్టమ్ అడ్మిన్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరు నగరంలోని వైట్ఫీల్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి మురుగేష్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురుగేష్ హోసూరులో ఆరు ఎకరాల్లో అప్పు చేసి టమోటా పంట సాగు చేశాడు.…
తాజావార్తలు
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
-
Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
-
Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!