కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీశాయి. ఆయన నటించిన తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్ (Mr.X)’ ఏప్రిల్ 17న విడుదల కానున్న తరుణంలో, సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారణాసి సాధువుల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ వ్యాఖ్యలు ఆధ్యాత్మిక వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. Also Read : Ramayana:…
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో.. ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్, ఒక సినిమా సెట్లో ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. ఏడాది కనీసం రెండు చిత్రాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా హీరోగానే కాకుండా ఈ హీరో ‘క’ అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన…
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా శనివారం ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఫిర్యాదు చేసి, మరోసారి ప్రముఖ సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక న్యాయవాదికి పోలీసులు అనూహ్యంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసే ఉద్దేశంతో న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే, ఫిర్యాదు స్వీకరించే క్రమంలో ఆయన మద్యం సేవించి ఉన్నట్టు వాసన రావడంతో, అనుమానంతో పోలీసులు అక్కడికక్కడే…
సాధారణంగా బ్యాంకుల్లోకి వెళ్తే ‘క్యాష్ డిపాజిట్’, ‘విత్డ్రా’ ఫారాలు కనిపిస్తాయి. కానీ యాదాద్రి జిల్లా మోత్కూర్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ ఉద్యోగులు ఒక అడుగు ముందుకు వేసి, బ్యాంకును ఏకంగా ‘లిక్కర్ డిపాజిట్’ సెంటర్గా మార్చేశారు. విధి నిర్వహణలో ఉండాల్సిన క్రమశిక్షణను ‘విత్డ్రా’ చేసి, మద్యం బాటిళ్లతో ‘ఫుల్ ఎంజాయ్’ చేశారు. పగలు రైతులు, సామాన్యుల లావాదేవీలతో బిజీగా ఉండే ఈ సహకార బ్యాంకు, సాయంత్రం కాగానే ‘సహకార మద్యం సంఘం’గా…
Rishab Shetty: కన్నడ ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా, హీరోగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఇటీవల కాలంలో ఈ స్టార్ హీరో ఇన్స్టా స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వైరల్ ఇన్స్టా స్టోరీ ఆయన పోస్ట్ చేసింది కాదు.. తన ఇన్స్టా ఫాలోవర్స్ అన్ఫాలో గురించి. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రిషబ్ శెట్టి తన…
సామాన్యుడికి ధరల సెగ తగిలితే ఆవేదన వస్తుంది, కానీ ఒక రెస్టారెంట్ యజమానికి మాత్రం అద్భుతమైన సెటైర్ వేయాలనే ఆలోచన వచ్చింది. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న ఒక హోటల్ యజమాని, వంట గ్యాస్ (LPG) ధరల పెరుగుదలపై పెట్టిన ఒక ఫన్నీ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కస్టమర్లను నవ్వించడమే కాకుండా, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను సామాన్యుడి వంట గదికి ముడిపెట్టిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Budget: 9వ తరగతి బాలికలకు సైకిళ్లు..…
భానుడి భగభగలకు మనుషులు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమే కాకుండా, ఒక్కోసారి వారి మానసిక స్థితి కూడా తలకిందులవుతుందని నిరూపించే ఘటన ఒకటి థాయిలాండ్లో వెలుగుచూసింది. ఖోన్ కేన్ ప్రాంతంలో ఒక వ్యక్తి తీవ్రమైన ఎండలో సుదీర్ఘకాలం ప్రయాణించి, చివరకు మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో నగ్నంగా పెట్రోల్ బంకులోకి రావడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. బాధితుడు తన మోటార్సైకిల్పై వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ వస్తున్నాడు. ఆ సమయంలో ఎండ తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చాలా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సాధారణంగా శిశువులు పుట్టినప్పుడు 2.5 నుండి 3 కేజీల బరువు ఉండటం సహజం. కానీ, ఇక్కడ ఒక మహిళ ఏకంగా 5 కేజీల 200 గ్రాముల బరువున్న ‘బాలభీముడికి’ జన్మనిచ్చింది. ఇంతటి భారీ బరువున్న శిశువు జన్మించడం స్థానికంగా పెను సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రసవం కోసం సంధ్యారాణి అనే గర్భిణీ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు శిశువు బరువు…
టాలీవుడ్ లో తెలుగు అమ్మయిలరు సరైన గుర్తింపు దక్కడం లేదనే చర్చ ఎన్నటి నుండొ వింటున్నాం. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య, ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నప్పుడే రూ. 250 నుంచి రూ. 500 సంపాదన కోసం చిన్న చిన్న పనులు చేస్తూ తన తల్లికి అండగా నిలిచింది. కుటుంబంలో జరిగిన…
Groom Becomes Father: ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా అజీమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి అయిన తొలి రాత్రే పెళ్లికూతురు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీనితో వెంటనే వారు ఇంటి దగ్గరికే మహిళా డాక్టర్ను పిలిపించగా.. అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు గర్భవతిగా ఉండటమే కాకుండా ఆమెకు పురిటి నొప్పులు వస్తున్నాయని డాక్టర్ నిర్ధారించింది. స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026…