Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uttarpradesh

Uttarpradesh News

    • Uttarpradesh: సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. ఎవరు చంపారు?
      #క్రైమ్

      Uttarpradesh: సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. ఎవరు చంపారు?

      ఉత్తరప్రదేశ్‌ మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ట్రాలీ లగేజీలో పాలిథిన్‌లో చుట్టి ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది.
    • Ghaziabad Jail: షాకింగ్.. ఆ జైలు ఖైదీల్లో 140మందికి హెచ్ఐవీ, 17మందికి టీబీ
      #జాతీయం

      Ghaziabad Jail: షాకింగ్.. ఆ జైలు ఖైదీల్లో 140మందికి హెచ్ఐవీ, 17మందికి టీబీ

      Ghaziabad Jail: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైలులో మొత్తం 5500మంది జైలు శిక్ష అనుభిస్తున్నారు.
    • Uttarpradesh: దారుణం.. జామకాయను కోసినందుకు కొట్టి చంపేశారు..
      #క్రైమ్

      Uttarpradesh: దారుణం.. జామకాయను కోసినందుకు కొట్టి చంపేశారు..

      ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణం జరిగింది. ఓ పొలంలో చెట్టు నుంచి జామకాయను కోసినందుకు ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు.
    • Corpse In Toilet: టాయిలెట్‌లో మృతదేహం.. 900 కిలోమీటర్లు ప్రయాణించిన రైలు
      #జాతీయం

      Corpse In Toilet: టాయిలెట్‌లో మృతదేహం.. 900 కిలోమీటర్లు ప్రయాణించిన రైలు

      రైలులోని టాయిలెట్‌లో చనిపోయిన ఓ వ్యక్తిని ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహంతోనే రైలు దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌లోని రోజా స్టేషన్‌లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అమృత్‌సర్ వెళ్తున్న సహర్స-అమృతసర్ జన్‌సేవా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది.
    • Little Man Marriage: 2.5 అడుగుల వ్యక్తి.. కల నెరవేర్చుకున్నాడు..
      #జాతీయం

      Little Man Marriage: 2.5 అడుగుల వ్యక్తి.. కల నెరవేర్చుకున్నాడు..

      పెళ్లి చేసుకోవాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి సంబంధం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పెళ్లి కూతురు కోసం తెలిసిన చోటల్లా ఆరా తీశాడు.
    • Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌కు షాక్‌.. శాసనసభ్యత్వం రద్దు
      #జాతీయం

      Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌కు షాక్‌.. శాసనసభ్యత్వం రద్దు

      సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన ఒక రోజు తర్వాత ఆయన శాసనసభ్యత్వం కూడా రద్దయింది.
    • Agra: దారుణం.. తాగేందుకు సిగరెట్‌ ఇవ్వలేదని స్నేహితుడి హత్య
      #క్రైమ్

      Agra: దారుణం.. తాగేందుకు సిగరెట్‌ ఇవ్వలేదని స్నేహితుడి హత్య

      సిగరెట్ ఇద్దరి స్నేహితుల మధ్య నిప్పు పెట్టింది. ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్న ఆ స్నేహితులు ఓ చిన్న సిగరెట్ విషయంలో గొడవ పడ్డారు. అలా సిగరెట్ విషయంలో తలెత్తిన గొడవ.. ఏకంగా ఓ హత్యకు దారి తీసింది.
    • UP Minister: మోడీ భగవంతుడి అవతారం.. జీవించి ఉన్నంతకాలం ప్రధానిగా ఉండగలరు
      #జాతీయం

      UP Minister: మోడీ భగవంతుడి అవతారం.. జీవించి ఉన్నంతకాలం ప్రధానిగా ఉండగలరు

      ఉత్తరప్రదేశ్‌ మంత్రి గులాబ్‌దేవి ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ భగవంతుడి అవతారమని, ఆయన కోరుకున్నంత కాలం ఆయన పదవిలో కొనసాగవచ్చని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి బుధవారం అన్నారు.
    • Bulldozer Threat: రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌ ఘటన.. రంగంలోకి బుల్డోజర్..
      #జాతీయం

      Bulldozer Threat: రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌ ఘటన.. రంగంలోకి బుల్డోజర్..

      ఉత్తరప్రదేశ్‌లో రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌ ఎక్కించి మృతికి కారణమైన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్‌ ఎక్కించడంతో డెంగీతో చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
    • PM Modi in Ayodhya: అయోధ్య దీపోత్సవంలో ప్రధాని మోడీ.. సరయూ నది తీరంలో వేడుకలు
      #జాతీయం

      PM Modi in Ayodhya: అయోధ్య దీపోత్సవంలో ప్రధాని మోడీ.. సరయూ నది తీరంలో వేడుకలు

      దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్‌ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
    ←1…1112131415…18→

తాజావార్తలు

  • Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం ప్రారంభం.. ఏ సమయంలో.. ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి..

  • Rajyasabha Elections: రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్..

  • Raptee HV: 1 గంటలో 80% ఛార్జ్, 200KM రేంజ్.. హై-వోల్టేజ్ బైక్ రాప్టీ హెచ్ వీ డెలివరీలు స్టార్ట్

  • BV Raghavulu: ఆయన విశ్వగురు కాదు.. విశ్వ తొత్తు అని పేరు పెట్టొచ్చు..

  • Iran-US-Israel War: ఇరాన్ యుద్ధం షాక్.. ఈ వస్తువుల ధరలు ఆకాశానికి!

ట్రెండింగ్‌

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions