గుజరాత్ కసాయి ప్రధాని మోదీ అంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉగ్రవాదానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన తట్టుకోలేక ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తరచుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి యజమాని ఇంట్లో అద్దెకు ఉండే పీహెచ్డీ విద్యార్థిని దారుణం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
భోజనంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు.
Crime News:ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో వారు చేస్తున్న పనులకు కుటుంబం రోడ్డున పడుతోంది,
చాలా సందర్భాల్లో పెళ్లికొడుకు పొట్టిగా ఉన్నాడనో, నల్లగా ఉన్నాడనో, చెడు అలవాట్లు ఉన్నాయనో, అతడి బ్యాక్గ్రౌండ్ బాగా లేదనో.. వధువులు పెళ్లి రద్దు చేసిన ఘటనలు చూసి ఉంటారు. ఎక్కడైనా అలాంటి వార్తలు చదివుంటారు. కానీ వరుడి ముక్కు చిన్నగా ఉందని ఓ వధువు ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసింది.
తూర్పు ఢిల్లీలో అదృశ్యమైన మూడేళ బాలుడి మృతదేహాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడిని నవంబర్ 30న ప్రీత్ విహార్లోని అతని నివాసం నుండి కిడ్నాప్ చేసి.. యూపీలో హత్య చేశారు.
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో కేసు వెలుగుచూసింది. మథుర జిల్లాలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తర్వాత గొంతు నులిమి హత్య చేశారు.
కన్నవారే కాదన్నా.. సమాజం పట్టించుకోకపోయినా వెనకడుగు వేయకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి ఉన్నత విలువలు కలిగిన హిజ్రానే యూపీకి చెందిన మహీ గుప్తా.
Viral Video: జంతు హింస నిషేదం.. అది ఎంతటి వారు చేసినా శిక్షార్హులవుతారు. అది పెద్ద జంతువుల విషయంలో ఉంటుందేమో కానీ ఇంట్లో మనకు నష్టం కలిగించే ఎలుకల విషయంలో కూడా ఉంటుందా..
దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్టనర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా దారుణంగా చంపేశాడు. మే నెలలో ఈ హత్య జరిగితే శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఇటీవల వెలుగులోకి వచ్చింది.