కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ బెయిల్ పిటిషన్పై సమాధానమివ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం సిద్ధిక్ కప్పన్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Tractor Carrying 24 Falls Into UP River: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హర్డోయి లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ హర్దోయ్ లోని గర్రా నదిలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు.…
Noida Twin Tower Demolition: నోయిడా ట్విన్ టవర్స్ పేకమేడలా కూల్చివేతకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 15 నిమిషాల వ్యవధిలోనే కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 28న కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేసేందుకు సెక్టార్ 93ఏ లోని ప్రజలను…
Man Carry Father To Hospital On Handcart in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో చూపించే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ లేకపోవడంతో తమ వాళ్ల మృతదేశాలను బైకులపై తీసుకువెళ్లిన ఘటనలు చూశాం. చివరకు ఓ ఏడేళ్ల చిన్నవాడు తన తమ్ముడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన ఉన్న ఘటన కూడా మధ్యప్రదేశ్ మొరేనాలో చోటు చేసుకుంది.
Teenager Kidnapped And physically molested In Goa: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి గోవా, యూపీ రాష్ట్రాల్లో అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి.
Hindu Mahasabha takes out Tiranga yatra with Godse's photo: భారత్ స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. ఆజాదీ కా అమృత్ , హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలు కూడా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేశారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హిందూ మహాసభ చేసిన తిరంగా యాత్ర…
UP Man unfurls Pakistani flag, arrested: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15 వరకు ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేయాలని కోరారు. ఇందుకు తగ్గట్లుగానే దేశ ప్రజలు తమతమ ఇళ్లపై భారత జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది.…
Lawyer Fight For Justice: డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి… రూపాయి ఉచితంగా వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. మరి మన డబ్బులు మనం సాధించుకోవడంలో పోరాటం చేస్తే తప్పేముంది. ఓ న్యాయవాది కూడా ఇలాగే ఆలోచించాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగనాథ్ చతుర్వేది అనే లాయర్ 1999లో ఉత్తరప్రదేశ్లోని మధుర కంటోన్మెంట్ స్టేషన్లో తనతో పాటు మరో వ్యక్తి కోసం రూ.70కి రెండు రైలు టికెట్లు కొన్నాడు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.35. అయితే చతుర్వేది రూ.100…
ఉచిత పథకాల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారు..? ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేస్తున్నదేంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. దీనిని.. Yogi oppose Modi హాష్ ట్యాగ్ జోడిస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే, ఉచిత సంక్షేమ పథకాల వల్ల అభివృద్ది జరగదు అని ప్రధాని చెబుతూ వస్తున్నారు.. ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించిన ప్రధాని.. ఉచితాలు దేశాభివృద్ధిని…