Police fighting: సాధారణంగా రోడ్డుపై సామాన్యులు కొట్లాటకు దిగితే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తుంటారు. కానీ అదే పోలీసులు కొట్టుకుంటే వారిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరప్రదేశ్ జలౌన్లో తాజాగా ఇద్దరు పోలీసులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సదరు పోలీసులు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్కు మధ్య ఘర్షణ తలెత్తగా…
Love affair with girl.. Suspicious death of a young man: వేరే మతానికి చెందిన అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. కట్ చేస్తే చెట్టుకు వేలాడుతూ కనిపించాడు యువకుడు. అయితే ఇది హత్యే అని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే తమ కొడుకును హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం బరేలీలో ఓ చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి…
Train Accident: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పరిధి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ రైలు గేటు వేసి ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా రైలు గేటు దాటుతుంటారు. ఈ మేరకు ఓ వ్యక్తి ఓ ట్రాక్పై రైలు వెళ్తున్నా.. మరో ట్రాక్పై నుంచి రోడ్డు దాటేందుకు…
కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ బెయిల్ పిటిషన్పై సమాధానమివ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం సిద్ధిక్ కప్పన్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Tractor Carrying 24 Falls Into UP River: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హర్డోయి లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ హర్దోయ్ లోని గర్రా నదిలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు.…
Noida Twin Tower Demolition: నోయిడా ట్విన్ టవర్స్ పేకమేడలా కూల్చివేతకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 15 నిమిషాల వ్యవధిలోనే కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 28న కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేసేందుకు సెక్టార్ 93ఏ లోని ప్రజలను…
Man Carry Father To Hospital On Handcart in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో చూపించే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ లేకపోవడంతో తమ వాళ్ల మృతదేశాలను బైకులపై తీసుకువెళ్లిన ఘటనలు చూశాం. చివరకు ఓ ఏడేళ్ల చిన్నవాడు తన తమ్ముడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన ఉన్న ఘటన కూడా మధ్యప్రదేశ్ మొరేనాలో చోటు చేసుకుంది.
Teenager Kidnapped And physically molested In Goa: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి గోవా, యూపీ రాష్ట్రాల్లో అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి.
Hindu Mahasabha takes out Tiranga yatra with Godse's photo: భారత్ స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. ఆజాదీ కా అమృత్ , హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలు కూడా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేశారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హిందూ మహాసభ చేసిన తిరంగా యాత్ర…