Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
Tirumala Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ కరెంట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈసారి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేసిన వెంటనే, భక్తులు భారీగా టికెట్లను కొనుగోలు చేశారు.
Kanakadhara Stotram: కనకధారా స్తోత్రం మానవాళికి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు అందించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వరం. ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో పఠిస్తే, అది మీ జీవితంలో సంపద, శాంతి, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
Srivani Darshan Tickets:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త సంవత్సరం శ్రీవాణి దర్శన్ టికెట్ పద్ధతిలో పెను మార్పులు చేసింది. గతంలో రోజుకు 800 టికెట్లు జారీ చేసిన ఆఫ్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పూర్తిగా ఆన్లైన్ లోనే బుకింగ్ చేసుకునేలా మార్చేశారు.
TTD Creates History: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చరిత్ర సృష్టించింది.. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించింది టీటీడీ.. 30 డిసెంబర్ 2025 నుంచి 8 జనవరి 2026వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. ఈ కాలంలో భక్తుల సందడి విపరీతంగా ఉంది. టీటీడీ అధికారులు ప్రకటించిన దాని…
TTD Parakamani Case: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) పరకామణి చోరీ కేసులో నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణి చోరీ కేసు నేపథ్యంలో అలాంటివి జరగకుండా మెరుగైన, ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ్ముళ్ళే తక్కువ చేసి చూపిస్తున్నారా? ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిన వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారా? పనిగట్టుకుని మరీ… పాజిటివ్ వైబ్స్ను నెగెటివ్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అదీకూడా అధికార పార్టీ వాళ్ళే సోషల్ రాతలతో చెలరేగిపోవడానికి కారణాలేంటి? టీడీపీ వాళ్ళమని చెప్పుకునే కొందరు తమ చర్యలతో అసలు ఎవరి పరువు తీస్తున్నారో అర్ధమవుతోందా? అంతటి ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఉన్న వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం తిరుమల తిరుపతి…
TTD Alert: వైకుంఠ ఏకాదశి–ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి (30-12-2025), వైకుంఠ ద్వాదశి (08-01-2026) సందర్భంగా మొత్తం 10 రోజుల పాటు (డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని తెలిపారు. Chennai: పెళ్లై 9 రోజులు…
Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు. రేపు అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగనున్నాయి.
TTD Srivani Tickets: తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.