Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tirupati

Tirupati News

    • టీటీడీ ఉద్యోగుల్లో భయం.. ఐక్యతలో బలహీనం..!
      #Off The Record

      టీటీడీ ఉద్యోగుల్లో భయం.. ఐక్యతలో బలహీనం..!

      ఒకప్పుడు యాజమాన్యాన్ని శాసించారు ఆ ఉద్యోగులు. ఇప్పుడు భయం.. బలహీనం. ఏం జరిగినా నోరెత్తలేని ధైన్యం. ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు? ఏమా కథ? బలంతగ్గి టీటీడీలో వాయిస్‌ లేని ఉద్యోగులు..! కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉద్యోగమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామి వారిని క్షణకాలం దర్శించుకునే భాగ్యం లభిస్తేనే చాలు.. తమ జీవితం ధన్యమని అనుకుంటారు భక్తులు. అటువంటిది స్వామి సన్నిధిలో నిరంతరం భక్తులకు సేవ చేసుకుంటూ.. ఆ సన్నిధిలోనే ఉద్యోగమంటే ఎంతో…
    • గంటలో పూర్తయిన టీటీడీ దర్శనం టికెట్లు…
      #ఆంధ్రప్రదేశ్

      గంటలో పూర్తయిన టీటీడీ దర్శనం టికెట్లు…

      ఈరోజు ఆన్ లైన్ లో వచ్చే జనవరి మాసంకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ. రోజుకి 8 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేసింది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ ఇంకా పెంచలేదు. ఇదిలా ఉంటె టీటీడీ విడుదల చేసిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు గంటలో పూర్తి అయిపోయాయి. జనవరి మాసంకు సంభందించి నాలుగు…
    • ఉద‌యాస్త‌మాన టికెట్ల‌పై టీటీడీ క్లారిటీ…
      #Top Story

      ఉద‌యాస్త‌మాన టికెట్ల‌పై టీటీడీ క్లారిటీ…

      తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద‌యాస్త‌మాన సేవా టిక్కెట్ల‌పై క్లారిటీ ఇచ్చింది.  ఈ సేవ‌ను 1982లోనే ప్రారంభించిన‌ట్టు అద‌న‌పు ఈఓ ధ‌ర్మారెడ్డి పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న 531 సేవా టికెట్ల‌ను మాత్ర‌మే భ‌క్తుల‌కు కేటాయిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.  చిన్న పిల్ల‌ల కార్డిక్ ఆసుప‌త్రి ఏర్పాటుకు 500 కోట్ల రూపాయ‌ల వ్య‌యం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.   Read: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత.. చిన్న పిల్ల‌ల హాస్ప‌ట‌ల్‌కు కోటి రూపాయ‌ల విరాళంగా అందించిన…
    • రేపు టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల…
      #ఆంధ్రప్రదేశ్

      రేపు టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల…

      ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ రేపు ఉ. 9 గంటలకు 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనుంది. రోజుకి 20 వేల చొప్పున 6 లక్షల 20 వేల టిక్కెట్లు విడుదల చేస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున టీటీడీ.. వచ్చే నెల నుండి ఆఫ్‌లైన్‌లో 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు. రోజుకి 5వేల చొప్పున లక్షా…
    • ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు న‌మోదు
      #Top Story

      ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు న‌మోదు

      ఒమిక్రాన్ వేరియంట్ మ‌న దేశంలో క్ర‌మ క్ర‌మంగా విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టికే మ‌న దేశంలో 200 కు పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా.. ఏపీలో మ‌రో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. కెన్యా నుంచి తిరుప‌తి వ‌చ్చిన మ‌హిళ‌కు ఒమిక్రాన్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 39 ఏళ్ల స‌ద‌రు మ‌హిళ ఈ నెల 12 వ తేదీన కెన్యా నుంచి చెన్నై వ‌చ్చారు. అక్క‌డి నుంచి తిరుప‌తి చేరుకున్న మ‌హిళ నమూనాల‌ను…
    • టీటీడీపై గోవిందానంద సరస్వతీ స్వామీజీ ఆగ్రహం
      #Top Story

      టీటీడీపై గోవిందానంద సరస్వతీ స్వామీజీ ఆగ్రహం

      తిరుమలలో పరిణామాలపై మండిపడ్డారు గోవిందానంద సరస్వతీ స్వామీజీ. కిష్కింధ హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులుగా వున్న గోవిందానంద సరస్వతీ స్వామీజీ టీటీడీ వ్యాపార ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దన్నారు. శ్రీవారిని రోడ్డు‌మీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్ముతున్నారా..? శ్రీవారి సేవలు వెల కట్టలేనిది. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదు. స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనే‌విధంగా టీటీడీ…
    • ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను నిర్ణయించిన టీటీడీ…
      #ఆంధ్రప్రదేశ్

      ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను నిర్ణయించిన టీటీడీ…

      ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు కోటి రూపాయలుగా… శుక్రవారం రోజున కోటిన్నరాగా నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద అందుబాటులో 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు ఉన్నాయి. ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల పై 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గోనే అవకాశం పోందనున్నారు భక్తులు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యం ఉంది.…
    • అమ‌రావ‌తి మ‌హాస‌భ‌పై వైసీపీ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      అమ‌రావ‌తి మ‌హాస‌భ‌పై వైసీపీ కీల‌క వ్యాఖ్య‌లు…

      న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో అమ‌రావ‌తి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాద‌యాత్ర చేశారు.  పాద‌యాత్ర‌లో పెద్ద సంఖ్య‌లో రైతులు పాల్గొన్నారు.   తిరుప‌తిలో ఈరోజు అమరావ‌తి రైతు మ‌హాస‌భ జ‌రిగింది. ఈ స‌భ‌కు ప్ర‌తిప‌క్షాలు హాజ‌ర‌య్యాయి.  కాగా, అమరావ‌తి స‌భ‌పై వైపీసీ ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్రమైన వ్యాఖ్య‌లు చేశారు.  క్యాపిట‌ల్ కోసం జ‌రిగిన కాద‌ని, క్యాపిట‌లిస్టు కోసం జ‌రిగిన పాద‌యాత్ర అని అమ‌ర్నాథ్ పేర్కొన్నారు.  ఉత్త‌రాంధ్ర రాయ‌ల‌సీమ‌పై దండ‌యాత్ర చేసిన‌ట్లు పాద‌యాత్ర చేశార‌ని, విశాఖ…
    • ఆ డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలి : ఎమ్మెల్యే వెలగపూడి
      #ఆంధ్రప్రదేశ్

      ఆ డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలి : ఎమ్మెల్యే వెలగపూడి

      గత టీడీపీ హయాంలో రూ. 8 కోట్ల 20 లక్షలతో ముడసర్లోవ వద్ద ట్రాన్సీట్ హాల్ట్ ఏర్పాటు చేశాం. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులప్పాడ యార్డుకు తరలించాలని దీనిని ఏర్పాటు చేసారు అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా దీన్ని డంపింగ్ యార్డుగా తయారు చేసింది. ఆ డంపింగ్ యార్డు వల్ల పక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు,…
    • వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయాలు…
      #ఆంధ్రప్రదేశ్

      వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయాలు…

      వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం…
    ←1…4546474849…59→

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions