Home
Telangana Congress
Telangana Congress News
-
TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
TPCC Disciplinary Committee: తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ వేగం పెంచింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కమిటీ, ఈ వ్యవహారంపై కీలక నివేదికను సిద్ధం చేసి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ (PCC)కి అందజేయనుంది. ముందుగా నేడు హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి… -
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హఠాత్తుగా సమావేశమయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ భేటీ సుమారు 15 నిమిషాల పాటు సాగింది. ఇటీవల తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా ఇటీవల కొండా సురేఖ కుమార్తె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై… -
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
Mahesh Goud: పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని.. కొండా సుస్మిత లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ స్పష్టం చేశారు. అనిరుధ్, రాజగోపాల్ డైరెక్ట్ విమర్శలు చేయలేదని.. కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై అధిష్టానం సీరియస్గా ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు పరిస్థితులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో తాజాగా సమావేశం నిర్వహించారు.… -
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, రాజకీయ వేడి ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన మార్క్ పాలనా శైలిని నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెను తుఫాను రేపాయి. పరకాల నియోజకవర్గ రాబోయే ఎన్నికల టికెట్ వేదికగా ప్రారంభమైన ఈ రగడ, క్షణాల్లోనే అసలైన కాంగ్రెస్, వలస నాయకుల వివాదంగా మారి.. ప్రభుత్వం, పార్టీ అధిష్టానం ప్రతిష్టను… -
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
Konda Surekha : టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి రాసిన లేఖలో తన వివరణ ఇచ్చారు. ఇటీవల తన కుమార్తె కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బంధాల కారణంగా ఒకరు చేసిన వ్యాఖ్యలకు మరొకరిని రాజకీయంగా బాధ్యులను చేయడం సరికాదని, కుమార్తె అభిప్రాయాలకు తనను… -
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పార్టీలోని అంతర్గత పరిణామాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో తమ ఇంటికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని గుర్తుచేశారు. సీఎం పదవిలో ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వారిని తక్కువ చేసి మాట్లాడకూడదని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని ఆమె ఘాటుగా స్పష్టం చేశారు. దీంతో పాటు..… -
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి స్వరాలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రభుత్వం, పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా బహిరంగంగా విమర్శలు గుప్పించిన నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మంత్రి కొండా సురేఖతో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డిలకు క్రమశిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. కొండా సుస్మితా వ్యాఖ్యలపై సురేఖకు… -
Konda Sushmita : సుస్మితా కీలక వ్యాఖ్యలు.. రేవూరిని గెలిపించగలరా?
Konda Sushmita : వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని ఆనాడు మొదట కోరింది కొండా దంపతులేనని గుర్తుచేసిన ఆమె, కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పరకాల… -
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
OTR: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు జనంపల్లి అనిరుధ్రెడ్డి. అయితే… అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్సల్ కామెంట్తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారాయన. విషయం ఏదైనా… కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం అలవాటని సర్దిచెప్పుకుంటున్నా… వివాదాలు మాత్రం ఆగడం లేదు. స్వపక్షం, విపక్షం అనే తేడా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దూకుడుగా చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ కాక రేపుతున్నాయి. పలు సందర్భాల్లో.. ఆయన మాటలు ప్రభుత్వాన్ని, సొంత… -
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
సంగారెడ్డి వేదికగా జరిగిన పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగ్గారెడ్డి తనకు 30 ఏళ్లుగా ఆప్తమిత్రుడని, ఆయనను కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత సంగారెడ్డి ప్రజలపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నంబర్ వన్ నాయకులలో జగ్గారెడ్డి ఒకరని, వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన లాంటి ప్రజా నాయకుడు దొరకడని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో జగ్గారెడ్డి ఎప్పుడూ క్రియాశీలంగా ఉండాలని, ఒక సోదరుడిగా…
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!