Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tamil Nadu

Tamil Nadu News

    • ఆవుల దొంగతనం కోసం విమానంలో…?
      #జాతీయం

      ఆవుల దొంగతనం కోసం విమానంలో…?

      ఫ్లైట్ లో వచ్చి ఆవులను దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగని పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. వెల్లూర్ జిల్లాలోని పెరణంపట్టు సమీపం లో గత కొంతకాలంగా ఆవులను దొంగిలిస్తున్నట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులకు హైటెక్ దొంగ దొరికాడు. హర్యానా కి చెందిన అకముదిన్ ,ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో వాహనతనిఖీలలో అకముదిన్ వాహనాన్ని తనిఖీ చేసారు పోలీసులు. అకముదిన్ వాహనంలో ఉన్న ఆవులకు సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పకపోవడంతో…
    • అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం…
      #జాతీయం

      అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం…

      తమిళనాడులో దారుణం జరిగింది. ఓ అనాధాశ్రమం నుండి 16 మంది పిల్లలు మాయం అయ్యారు. వారు కరోనాతో చనిపోయారని నాటకం ఆడారు ట్రస్ట్ నిర్వాహుకులు. మధురై జిల్లా మేలూరులోని “ఇదయం” ట్రస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారం క్రితం ఓ బాలుడ్ని ఐదు లక్షల విక్రయించారు ట్రస్ట్ సభ్యులు. అ బాలుడి తల్లి బాబును చూడటానికి వచ్చినప్పుడు కరోనాతో మీ బిడ్డ చనిపోయాడని చెప్పారు సిబ్బంది. అనూమానంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ట్రస్ట్…
    • సేమియా కోసం గొడవ.. హోటల్‌ ధ్వంసం చేసిన నేతలు..!
      #జాతీయం

      సేమియా కోసం గొడవ.. హోటల్‌ ధ్వంసం చేసిన నేతలు..!

      తను ఇచ్చిన ఆర్డర్‌లో నచ్చిన ఐటం రాకపోవడంతో మొదలైన గొడవ.. చివరకు హోటల్‌ యజమానిపై దాడి, హోటల్‌ ధ్వంసానికి దారి తీసింది.. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూర్ జిల్లాలోని అంబూర్‌లో మొహమ్మద్ సర్ధార్‌కి చెందిన స్టార్ బిర్యానీ సెంటర్ ఉంది… ఆ హోటల్‌కు వెళ్లిన అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ నేతలు… భోజనం ఆర్డర్ ఇచ్చారు.. అయితే, అందులో రావాల్సిన సేమియా ఫ్రై రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన…
    • మాస్క్‌లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేవారికి క‌రోనా టెస్టులు…
      #Top Story

      మాస్క్‌లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేవారికి క‌రోనా టెస్టులు…

      క‌రోనా కాలంలో మాస్క్ ధ‌రించ‌డం కామ‌న్ అయింది.  మాస్క్‌లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే క‌రోనా నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది.  దీంతో దాదాపుగా ప్ర‌జ‌లు మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్టప‌డటంలేదు.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లు కొంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  కొంత‌మంది మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  వీరి నుంచి మిగ‌తావారికి ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంటుంది.   Read: బీహార్‌లో వింత‌కేసుః క‌ల‌లోకి వ‌చ్చి అత్యాచారం చేస్తున్నాడ‌ని… అంతేకాకుండా థ‌ర్డ్ వేవ్ ముప్పుకూడా పొంచి ఉంద‌నే…
    • అక్క‌డ ప‌ది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్‌…
      #Top Story

      అక్క‌డ ప‌ది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్‌…

      దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి.  ఇప్ప‌టికే అనేక చోట్ల లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100 దాటింది.  చెన్నైలో రూ.98.88 ఉండ‌గా, ఆ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటింది.  క‌డ‌లూరు, ధ‌ర్మ‌పురి, క‌ల్ల‌కుర్చి, కృష్ణ‌గిరి, నాగ‌ప‌ట్నం,నీల‌గిరి, తిరువ‌త్తూరు, తిరువ‌ణ్ణామ‌లై, వేలూరు, విల్లుపురం జిల్లాల్లో లీట‌ర్ పెట్రోల్ వంద రూపాయ‌లు ప‌లుకుతున్న‌ది.   Read: తెలకపల్లి రవి: ఐదు కోర్కెలతో అఖిలపక్షం, బీజేపీ వ్యూహాత్మక రహస్యం ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌లు…
    • థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొన‌డానికి సిద్దంగా ఉన్నాం…
      #Top Story

      థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొన‌డానికి సిద్దంగా ఉన్నాం…

      దేశంలో క‌రోనా సెకండ్ ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతున్నది.  దాదాపుగా 80 రోజుల త‌రువాత క‌నిష్ట‌స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి.  అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా క్ర‌మంగా త‌గ్గుతున్న‌ది.  ఈ సమ‌యంలో థ‌ర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆంధోళ‌న‌లు మొద‌లయ్యాయి.  థ‌ర్డ్ వేవ్ ముప్పు త‌ప్ప‌ద‌ని, దానిని ఎదుర్కొన‌డానికి సిద్దంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఈనేప‌థ్యంలో వేవ్‌ను ఎదుర్కొన‌డానికి అవ‌స‌ర‌మైన ఆసుప‌త్రుల‌ను, ఆక్సీజ‌న్‌ను సిద్దిం చేసుకుంటున్నాయి రాష్ట్రాలు.  వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అందిస్తున్నాయి.   Read: గోవా ఫారెస్టుకి ‘పుష్ప’ రాజ్! జూన్…
    • తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి  విగ్రహం
      #జాతీయం

      తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం

      చెన్నై : తమిళనాడులో బయటపడ్డ అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలలో వేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ స్థలంలో సుమారు ఎనిమిది అడుగుల రాతి స్వామివారి విగ్రహం దొరికింది. జెసిబి సహాయంతో విగ్రహాన్ని వెలికి తీశారు అధికారులు. విగ్రహన్ని బయటకు తీయగానే.. ఆ గ్రామస్థులు పూజలు నిర్వహించారు. read more : మరోసారి పెరిగిన పెట్రో ధరలు : హైదరాబాద్…
    • వ్యాక్సిన్ వేయించుకుంటే…50 శాతం డిస్కౌంట్‌…
      #Top Story

      వ్యాక్సిన్ వేయించుకుంటే…50 శాతం డిస్కౌంట్‌…

      క‌రోనా వ్యాక్సిన్‌పై అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌భుత్వాల‌తో పాటుగా ప్రైవేట్ సంస్థ‌లు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  ప్రైవేట్ సంస్థ‌లు వ్యాక్సిన్ వేయించుకున్న‌వారికి అనేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇందులో భాగంగా త‌మిళ‌నాడులోని మ‌ధురైలోని ఓ సెలూన్ షాప్ య‌జ‌మాని వినూత్న ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించాడు.   Read: వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సెలూన్ లో 50శాతం డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించాడు.  వ్యాక్సిన్ తీసుకుని నెగెటీవ్ స‌ర్టిఫికెట్ తీసుకొని వ‌స్తే 50శాతం…
    • అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన…
      #జాతీయం

      అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన…

      తమిళనాడులో కలకలం రేవుతుంది యువజంట పబ్జీ గేమ్ ప్లాన్. అసభ్య సంభాషణలను ‘అప్‌లోడ్‌’ చేసి మూడేళ్లలోనే 75 కోట్లు సంపాదించారు. మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్‌లో అపలోడ్‌ చేయడం ద్వారా భారీగా సంపాదించారు ‘పబ్జీ మదన్‌’ దంపతులు. అయితే ఇప్పుడు మదన్ తో పాటు, ఆ ఛానల్ అడ్మిన్ అయిన భార్య కృతికను కూడా అరెస్టు చేసారు పోలీసులు. మూడేళ్లలోనే య్యూటుబ్ ద్వారా రూ.75 కోట్ల వరకు సంపాదించినట్లు తేలడంతో…
    • సోనియా గాంధీ ని కలిసిన సీఎం స్టాలిన్..
      #Political

      సోనియా గాంధీ ని కలిసిన సీఎం స్టాలిన్..

    ←1…818283848586→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్

  • Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

  • ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

  • Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!

  • Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions