Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tamil Nadu

Tamil Nadu News

    • అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన…
      #జాతీయం

      అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన…

      తమిళనాడులో కలకలం రేవుతుంది యువజంట పబ్జీ గేమ్ ప్లాన్. అసభ్య సంభాషణలను ‘అప్‌లోడ్‌’ చేసి మూడేళ్లలోనే 75 కోట్లు సంపాదించారు. మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్‌లో అపలోడ్‌ చేయడం ద్వారా భారీగా సంపాదించారు ‘పబ్జీ మదన్‌’ దంపతులు. అయితే ఇప్పుడు మదన్ తో పాటు, ఆ ఛానల్ అడ్మిన్ అయిన భార్య కృతికను కూడా అరెస్టు చేసారు పోలీసులు. మూడేళ్లలోనే య్యూటుబ్ ద్వారా రూ.75 కోట్ల వరకు సంపాదించినట్లు తేలడంతో…
    • సోనియా గాంధీ ని కలిసిన సీఎం స్టాలిన్..
      #Political

      సోనియా గాంధీ ని కలిసిన సీఎం స్టాలిన్..

    • ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ…
      #ట్రెండింగ్ న్యూస్

      ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ…

      ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ రాశారు. కావేరీ బేసిన్ లో హైడ్రోకార్బన్ వెలికితీత బిడ్డింగ్ ను వెంటనే ఆపేలా పెట్రోలియం, సహజ వనరుల శాఖను ఆదేశించాలని ప్రధాని మోడీని లేఖలో స్టాలిన్ కోరారు. కావేరి బేసిన్ రైతులకు ఈ ప్రాజెక్టు ముప్పుగా మారనుందని, ఆ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు ఇది విఘాతం కలిగిస్తుందని ప్రధానికి లేఖలో స్పష్టం చేశారు స్టాలిన్…ఈ అంశంలో వెంటనే కల్పించుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులపై ముందుకెళ్లే ముందు…
    • వైరల్: మమతా బెనర్జీకీ సోషలిజంతో పెళ్ళి
      #వైరల్ న్యూస్

      వైరల్: మమతా బెనర్జీకీ సోషలిజంతో పెళ్ళి

      తమిళనాట యువ దంపతుల వివాహ ఆహ్వన పత్రిక వైరల్ గా మారింది. సేలం జిల్లా అమాని గ్రామానికి చెందిన వరుడి పేరు సోషలిజం కాగా.. అదే గ్రామానికి చెందిన వధువు పేరు మమతా బెనర్జీ కావడం విశేషం. వీరిద్దరికి రేపు ఉదయం వివాహం జరుగనుంది. కాగా వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో కుమారుడికి కూడా ఆ స్ఫూర్తిని కలిగించేలా పేరు పెట్టారట. ప్రస్తుతం సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వరుడు తండ్రి లెనిన్‌…
    • తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు
      #జాతీయం

      తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

      తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈనెల 21వ తేది వరకు సడలింపుల లాక్‌డౌన్‌ కొనసాగనుంది. లాక్‌డౌన్‌ పొడిగించే విషయమై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపారు. అమలవుతోన్న సడలింపుల లాక్‌డౌన్‌ 14తో ముగియనుండగా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో మరో వారం రోజులపాటు పొడిగించారు. కాగా వైన్ షాపులను ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పార్క్, టీ షాపులకు ఇతర వాటికి…
    • క‌రోనా ఎఫెక్ట్ః  ఏనుగుల‌కు క‌రోనా టెస్టులు…
      #Top Story

      క‌రోనా ఎఫెక్ట్ః  ఏనుగుల‌కు క‌రోనా టెస్టులు…

      క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం మ‌నుషుల‌తో పాటుగా జంతువుల‌పై కూడా ప‌డింది. త‌మిళ‌నాడులోని వండ‌లూరు జంతు ప్ర‌ద‌ర్శ‌న శాల‌లోని సింహాలు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.  దీంతో త‌మిళ‌నాడు అత‌వీశాఖ అప్ర‌మ‌త్తం అయింది.  జంతువుల‌కు క‌రోనా టెస్టులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  నీల‌గిరి జిల్లా మ‌ధుమ‌లై పులుల అభ‌యార‌ణ్యం స‌మీపంలోని తెప్ప‌కాడు, టాప్‌స్లిప్ ఏనుగుల శిభిరాల్లో ఉన్న 52 ఏనుగుల‌కు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.  ఏనుగుల ముక్కు, గొంతు నుంచి న‌మూనాల‌ను సేక‌రించారు.  వీటిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని…
    • విద్యార్థులకు గుడ్ న్యూస్ : 12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రద్దు
      #జాతీయం

      విద్యార్థులకు గుడ్ న్యూస్ : 12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రద్దు

      చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారితో ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. మ‌హ‌మ్మారి ఉదృతి ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. పైగా థ‌ర్డ్ వేవ్ పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తమిళనాడు స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను…
    • లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు.. మ‌రికొన్ని మిన‌హాయింపులు
      #జాతీయం

      లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు.. మ‌రికొన్ని మిన‌హాయింపులు

      ఇంకా అనుకున్న స్థాయిలో క‌రోనా కేసులు అదుపులోకి రాక‌పోవ‌డంతో త‌మిళ‌నాడులో మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఈ నెల 7వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌గా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌కించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది స‌ర్కార్.. కోవిడ్‌ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ స‌డ‌లింపులు…
    • ప్రియుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య
      #జాతీయం

      ప్రియుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య

      ప్రియుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కరూర్​ జిల్లాలో జరిగింది. కామరాజ నగర్​లోని ఆశిక్​ (19) తన ఊరిలోనే ఓ అమ్మాయిని (17) ప్రేమించాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమికుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దీంతో యువతి ఆశిక్​తో మాట్లాడటానికి నిరాకరించింది. మనోవేదనకు గురైన ఆశిక్​.. ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి సైతం బలవన్మరణానికి పాల్పడింది.
    • కరోనాతో సింహం మృతి… విచారణకు ఆదేశించిన అధికారులు
      #జాతీయం

      కరోనాతో సింహం మృతి… విచారణకు ఆదేశించిన అధికారులు

      తమిళనాడులో కరోనాతో సింహం మృతిపై విచారణకు ఆదేశించారు అధికారులు. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం కరోనాతో మృతి చెందింది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల జూ మూసి ఉంది. జూ సిబ్బంది మొత్తం వ్యాక్సినేషను వేసుకున్నావరే… ఎవరికి కరోనా సోకలేదు… మరి…
    ←1…8384858687→

తాజావార్తలు

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..

  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

  • Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions