Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tamil Nadu

Tamil Nadu News

    • పేలిన ఆక్సిజన్ సిలిండర్లు.. భారీగా మంటలు
      #జాతీయం

      పేలిన ఆక్సిజన్ సిలిండర్లు.. భారీగా మంటలు

      తమిళనాడు కోయంబత్తూర్ ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పేలుడు సంభవించింది. సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పేలాయన్నదానిపై ఆస్పత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి.
    • లాక్‌డౌన్ పొడిగించిన త‌మిళ‌నాడు
      #జాతీయం

      లాక్‌డౌన్ పొడిగించిన త‌మిళ‌నాడు

      క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.. రోజువారా పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గినా.. రిక‌వ‌రీలు పెరుగుతున్నా.. ఇంకా అన్ని రాష్ట్రాల్లో అదుపులోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు.. ఇక‌, త‌మిళ‌నాడులోనూ కోవిడ్ కేసులు త‌గ్గ‌డం లేదు.. దీంతో.. క‌రోనా క‌ట్ట‌డికోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం.. గ‌తంలో విధించిన లాక్‌డౌన్ ఈ నెల 24వ తేదీతో ముగియ‌నుండ‌గా.. మే 31 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.. దీంతో.. మ‌రో వారం రోజులు లాక్‌డౌన్…
    • క‌రోనా క‌ట్ట‌డికి భారీగా విరాళాలు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒకేరోజు రూ.32 కోట్లు
      #జాతీయం

      క‌రోనా క‌ట్ట‌డికి భారీగా విరాళాలు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒకేరోజు రూ.32 కోట్లు

      క‌రోనా క‌ట్ట‌డిలోనై త‌న మార్క్ చూపిస్తున్నారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌.. మాస్క్ ధ‌రించ‌డంపై స్వ‌యంగా ఓ వీడియోను రూపొందించి విడుద‌ల చేశారు.. ఇక‌, కోవిడ్ క‌ట్ట‌డిలో తామున్నామంటూ ప్ర‌భుత్వానికి స‌హాయం చేస్తున్నారు సినీ తార‌లు, ప్ర‌ముఖులు, పారిశ్రామిక‌వేత్త‌లు.. తాజాగా, కోవై జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏకుంగా రూ.32 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ మేరకు త‌మిళ‌నాడు సచివాలయం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌ జిల్లాలో…
    • స్టాలిన్ అనూహ్య నిర్ణ‌యం..
      #జాతీయం

      స్టాలిన్ అనూహ్య నిర్ణ‌యం..

      తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో తిరుగులేని విజ‌యాన్ని అందుకున్న డీఎంకే నేత స్టాలిన్.. సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టారు.. అప్ప‌టి నుంచి పాల‌న విష‌యంలో త‌న‌దైన ముద్ర వేస్తున్నారు.. కోవిడ్‌పై డీఎంకే స‌ర్కార్ చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే పెద్ద ఎత్తున సినీ ప్ర‌ముఖులు, పారిశ్రామిక వేత్త‌లు విరాళాలు ఇస్తున్నారు. మ‌రోవైపు.. కోవిడ్‌పై పోరాటాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.. దీని కోసం తాజాగా అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు.. 13 మంది ఎమ్మెల్యేలతో ఒక సలహా మండలిని ఏర్పాటు…
    • మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన త‌మిళ‌నాడు సీఎం…
      #జాతీయం

      మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన త‌మిళ‌నాడు సీఎం…

      తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు.  ప్రమాణస్వీకారం చేసిన తరువాత మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు.  అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల కు రూ.4వేల రూపాయల చొప్పున సాయం అందించే ఫైల్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతకం చేశారు.  ఇందులో మొదటి నెలలో రూ. 2 వేలరూపాయలు, తరువాత నెలలో రెండు వేల రూపాయలను జమ చేయనున్నారు.  ఇక…
    • దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఏపీ వేరియంట్… 
      #ఆంధ్రప్రదేశ్

      దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఏపీ వేరియంట్… 

      ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది.  రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు.  ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి.  ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు.  ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.  వీలైనంత  వరకు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని,…
    • 1500 ఓట్ల తేడాతో కమల్ హాసన్ ఓటమీ…
      #Uncategorized

      1500 ఓట్ల తేడాతో కమల్ హాసన్ ఓటమీ…

      తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికలో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ మొత్తం 234 సీట్లలో పోస్టు చేస్తే మొదటి నుండి కేవలం పార్టీ అధినేత కమల్ హసన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు దక్షిణ నుండి పోటీ చేసిన కమల్ కు బీజో అభ్యర్థి వానతి శ్రీనివాసన్ మొదటి నుండి గట్టి పోటీ వోచారు. దాంతో రౌండ్ రౌండ్ కి మెజారిటీలు మారుతు వచ్చాయిల కానీ చివరకు కమల్ కు…
    • ఏ రాష్ట్రంలో ఎవ‌రిది గెలుపు..? తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!
      #జాతీయం

      ఏ రాష్ట్రంలో ఎవ‌రిది గెలుపు..? తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!

      నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇవాళ్టితో ముగిసాయి.. అన్ని రాష్ట్రాల్లో ఇప్ప‌టికే పోలింగ్ ముగిసిపోగా.. ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది విడ‌త‌లుగా ప‌శ్చిమ బెంగాల్‌లో పోలింగ్ నిర్వ‌హించింది ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. ఇవాళ బెంగాల్‌లో చివ‌రి విడ‌త పోలింగ్ ముగియ‌గానే.. ఎగ్జిట్ పోల్స్‌ను వెల్ల‌డించాయి జాతీయ ఛానెల్స్‌.. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మోడీ, షా, బీజేపీ అగ్ర‌నాయ‌త్వం చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ బెడిసి కొట్ట‌లా క‌నిపిస్తున్నాయి.. ఈ ఎన్నిక‌ల్లో…
    • క‌రోనా విజృంభ‌ణ‌.. త‌మిళ‌నాడు కీల‌క నిర్ణ‌యం
      #జాతీయం

      క‌రోనా విజృంభ‌ణ‌.. త‌మిళ‌నాడు కీల‌క నిర్ణ‌యం

      భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయా రాష్ట్రాలు క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి.. తాజాగా తమిళనాడు స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వ‌చ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మ‌ళ్లీ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువ‌డే వ‌ర‌కు ఆ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది ప్ర‌భుత్వం.. ఇక‌, మే 2వ తేదీన‌ రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ అమ‌లుచేయ‌నున్నారు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా.. మే 2న కౌంటింగ్ ప్ర‌క్రియ‌తో పాటు…
    ←1…848586

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions