టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెడీ అయ్యేందుకు రోహిత్ శర్మ ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకోవాలని వెల్లడించారు.
నేను ముంబై వాడిని కాబట్టి కుదిరితే ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇష్టపడతా.. అది కుదరకపోతే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతాను.. ఎందుకంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. చెన్నై ఫ్రాంఛైజీ యజమానులు, క్రికెట్ ని ఎంతో ప్రేమిస్తారు. టీమ్ లోని ప్లేయర్లను ఎంతో గౌరవం ఇస్తారు అని సన్నీ పేర్కొన్నాడు. ఆ టీమ్ ప్లేయర్లతో నడుచుకునే విధానం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అంటూ సునీల్ గవాస్కర్ అన్నారు.
మహేంద్ర సింగ్ ధోని భిన్నమని గవాస్కర్ పేర్కొన్నాడు. అతడు ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన కెప్టెన్.. తనలాంటి కెప్టెన్లు ఇంత వరకు ఎవరూ లేరు.. ఇక ముందు కూడా రాలేరు.. అతుడ అత్యత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
కెప్టెన్ అయ్యుండి.. అతను ఇలా మాటిమాటికి సెలవులు తీసుకోవడం ఏం బాగోలేదు.. అంటూ సునీల్ గవాస్కర్ అన్నారు. వరల్డ్ కప్ ఉంటే.. బామ్మర్ది పెళ్లికి వెళ్లకూడదా.. ప్రతీ ఒక్కరికీ కుటుంబ బాధ్యతులు కూడా ఉంటాయని రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు.
టీమిండియా ప్యూచర్ కెప్టెన్ ఎవరు..? అన్న రచ్చ కూడా జోరుగా సాగుతుంది. తాగాజా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరు..? అన్న చర్చే వస్తే తాను మాత్రం హార్థిక్ పాండ్యాకే ఓటేస్తానన్నాడు.
Virat Kohli Creates Rare Record In International Cricket: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో.. అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్లను అందుకున్న రెండో భారత క్రికెటర్గా కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో నాథన్ లియోన్ క్యాచ్ పట్టడంతో.. కోహ్లీ ఈ రికార్డ్ని నెలకొల్పాడు. 334 క్యాచ్లతో టీమిండియా హెడ్…
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం.