MS Dhoni: టీమిండియా హెడ్కోచ్గా ఎంఎస్ ధోని..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింవగ్ ధోనీ ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్మైంట్ అయినప్పటికీ ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ సీజన్ లో ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించిన ధోని సారథ్యంలోని చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సీఎస్కే మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు పూర్తిగా అవకాశాలు లభించినట్లే..
Also Read : Atchannaidu: తెలుగు విద్యార్ధులను ఆదుకోవడంలో జగన్ విఫలం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇలా ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న మహీ భారత జట్టుకు హెడ్ కోచ్ గా రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. భారత జట్టు హెడ్ కోచ్ గా ధోనీ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ మాత్రం ఇచ్చాడు. రిసెంట్ గా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఎంఎస్ ధోనీ త్వరలోనే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టవచ్చు.. అది తప్పక జరగాలని అనుకుంటున్నాను ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Varshini : వర్షిణి అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే..
జట్టు కోసం ఏదైనా బాధ్యతలు తీసుకునే ముందు కొంత రిలాక్స్ కావాలనేది నా ఉద్దేశం అని గవాస్కర్ అన్నారు. అది సెలక్షన్ కమిటీ, మేనేజర్, హెడ్ కోచ్.. ఏదైనా కొంత విశ్రాంతి అసవరం అని తెలిపారు. ఎంఎస్ ధోనికి ఆ విశ్రాంతి దొరికింది.. ఇంకా ధోనికి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా లేదా.. టీమ్ హెడ్ కోచ్ గా కానీ.. లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్ గా బీసీసఐలో కీలకమైన పదవి దక్కుతుంది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.
Also Read : PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..
ఎంఎస్ ధోనికి ఉన్న అనుభవం.. విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం అని గవాస్కర్ వెల్లడించారు. ధోనీ అనుభవం టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సన్నీ మాటలపై భారత క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అది జరగాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!