MS Dhoni: టీమిండియా హెడ్కోచ్గా ఎంఎస్ ధోని..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింవగ్ ధోనీ ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్మైంట్ అయినప్పటికీ ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ సీజన్ లో ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించిన ధోని సారథ్యంలోని చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సీఎస్కే మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు పూర్తిగా అవకాశాలు లభించినట్లే..
Also Read : Atchannaidu: తెలుగు విద్యార్ధులను ఆదుకోవడంలో జగన్ విఫలం
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ఇలా ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న మహీ భారత జట్టుకు హెడ్ కోచ్ గా రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. భారత జట్టు హెడ్ కోచ్ గా ధోనీ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ మాత్రం ఇచ్చాడు. రిసెంట్ గా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఎంఎస్ ధోనీ త్వరలోనే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టవచ్చు.. అది తప్పక జరగాలని అనుకుంటున్నాను ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Varshini : వర్షిణి అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే..
జట్టు కోసం ఏదైనా బాధ్యతలు తీసుకునే ముందు కొంత రిలాక్స్ కావాలనేది నా ఉద్దేశం అని గవాస్కర్ అన్నారు. అది సెలక్షన్ కమిటీ, మేనేజర్, హెడ్ కోచ్.. ఏదైనా కొంత విశ్రాంతి అసవరం అని తెలిపారు. ఎంఎస్ ధోనికి ఆ విశ్రాంతి దొరికింది.. ఇంకా ధోనికి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా లేదా.. టీమ్ హెడ్ కోచ్ గా కానీ.. లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్ గా బీసీసఐలో కీలకమైన పదవి దక్కుతుంది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.
Also Read : PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..
ఎంఎస్ ధోనికి ఉన్న అనుభవం.. విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం అని గవాస్కర్ వెల్లడించారు. ధోనీ అనుభవం టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సన్నీ మాటలపై భారత క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అది జరగాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!