UP: ఉత్తర్ ప్రదేశ్లోని కాస్గంజ్లో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్ బాత్రూంలో ఓ డాక్టర్ భార్య, ఇద్దరు పురుషులతో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది.
Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది.
Shocking: ఈ మధ్యకాలంలో వాహనాల్లో పాములు చొరబడటం చూస్తున్నాం. ఇటీవల హెల్మెట్ లోకి నాగుపాము దూరింది. చీకటిగా, రద్దీగా ఉండే ప్రాంతాలను కోరుకునే పాములు బైకుల సీటు కింద, కారు బానెట్ కింద దూరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని గమనించకుండా డ్రైవ్ చేశామో అంతే సంగతి.
ఉత్తరప్రదేశ్లోని మధురలో ఓ ఘోర సంఘటన జరిగింది. యూపీలో తీర్థయాత్రకు వచ్చిన ఓ వృద్ధుడు ఆదమరిచి నిద్రపోతున్న ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన పట్టపగలే అందరూ చూస్తుండగానే జరిగింది.
ఒక వ్యక్తి మరణించాక చితి పై నుంచి లేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం.. చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాతే కదా అతనికి అంత్యక్రియలు చేస్తారు.. అలాంటిది చివని నిమిషంలో ఎలా లేచి వస్తారు అనే సందేహం అందరికి ఉంటుంది.. వీటికి సమాధానం అయితే ఇప్పటివరకు దొరకలేదు.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి నిద్ర…
గుజరాత్కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద్దు సింహాల దాడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. గుజరాత్లోని జునాగఢ్లో ఎద్దును చూసి సింహాలు భయంతో పరుగు తీశాయి.
ప్రతిరోజూ ఎన్నో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటు ఉంటాయి. కొంతమంది చేసే పనులు చాలా వింతగా అనిపిస్తుంటాయి. కొందరు ఎవరూ ఊహించని కొన్ని విచిత్రమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు.
Snakes Inside Door Frame: మహరాష్ట్రలోని గోండియాలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే సంఘటన జరిగింది. ఓ ఇంటిలోని డోర్ ఫ్రేమ్ నుంచి 39 చిన్న పాములు బయటకు తీయడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇంట్లో వాళ్లు డోర్ ఫ్రేములో చెదులు ఉందని అప్పటిదాకా భావించారు. అయితే పాములను చూసి ఒక్కసారిగా భయపడ్డారు. ఈ పాములను పట్టుకునేవారు దాదాపుగా 4 గంటలు కష్టపడి పాములన్నింటిని పట్టుకున్నారు. సమీపంలోని అడవుల్లో వదిలారు.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి కొడవలితో మహిళ ముక్కును కోసి చంపాడు. తనపై వేధింపుల ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెపై దాడి చేశాడు.