Shocking: షాకింగ్ ఘటన.. పసికందు కడుపులో పిండం
- మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన
- ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు గుర్తింపు
- అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా గుర్తించిన వైద్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యుల ప్రకారం.. ఇది ప్రతి మిలియన్ మహిళల్లో ఒకరికి ఇలా జరుగుతుందని అన్నారు. కాగా.. నవజాత శిశువును రక్షించేందుకు శస్త్ర చికిత్స చేయించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు.
Read Also: Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
వివరాల్లోకి వెళ్తే.. సాగర్ జిల్లాకు చెందిన ఓ గర్భిణిలో ఈ అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. కెస్లీకి చెందిన ఓ గర్భిణి తొమ్మిదో నెలలో పరీక్ష కోసం ప్రైవేట్ క్లినిక్కి వెళ్లింది. అక్కడ.. మహిళ కడుపులో పెరుగుతున్న నవజాత శిశువు లోపల శిశువు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. దీంతో.. ఆమెను వైద్య కళాశాలకు పిలిచి పరీక్షించారు. మహిళ గర్భంలో మరొక శిశువు, టెరాటోమా ఉనికిని గుర్తించారు. ఈ క్రమంలో.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పగా, తిరిగి కెస్లీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చింది. అక్కడ వైద్యులు సాధారణ ప్రసవం చేశారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ.. కల్తీ నెయ్యి అంశంపై వివరణ
అల్ట్రాసౌండ్ రిపోర్టులో మహిళ కడుపులో పెరుగుతున్న చిన్నారి కడుపులో గడ్డ కనిపించిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు. వైద్య చరిత్రలో ఇలాంటి కేసులు చాలా అరుదు. ఇది ఐదు లక్షల మంది మహిళల్లో ఒకరికి జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 200 కేసులు నమోదయ్యాయి. తన జీవితంలో మొదటిసారిగా అలాంటి సందర్భాన్ని చూశానని వైద్యుడు చెప్పాడు. గర్భిణికి సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్ల పుట్టిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!