Shocking: షాకింగ్ ఘటన.. పసికందు కడుపులో పిండం
- మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన
- ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు గుర్తింపు
- అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా గుర్తించిన వైద్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యుల ప్రకారం.. ఇది ప్రతి మిలియన్ మహిళల్లో ఒకరికి ఇలా జరుగుతుందని అన్నారు. కాగా.. నవజాత శిశువును రక్షించేందుకు శస్త్ర చికిత్స చేయించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు.
Read Also: Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..
Also Read
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
వివరాల్లోకి వెళ్తే.. సాగర్ జిల్లాకు చెందిన ఓ గర్భిణిలో ఈ అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. కెస్లీకి చెందిన ఓ గర్భిణి తొమ్మిదో నెలలో పరీక్ష కోసం ప్రైవేట్ క్లినిక్కి వెళ్లింది. అక్కడ.. మహిళ కడుపులో పెరుగుతున్న నవజాత శిశువు లోపల శిశువు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. దీంతో.. ఆమెను వైద్య కళాశాలకు పిలిచి పరీక్షించారు. మహిళ గర్భంలో మరొక శిశువు, టెరాటోమా ఉనికిని గుర్తించారు. ఈ క్రమంలో.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పగా, తిరిగి కెస్లీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చింది. అక్కడ వైద్యులు సాధారణ ప్రసవం చేశారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ.. కల్తీ నెయ్యి అంశంపై వివరణ
అల్ట్రాసౌండ్ రిపోర్టులో మహిళ కడుపులో పెరుగుతున్న చిన్నారి కడుపులో గడ్డ కనిపించిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు. వైద్య చరిత్రలో ఇలాంటి కేసులు చాలా అరుదు. ఇది ఐదు లక్షల మంది మహిళల్లో ఒకరికి జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 200 కేసులు నమోదయ్యాయి. తన జీవితంలో మొదటిసారిగా అలాంటి సందర్భాన్ని చూశానని వైద్యుడు చెప్పాడు. గర్భిణికి సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్ల పుట్టిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!