శాంసంగ్ వెబ్సైట్లో జరుగుతున్న ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్లో భారీ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్లో భారీ తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra)ని కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర కంపెనీ వెబ్సైట్లో రూ.1,21,999 ఉంది.
Samsung Galaxy S23 FE Flipkart Offers: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ‘ఫ్లిప్కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 27 నుంచి ఆరంభం అయింది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్స్, ల్యాప్ట్యాప్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై బరిగా డిస్కౌంట్లు అందిస్తోంది. కొన్ని మొబైల్స్పై అందిస్తున్న డీల్స్ మీరు అస్సలు ఊహించలేరు. ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ’ స్మార్ట్ఫోన్లపై భారీ ఎత్తున రాయితీ ఇస్తోంది. అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో గెలాక్సీ ఎస్23…
Samsung Galaxy S24 FE Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ గెలాక్సీ సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ‘గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ’ మోడల్ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో ఏటా తీసుకొచ్చే ఎస్ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్.. కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్ను (ఎఫ్ఈ) లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఫోన్ను ఆవిష్కరించింది. ఏఐ ఫీచర్లనూ ఇందులో అందించింది. ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,…
శాంసంగ్ (Samsung) తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్ను భారతదేశంలో ఆవిష్కరించింది. కంపెనీ శాంసంగ్ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్లో రెండు మోడళ్లను పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాప్ ఎస్ 10 ప్లస్ (Galaxy Tab S10 Plus), గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 అల్ట్రా (Galaxy Tab S10 Ultra) అనే దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్లను లాంచ్ చేశారు.…
Samsung Galaxy M15 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15 5జీ’ ప్రైమ్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15’ 5జీని కంపెనీ తీసుకొచ్చింది. ఆ ఫోన్లోనే స్వల్ప మార్పులు చేసి.. ఇప్పుడు ప్రైమ్ ఎడిషన్ను రిలీజ్ చేసింది. ఇందులో…
దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్కు చెందిన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్లో గత 17 రోజులుగా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది.
తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే.. ఇది మీ కోసమే. 5 గొప్ప కంపెనీలకు సంబంధించిన రూ.15 వేల రేంజ్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అందులో.. సాంసంగ్, ఎల్జీ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు డాల్బీ ఆడియోతో క్లారిటీ స్క్రీన్ను పొందుతారు.
Samsung Galaxy M05 Lanched With 8 Thousand in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ ఫోన్లను కూడా రిలీజ్ చేస్తోంది. తాజాగా శాంసంగ్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం05’ పేరుతో భారత మార్కెట్ల్లోకి తీసుకొచ్చింది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ధర కేవలం 8 వేలే. అయితే ఈ మొబైల్ 4జీ నెట్వర్క్కు…
Samsung: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16ని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్న ఐఫోన్ 16 నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ 16 మ్యాక్స్తో పాటు కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్పోడ్స్ని రిలీజ్ చేసింది.
Samsung Galaxy A06 Price and Specifications: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’.. భారతదేశంలో మరో స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ఆసియా మార్కెట్లలో లాంచ్ చేసిన కొద్ది రోజుల తర్వాత.. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ06’ను మార్కెట్ల్లోకి తీసుకొచ్చింది. సూపర్ ఫీచర్స్, ఆకర్షణీయమైన డిజైన్తో వస్తున్న ఈ ఫోన్.. బడ్జెట్ ధరలో లాంచ్ అయింది. 50ఎంపీ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ గల గెలాక్సీ ఏ06 ఫోన్ 10 వేలకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్…